Month: March 2024

మోఖా చూసి మోడీ దెబ్బ… వ్యూహాత్మకంగా కవిత అరెస్టు.. లిక్కర్‌ స్కాం కేసును రాజకీయ పావుగా వాడుకున్న బీజేపీ పక్కా ప్లానింగ్‌… పార్లమెంటు ఎన్నికల వేళ బీఆరెస్‌కు కోలుకోలేని దెబ్బ.. దేశ వ్యాప్తంగా కలకలం రేపిన కవిత అరెస్టు.. కవిత అరెస్టును ముందే ఊహించిన అధినేత కేసీఆర్‌.. వ్యూహంలో భాగంగానే మౌనం.. అయినా వదలని మోడీ… బీఆరెస్‌ కీలక నేతల్లో గుబులు.. కవిత ఘటనతో…దాడులు, అరెస్టుల ఎపిసోడ్‌కు తెరతీసిన కేంద్రం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: మోడీ మోఖా చూసి దెబ్బ కొట్టాడు. ఎట్టకేలకు కవిత అరెస్టయ్యింది. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ , ఐటీ సోదాల పేరుతో హైడ్రామా క్రియేట్ చేసి పక్కా ప్లానింగ్‌తో సాయంత్రం అరెస్టు…

vastavam digital news, breaking news, 15-03-2024, www.vastavam.in, nizamabad, kamareddy

మంత్రి పదవి నీకా నాకా…? బహుజనులకు ఏదీ ‘పెద్దపీట’ ? తనకే మంత్రి పదవి కావాలని మహేశ్‌ లాబీయింగ్‌… రెడ్లకు కేబినెట్‌లో ఎక్కువ స్థానాలు దక్కడంపై బీసీ మంత్రం ప్రయోగం.. జిల్లాకు సీనియర్‌ నేతగా సుదర్శన్‌రెడ్డి వైపే రేవంత్‌ మొగ్గు.. తనకు…

మంత్రి పదవి నీకా నాకా…? బహుజనులకు ఏదీ ‘పెద్దపీట’ ? తనకే మంత్రి పదవి కావాలని మహేశ్‌ లాబీయింగ్‌… రెడ్లకు కేబినెట్‌లో ఎక్కువ స్థానాలు దక్కడంపై బీసీ మంత్రం ప్రయోగం.. జిల్లాకు సీనియర్‌ నేతగా సుదర్శన్‌రెడ్డి వైపే రేవంత్‌ మొగ్గు.. తనకు మంత్రి పదవి ఇస్తే జిల్లాలో పార్టీ మరింత బలోపేతం చేస్తాననే అధిష్టానానికి విన్నవిస్తున్న మహేశ్‌.. పార్లమెంటు ఎన్నికల తరువాతే కేబినెట్‌ విస్తరణ..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: కాంగ్రెస్‌లో బీసీ నినాదం బలపడుతోంది. రెడ్ల పెద్దరికం ఎక్కువవుతున్నకొద్దీ ఆ ప్రభుత్వానికి రెడ్ల రాజ్యంగా కళంకం ఏర్పడుతున్నది. మొన్న బట్టి విక్రమార్క విషయంలో జరిగిన అవమానంతో ప్రభుత్వంలో బహుజనులకు ‘పెద్దపీట’ లేదనే విషయంలో…

vastavam digital news, breaking news, 14-03-2024, www.vastavam.in, nizamabad, kamareddy

టీడీపీ ఆఫీసు స్థలం కోసం రంగంలోకి మండవ… సుభాష్‌నగర్‌లో ఇరవై ఏళ్ల కింద టీడీపీ కార్యాలయం కోసం వెయ్యి గజాల భూమి కేటాయింపు.. దీన్ని పట్టించుకోకపోవడంతో ఇంటెలిజెన్స్‌కు ఈస్థలాన్ని కేటాయించిన కలెక్టర్‌.. విషయం తెలుసుకుని గొడవకు దిగిన తెలుగు తమ్ముళ్లు.. మండవ…

టీడీపీ ఆఫీసు స్థలం కోసం రంగంలోకి మండవ… సుభాష్‌నగర్‌లో ఇరవై ఏళ్ల కింద టీడీపీ కార్యాలయం కోసం వెయ్యి గజాల భూమి కేటాయింపు.. దీన్ని పట్టించుకోకపోవడంతో ఇంటెలిజెన్స్‌కు ఈస్థలాన్ని కేటాయించిన కలెక్టర్‌.. విషయం తెలుసుకుని గొడవకు దిగిన తెలుగు తమ్ముళ్లు.. మండవ వెంకటేశ్వర్‌రావును రంగంలోకి దింపిన టీడీపీ లీడర్లు.. కలెక్టర్‌తో మాట్లాడిన మండవ.. అది టీడీపీకే కేటాయించాలని వినతి..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: నగరం నడిబొడ్డున సుభాష్‌నగర్‌లో గతంలో వెయ్యి గజాల స్థలాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం పార్టీ ఆఫీసు కోసం స్థలాన్ని తీసుకున్నది. దీనికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేసుకున్నది. కానీ ఆ స్థలంలో…

vastavam digital news, 13-03-2024, breaking news, www.vastavam.in, nizamabad, kamareddy

కేసీఆర్‌ ఓ వైపు .. మీడియా ఓ వైపు.. రేవంత్‌ లైవ్‌లకే చానళ్ల ప్రయార్టీ.. టీ న్యూస్‌లోనే కేసీఆర్‌ లైవ్‌.. ఎంతటి మార్పు.. అధికారంలో ఉన్నప్పుడు మీడియాను దొడ్లె కట్టేసుకున్న కేసీఆర్‌.. బీఆరెస్‌ పని ఖతమంటూ ప్రచారం చేస్తున్నారని అదే మీడియాపై…

కేసీఆర్‌ ఓ వైపు .. మీడియా ఓ వైపు.. రేవంత్‌ లైవ్‌లకే చానళ్ల ప్రయార్టీ.. టీ న్యూస్‌లోనే కేసీఆర్‌ లైవ్‌.. ఎంతటి మార్పు.. అధికారంలో ఉన్నప్పుడు మీడియాను దొడ్లె కట్టేసుకున్న కేసీఆర్‌.. బీఆరెస్‌ పని ఖతమంటూ ప్రచారం చేస్తున్నారని అదే మీడియాపై మండిపాటు..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఎంతటి మార్పు. ఈనాడు, ఈటీవీ నుంచి అన్ని చానళ్లు మొన్నటి దాకా కేసీఆర్‌ పాట అందుకున్నవే. లైవ్‌లు గంటలు గంటలు ఇచ్చినవే. పేపర్ల నిండా వార్తలు కుమ్మరించినవే. అలా మీడియాను తన దొడ్లె…

పశ్చాత్తాపం లేదు.. జనాలను తప్పుబట్టడమే… నీవు నేర్పిన విద్యే కేసీయారూ..! జనాలు అత్యాశకు పోయారట.. ఆశపడ్డారట.. అంతేగానీ బీఆరెస్‌ పై కోపమే లేదా..? కరీంనగర్‌లో కేసీఆర్‌వి అవే అహంకారపు మాటలు… సమర్థింపు చేష్టలు.. సెంటిమెంట్‌ రాజేసే ప్రయత్నం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: మేము మంచివారమే. జనాలే తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఏవో పథకాలకు ఆశపడ్డారు. మోసపోయారు. అత్యాశకు పోయారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు…. ఇవీ కరీంనగర్‌లో కేసీఆర్‌ మాట్లాడిన మాటలు. ఇన్నేండ్లు సీఎంగా చేసిన కేసీఆర్‌.. ఉద్యమ…

vastavam digital news, 12-03-2024, breaking news, www.vastavam.in, nizamabad

అర్వింద్‌ నెత్తిన పసుపు.. విపరీతంగా పెరిగిన ధరను తన ఖాతాలో వేసుకున్న ఎంపీ.. లోక్‌సభ ఎన్నికల వేళ అర్వింద్‌కు కలిసివచ్చిన కాలం.. బీఆరెస్‌, కాంగ్రెస్‌ ప్రేక్షకపాత్ర.. మేయర్‌ దంపతులు కాంగ్రెస్‌ గూటికి.. మరో ముగ్గురు బీఆరెస్‌ కార్పొరేటర్లు కూడా.. ఎంపీ ఎన్నికల…

అర్వింద్‌ నెత్తిన పసుపు.. విపరీతంగా పెరిగిన ధరను తన ఖాతాలో వేసుకున్న ఎంపీ.. లోక్‌సభ ఎన్నికల వేళ అర్వింద్‌కు కలిసివచ్చిన కాలం.. బీఆరెస్‌, కాంగ్రెస్‌ ప్రేక్షకపాత్ర..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: పసుపుబోర్డు పేరు చెప్పి ఎంపీ అయ్యాడు. కానీ ఇప్పటి వరకు బోర్డు లేదు గీర్డు లేదు. పార్లమెంటు ఎన్నికల వేళ బోర్డు ఏర్పాటుకు ఓ ప్రకటన ఇప్పించేసి మళ్లీ ఎన్నికల్లోకి దిగాలనుకున్నాడు. అదేందో…