Tag: rtc chairman

ఇద్దరూ ఇద్దరే… పంతం పట్టి సాధించిన ‘అక్క’కు… మాస్‌ ‘పెద్దన్న’ ప్రశంసలు..

ఈ ఇద్దరూ ఇద్దరే. మాస్‌ లీడర్లు. నమ్ముకున్న వారికి నేనున్నానే భరోసా నింపుతారు. చివరికంటా వెంటుంటారు. వెన్నంటి ఉంటారు. పంతం పడితే అది సాధించేదాకా వదలరు. దేనిని వెరువరు. వెన్నుచూపరు. వెనుకడుగు వేయరు. చాలా మీటింగులలో ఎమ్మెల్సీ కవిత… బాజిరెడ్డి గోవర్దన్‌ను…

కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు..కానీ సొంత పనులు చేసుకోడు… ప్రజల కోసమే తపిస్తాడు – ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌… మీ ఎత్తులకు నా మంత్రం మూడింతల అభివృద్ధి : ప్రశాంత్‌రెడ్డి

మంత్రి ప్రశాంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడని, కానీ ఒక్క పని కూడా తన సొంత పని చేసుకోడని, ఆ ఆలోచనలు కూడా చేయడని ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ అన్నారు. ఎల్లప్పుడు తన నియోజకవర్గం బాల్కొండ…

ఓడినా మిమ్మల్ని వీడలేదు.. ఇందూరు ఆమె ఇల్లు… మీరంతా కుటుంబ సభ్యులు.. పసుపు బోర్డు పేరు చెప్పి గెలిచిన అర్వింద్‌ ఏనాడైనా మీ పల్లెలకు వచ్చిండా…? మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ న్యాల్‌కల్‌లో బాజిరెడ్డి, కవితలతో కలిసి చేప పిల్లల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇందూరు, డిచ్‌పల్లిలో ఫిష్‌మార్కెట్‌ బిల్డింగులకు శంఖుస్థాపనలు..

కల్వకుంట్ల కవితను అబద్దాల అర్వింద్‌ మాటలు విని ఓడగొట్టుకున్నారని, ఆమె ఓడినా ప్రజలను వీడలేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఆమెకు ఇందూరు సొంతిల్లులాంటిదని, ఇక్కడి ప్రజలంతా కుటుంబ సభ్యులేనని అందుకే ఆమె నాయకురాలిగా మీ అందరి బాగోగులు చూసుకుంటూ…

12 గంటలపాటు.. నిరంతరాయంగా… జనాలతో.. అభివృద్ధి కార్యక్రమాలతో…. గోవన్న బిజీబిజీ… అదే దూకుడు, అదే స్పీడు.. తగ్గేదేలే…. పరామర్శలు, పలకరింపులు, అభివృద్ధిపై ఫోకస్‌… విరామం ఎరగకుండా .. రూరల్‌లో సుడిగాలి పర్యటనలు… తండ్రి తోడుగా జగన్‌ సపోర్టుగా…

ఆయనంతే. ఆయన స్పీడ్‌కు కళ్లెం వేయడం ఎవరి వళ్లా కాదు. వయస్సు డెబ్బై దాటినా యువకుడి మాదిరిగానే ఆయన దూకుడు ఉంటుంది. ఎంతో ఓపిక మనిషి. నిత్యం వందలాదిగా వచ్చిన వారితో ఓపికగా మాట్లాడి వారిని పంపి.. ఆ తర్వాత తన…

‘రూరల్‌’ లీడర్లకు ‘మాస్‌’ క్లాస్‌… నన్ను ప్రజల వద్దకు వెళ్లనీయండిరా బాబు.. పొద్దున నేను లేవకముందే నా వద్దకు వచ్చి నా టైమ్‌ అంతా తినేస్తున్నారు… గంటల కొద్దీ నన్ను రౌండప్‌ చేసి చక్కర్‌ వచ్చేదాకా వదలరు…. తన ఇంటి వద్ద ప్రదక్షిణలు చేసే లీడర్లకు గోవన్న చురకలు, హితబోధ… ‘వాస్తవం’ కథనంపై స్పందించిన బాజిరెడ్డి… ఎన్నో అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలూ చేయలేకపోతున్నా.. గోవన్న ఆవేదన..

మాస్‌ లీడర్‌ గోవన్న ఆవేదన చెందాడు. గుస్సా అయ్యాడు. లీడర్ల వ్యవహార శైలి మండిపడ్డాడు. ఇలా అయితే కుదరదని క్లాస్‌ పీకాడు. పద్దతి మార్చుకోండని చురకలంటించాడు. ఇంతకీ ఏమైంది..? గోవన్న ఆవేదన వెనుక ఆంతర్యమేమిటీ..? లీడర్లకు చురకలంటించి, హితబోధ చేయడం వెనుక…

ప్రగతి పథం.. ప్రచారం మితం .. ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వని బాజిరెడ్డి ..రూరల్ నియోజకవర్గం లో అభివృద్ధి జోరు .. ప్రచారంలోనూ వేయాలి టాప్ గేరు .. చేసిన అభివృద్ధిని చెప్పకపోతే ఎలా అంటున్న పార్టీ శ్రేణులు..?

తన నియోజక వర్గానికి కొండంత అభివృద్ధిని అందించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆ అభివృద్ధిని చాటుకోవడంలో గోరంత ప్రచారానికి మాత్రమే పరిమితమవుతున్నారనే ఒకింత బాధ ఆయన అభిమానుల్లో, రూరల్ నియోజక వర్గం టిఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తున్నది. నిజామాబాద్ రూరల్ నియోజక వర్గాన్ని…

గోవన్న కు శుభాకాంక్షల వెల్లువ… క్యాంపు కార్యాలయం వద్ద పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకొని సంబురాలు… గోవర్ధన్ ను భారీ మెజారిటీ తో గెలిపించుకుంటామని ధీమా

నిజామాబాదు రూరల్ నియోజకవర్గం నుంచి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం పై బీఅరెస్ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. రూరల్ క్యాంపు కార్యాలయం ముందు పటాకులు కాల్చి, మిఠాయిలు తినిపించుకొని నోరు తీపి చేసుకున్నారు. మాస్ లీడర్ గా…

డిచ్ పల్లి కి డిగ్రీ కాలేజ్ మంజూరు.. రూరల్ నియోజకవర్గానికి శుభవార్త.. బాజిరెడ్డి గోవర్ధన్ కృషితో తీరిన కల..

నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ నియోజక వర్గానికి స్థానిక ఎమ్మెల్యే టి ఎస్ ఆర్ టి సి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ శుభవార్తను అందించారు. నియోజక వర్గం లోని డిచ్ పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని…

నగరానికి మంత్రి కేటీఆర్ రాక – ప్రతిష్టాత్మక ఐటి హబ్ ను ప్రారంభించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఐటీ మంత్రి – అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలతో కలిసి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన ఎమ్మెల్సీ కవిత – నగరం గులాబీమయం – భారీ స్వాగతానికి ఏర్పాట్లు – పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్లో భారీ బహిరంగ సభ

రాష్ట్ర ఐటీ పురపాలక పరిశ్రమల శాఖామంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు బుధవారం నిజామాబాద్ నగరానికి రానున్నారు. నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఐటీ హబ్ ను మంత్రి కేటీఆర్.. రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల…

ప్రైవేటు పరం ఊహాగానాల నుంచి ఇక ఆర్టీసీ సర్కార్‌పరం.. గుడ్ న్యూస్‌ చెప్పిన కేసీఆర్‌, 43,373 ప్రతిపక్షాలకు పెద్దషాక్‌ ఇచ్చిన సీఎం..

ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తారని చాలా ప్రచారం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగులను పట్టించుకోవడం లేదనే కోపం చాలానే ఉంది. వీటన్నింటికీ ఇవాళ సమాధానమిచ్చాడు సీఎం కేసీఆర్. ప్రైవేటు పరం కాదు.. ఇక పై అది సర్కారుదేనని తేల్చి చెప్పాడు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం…

You missed