Tag: rtc chairman

చేస్తుంది మేము.. చెప్పుకునేది నువ్వా..?? సిగ్గు, శరం లేదా అర్వింద్‌..! అర్వింద్‌…! ఆర్వోబీపై నీ షోపుటప్‌లు బంజెయ్‌.. మాధవనగర్‌ ఆర్వోబీపై ఎంపీ పై ఫైర్‌ అయిన ఆర్టీసీ చైర్మన్‌, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌.. రూ. 63 కోట్లతో అప్రోచ్‌రోడ్లు, ఫ్లై ఓవర్లు నిర్మిస్తుంది మేము… మీ ౩౦ కోట్లలో ఒక్క పైసా కూడా ఇంకా మీరు ఖర్చు పెట్టలే.. మాయ మాటలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే దగల్బాజీ నువ్వు… నీ మాటలెవ్వరూ నమ్మరు… ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానన్నావ్‌..? ఏదీ…? రైతుల దగ్గరకు వెళ్తే తంతారని .. ఇలా ఫేక్‌, వాట్సప్‌ యూనివర్సిటీ ప్రచారాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నావ్‌… ఎంపీ అర్వింద్‌ గోవన్న స్ట్రాంగ్‌ వార్నింగ్‌…

చేస్తుంది మేము.. చెప్పుకునేది నువ్వా..?? సిగ్గు, శరం లేదా అర్వింద్‌..! అర్వింద్‌…! ఆర్వోబీపై నీ షోపుటప్‌లు బంజెయ్‌.. మాధవనగర్‌ ఆర్వోబీపై ఎంపీ పై ఫైర్‌ అయిన ఆర్టీసీ చైర్మన్‌, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌.. రూ. 63 కోట్లతో అప్రోచ్‌రోడ్లు, ఫ్లై…

కవిత మనోనిబ్బరం ముందు ఈడీ,మోడీ, బోడీ అంతా ఓడారు.. ఆమె చెరగని చిరునవ్వు భయానికే భయం తెప్పించింది. ఇలాంటి ధైర్యశాలి మహిళా లోకానికంతటికీ స్పూర్తి… ఎమ్మెల్సీ కవితపై ఆర్టీసీ చైర్మన్‌, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ ఆసక్తికర కామెంట్స్‌…

ఆయనో మాస్‌ లీడర్‌. ముక్కుసూటితనం ఆయన నైజం. గుండెనిబ్బరమూ ఎక్కువే. ఆయనే ఆర్టీసీ చైర్మన్‌, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌. కానీ అంతటి మాస్‌ లీడరే ఒకరిని అమాంతం పొగిడేశాడు. ధైర్యసాహసాల విషయంలో. మనోనిబ్బరానికి అబ్బురపడుతూ. ఆమే ఎమ్మెల్సీ కవిత. ఔను……

గోవన్న హితబోధ.. ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మావలోకనం… బీఆరెస్‌ కార్యకర్తలు,నాయకుల అలసత్వంపై బాజిరెడ్డి మార్క్‌ క్లాస్‌ .. రూరల్ మండల ఆత్మీయ సమ్మేళనం వేదికగా తీరు మార్చుకోవాలని హితవు… మార్పు లేకపోతే పదవులు పోతాయ్‌ అని వార్నింగ్‌….. మొద్దునిద్ర వీడేలా… వెన్నుతట్టి ప్రోత్సహించేలా గోవర్దన్‌ స్పీచ్‌…

గోవన్న హితబోధ.. ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మావలోకనం… బీఆరెస్‌ కార్యకర్తలు,నాయకుల అలసత్వంపై బాజిరెడ్డి మార్క్‌ క్లాస్‌ రూరల్ మండల ఆత్మీయసమ్మేళనం వేదికగా తీరు మార్చుకోవాలని హితవు… మార్పు లేకపోతే పదవులు పోతాయ్‌ అని వార్నింగ్‌….. మొద్దునిద్ర వీడేలా… వెన్నుతట్టి ప్రోత్సహించేలా గోవర్దన్‌ స్పీచ్‌……

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బీజేపీకి చెంపపెట్టులాంటి ఫలితం… ఇకపై అంతటా ఇవే రిజల్ట్స్‌ రిపీట్‌… – కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ ..

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బీజేపీకి చెంపపెట్టులాంటి ఫలితం… ఇకపై అంతటా ఇవే రిజల్ట్స్‌ రిపీట్‌… – కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ .. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోసి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి…

అకాలం ఆగమాగం… వడగండ్ల వానలతో రైతన్న దైన్యం.. తడిచిన ధాన్యం.. అన్నదాతకు అపార నష్టం.. నేనున్నానంటూ రైతాంగానికి భరోసా ఇచ్చిన బాజిరెడ్డి… రూరల్‌ నియోజకవర్గంలో నాలుగు మండలాల పరిధిలో పంటనష్టం.. క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు భరోసాగా నిలిచిన గోవన్న.. తడిచిన ధాన్యాన్ని సేకరిస్తాం… ఎవరూ దిగులు చెందొద్దు.. కేసీఆర్‌ రైతు పక్షపాతి.. ఎకరాకు పదివేల పరిహారం వచ్చేలా సీఎంతో మాట్లాడుతా… ధైర్యంగా ఉండండి.. రైతులకు వెన్నుదన్నుగా బాజిరెడ్డి పంట నష్ట పరిశీలన.. భరోసా…

అకాలం ఆగమాగం… వడగండ్ల వానలతో రైతన్న దైన్యం తడిచిన ధాన్యం.. అన్నదాతకు అపార నష్టం.. నేనున్నానంటూ రైతాంగానికి భరోసా ఇచ్చిన బాజిరెడ్డి రూరల్‌ నియోజకవర్గంలో నాలుగు మండలాల పరిధిలో పంటనష్టం.. క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు భరోసాగా నిలిచిన గోవన్న తడిచిన ధాన్యాన్ని…

కేసీఆర్‌ ప్రధాని అవుతారు.. తెలంగాణ మోడల్‌ అమలు చేస్తారు… బీజేపీ అంత అవినీతి సర్కార్‌ మరొకటి లేదు.. తెలంగాణ వ్యతిరేక పార్టీ బీజేపీని తరిమి తరిమి కొడదాం.. రైతులకు మోటర్లకు మీటర్లు పెడితే ౩౦వేల కోట్లిస్తామన్నారు. చచ్చినా మీటర్లు పెట్టమని తెగేసి చెప్పిన రైతు పక్షపాతి కేసీఆర్‌… మీవి రిజర్వేషన్లు అమలు చేసే ముఖాలేనా..? ఉన్న సంస్థలన్నీ అమ్మేస్తూ వస్తున్నారు. మిమ్మల్ని నమ్మేదెవరు..? రూరల్ ప్లీనరీ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్‌, నిజామామాద్‌ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌….

తెలంగాణ సీఎం కేసీఆర్‌ దేశ ప్రధాని అవుతారని, తెలంగాణ మోడల్‌ను అమలు చేస్తారని ఆర్టీసీ చైర్మన్‌, నిజామామాద్‌ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ అన్నారు. మంగళవారం భూమారెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గ బీఆరెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశం జరిగింది.…

అతిథులను ఆకట్టుకున్న బాజిరెడ్డి జగన్‌ స్పీచ్‌… రాజకీయ ఉద్దండుల ప్రశంసలు.. ఆశాజ్యోతిగా, యువకులకు స్పూర్తిగా అభివర్ణన

రాజకీయ ఉద్దండులు ఆసీనులై ఉన్న ఆ వేదికపై యువనేత బాజిరెడ్డి జగన్‌ చేసిన ప్రసంగం ఆకట్టుకున్నది. తనదైన శైలిలో కొనసాగిన స్పీచ్‌ అందరి ప్రశంసలూ అందుకున్నది. డిచ్‌పల్లి బీఆరెస్‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి అతిథులుగా రాజ్యసభ సభ్యులు, మాజీ స్పీకర్‌ కేఆర్‌…

ప్రజాసేవలో మమేకం.. పుస్తక పఠనంలో తదేకం… బాజిరెడ్డి జగన్‌ మరోకోణం సాహిత్యలోకం… అతని లైబ్రరీలో ఎన్నో నవలలు… తాజాగా కేశవరెడ్డి తొమ్మిది నవలలు చదువుతున్న జగన్‌…

పుస్తక పఠనం చేసే వారెంత మంది ఈ రోజుల్లో. అదీ రాజకీయాల్లో బిజీబిజీగా ఉంటూ. తండ్రి నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌ అడుగు జాడల్లో నడుస్తూ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్న…

సంక్రాంతికి టీఎస్‌ ఆర్టీసీకి బంపర్‌ బోనాంజా…. ఆర్టీసీ బస్సులకు మంచి ఆదరణ…11 రోజుల్లో 2.82 కోట్ల మంది ప్రయాణం.. రూ.165.46 కోట్ల రాబడి…గత ఏడాది కన్నా రూ.62.29 కోట్లు అదనం…. టీఎస్‌ ఆర్టీసీని ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌..

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) బస్సులకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపడం, ముందస్తు బుకింగ్‌ చేసుకుంటే తిరుగు ప్రయాణం టికెట్‌లో 10 శాతం రాయితీ కల్పించడం,…

తల్లిని కోల్పోయిన చిన్నారికి అండగా నిలిచిన గోవన్న…ఎల్‌వోసీతో ఆదుకోలేకపోయినా… ఆర్థిక సాయం కింద 10 లక్షలు అందించి ఆ కుటంబాన్ని ఆదుకున్న బాజిరెడ్డి….. సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులకు బాసట.. ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ  బాజిరెడ్డి భరోసా…

నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి గ్రామానికి చెందిన సుదర్శన్‌ గౌడ్‌ కూతురు మిరుదొడ్డి రవీనా అనే మహిళ ప్రసవనంతరం కరోనా సోకడంతో ఏడాది క్రితం మృతి చెందింది. ఆమెను కాపాడుకోవడానికి రూరల్‌ ఎమ్మెల్యే , ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి…

You missed