Tag: nizamabad mp

పంతం నీదా నాదా సై… కవిత వర్సెస్ అరవింద్ … అభ్యర్థుల గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డనున్న కీలక నేతలు … సవాల్.. ప్రతి సవాల్ లో విజేత ఎవరో…? టిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుతో పాటు అరవింద్ ఘోర పరాభవం పై కవిత ఫోకస్ .. అదే రేంజ్ లో అరవింద్ దూకుడు

అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ ధర్మపురి అరవింద్ మధ్య హై రేంజ్ వార్ నెలకొన్నది. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీల అభ్యర్థుల మధ్య పోరు ఒక ఎత్తైతే.. కవిత అరవింద్ మధ్య పోరు మరో…

వివాదస్పద అర్వింద్ … బీఆరెస్‌ మేనిఫెస్టో చించిన ఎంపీ… సీట్లు ఎన్నొస్తయో తెల్వదు కానీ బీజేపీదే అధికారమట… చర్చనీయాంశమైన అర్వింద్‌ వ్యాఖ్యలు..

నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ వ్యాఖ్యలు, చేతలు, చేష్టలు ఇందూరు జిల్లా రాజకీయాల్లో కలకలం రేపాయి. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడి వార్తల్లో నిలిచే అర్వింద్‌ మాటలు షరా మామూలైపోయాయి. కానీ ఆదివారం డిచ్‌పల్లిలో జరిగిన రూరల్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి…

అర్వింద్‌ టీమ్‌ రెడీ.. ఇందూరు బీజేపీ అభ్యర్థులు వీరే.. దాదాపుగా ఫైనల్ చేసిన అధిష్టానం… అర్వింద్‌ చెప్పిందే అక్కడ నడస్తోంది… తను అనుకున్న వాళ్లకే టికెట్లు ఇప్పించుకుంటున్న అర్వింద్‌.. అర్బన్‌ ధన్‌పాల్‌, రూరల్ కులాచారి, బోధన్‌ మేడపాటి, ఆర్మూర్‌ రాకేశ్‌, బాల్కొండ నుంచి అనూహ్యంగా అన్నపూర్ణమ్మ.. కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్‌..

ఇందూరు బీజేపీ టీం రెడీ అయ్యింది. అర్వింద్ ఇందూరు బీజేపీలో తన పెత్తనాన్ని నిలుపుకున్నాడు. తను అనుకున్న వారికే టికెట్లు ఇప్పించుకునే విషయంలో అధిష్టానాన్ని ఒప్పించి పార్టీలో తన సత్తా చాటుకున్నాడు. నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంపై అర్వింద్‌ ప్రత్యేకంగా నజర్ పెట్టాడు.…

‘ఎన్నికల’ బోర్డు .. ఓట్లు గుంజే అస్త్రంగా మారిన పసుపు బోర్డు అంశం ..సాగుపై.. బోర్డుపై ఆశలు వదులుకుంటూ వస్తున్న రైతులు .. బోర్డ్ హామీల పరంపరలో క్రమంగా తగ్గిపోతున్న పసుపు సాగు విస్తీర్ణం .. ప్రధాని ప్రకటనతో ఒకవైపు బిజెపి సంబరాలు ..మరోవైపు ఐదేళ్లు గడిపేసి ఎన్నికల ముందు ఓట్ల కోసం ఎత్తుగడగా బిజెపిపై విపక్షాల మండిపాటు ..దిగాలు గానే కనిపిస్తున్న పసుపు రైతు ముఖచిత్రం

రైతులు దశాబ్దాలుగా పసుపు బోర్డును డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా దేశంలో ఉత్పత్తి అయ్యే పసుపులో 30 నుంచి 40 శాతం పసుపును అందిస్తున్న నిజామాబాద్ జిల్లా రైతులు, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల రైతులతో కలిసి తమకు పసుపు బోర్డు కావాలని…

ఆ గట్టునుంటావా..? ఈ గట్టుకొస్తావా..? బండి సంజయ్‌ పంచన చేరిన అర్వింద్‌ అసమ్మతి నేతలు.. బీజేపీ నీ ఇంటి పార్టీయా..? సీనియర్లను పక్కన బెడ్తే ఊకుంటమా..?? అర్వింద్‌పై అసమ్మతి తిరుగుబాటు బావుటా… బండి సంజయ్‌ వర్గంలోకి చేరిన వినయ్‌, సునీల్‌, బస్వా, మేడపాటి….. జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో బండితో టికెట్‌ తెప్పించుకుని అర్వింద్‌ పెత్తనానికి చెక్‌ పెట్టే యోచన… గ్రూపులుగా విడిపోయిన జిల్లా బీజేపీ… అయోమయంలో కార్యకర్తలు, శ్రేణులు….

ఆ గట్టునుంటావా..? ఈ గట్టుకొస్తావా..? బండి సంజయ్‌ పంచన చేరిన అర్వింద్‌ అసమ్మతి నేతలు.. బీజేపీ నీ ఇంటి పార్టీయా..? సీనియర్లను పక్కన బెడ్తే ఊకుంటమా..?? అర్వింద్‌పై అసమ్మతి తిరుగుబాటు బావుటా… బండి సంజయ్‌ వర్గంలోకి చేరిన వినయ్‌, సునీల్‌, బస్వా,…

వాస్తవం ఎఫెక్ట్‌… ముఖం చాటేసిన అర్వింద్‌… అర్వింద్‌ పెత్తనంపై రెబల్‌ పోటీ వార్తా కథనం వైరల్‌… ప్రకాశ్‌ జవదేకర్‌ పర్యటన సందర్భంగా చర్చనీయాంశమైన అంశం… రెండో రోజు పర్యటనకు డుమ్మా కొట్టిన అర్వింద్‌….. అర్వింద్‌ తీరుపై ఆ పార్టీలో అంతటా చర్చ…

మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ పార్టీ జాతీయ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్‌ జవదేకర్‌ జిల్లాకు వచ్చాడు. పార్టీని బలోపేతం చేసేక్రమంలో కార్యకర్తలకు, నాయకులకు భరోసా నింపేందుకు , భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేసేందుకు. కానీ నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ రెండో…

అబ‌ద్దం ఆడితే అతికిన‌ట్టుండాలి….దేవుళ్లు, భ‌క్తి సెంటిమెంటు అన్ని వేళ‌లా ప‌నిచేయ‌దు బండి… అయినా అంత‌కు మించి బీజేపీ ఏం చెప్ప‌గ‌ల‌దు..? ఏం చేయ‌గ‌ల‌దు…??

అర్వింద్ ఇంటిపై దాడి జ‌రిగింది. టీఆరెస్ చేసింది. దాడిని ఖండించాలి. ఇది క‌రెక్టు కాదు. కానీ ఇక్క‌డ బీజేపీ కొత్త సెంటిమెంట్ ప్లే చేసింది. య‌తావిధిగా.. ష‌రా మామూలుగా. అదేంటంటే…. మొన్న అర్విందేమో మా అమ్మ‌ను బెదిరించారు. భ‌య‌పెట్టారు.. ఎవ‌రిచ్చారు మీకు…

నేను నిజామాబాద్ లో పసుపు బోర్డు హామీ ఇచ్చినట్లు నీవు కూడా నన్ను గెలిపిస్తే ఐదే ఐదు రోజుల్లో కోటి ఇస్తాన‌ను….

నేను నిజామాబాద్ లో పసుపు బోర్డు హామీ ఇచ్చినట్లు నీవు కూడా నన్ను గెలిపిస్తే ఐదే ఐదు రోజుల్లో మునుగోడు నియోజకవర్గ ప్రజలందరి అకౌంట్లో మనిషికి కోటి రూపాయలు వేస్తానని హామీ ఇవ్వండి గెలిచిన తరువాత ఏలాగు మనం ఇవ్వం పీకం…

నా బాండ్ పేప‌ర్ ను అంత‌టా తిప్పుకుంటా చూపుతున్న‌రు…. మీ మ్యానిఫెస్టోలోవి అన్నీ చేశారా..? 3న స‌భ పెడుతున్నం…. ఇందూరు జ‌న‌తా కో జ‌వాబ్ దో సీఎం….

5న ఇందూరులో సీఎం స‌భ ఏమో గానీ బీజేపీ క‌య్యానికి కాలు దువ్వుతూ రెచ్చ‌గొట్టే ప‌నికి శ్రీ‌కారం చుట్టింది. మొండిగా 3న స‌భ నిర్వ‌హించాల‌ని త‌ల‌పెట్టింది. క‌లెక్ట‌రేట్ గ్రౌండ్‌, ఐటీఐ గ్రౌండ్‌ను స‌భ కోసం ఇవ్వాల‌ని ప‌ర్మిష‌న్ కోర‌గా.. జిల్లా క‌లెక్ట‌ర్…

ఇందూరు కొత్త క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వానికి ఎట్ట‌కేల‌కు ముహూర్తం….. వ‌చ్చే నెల 5న సీఎం చేతుల మీదుగా… రెండు ల‌క్ష‌ల మందితో భారీ బ‌హిరంగ స‌భ‌…. కీల‌కం కానున్న ఇందూరు స‌భ‌…

నిజామాబాద్ జిల్లా కొత్త క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వానికి ఎట్ట‌కేల‌కు ముహూర్తం కుదిరింది. వ‌చ్చేనెల 5న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించ‌నున్నారు. దీంతో పాటు కొత్త‌గా నిర్మించిన జిల్లా టీఆరెస్ భ‌వ‌న్‌ను కూడా సీఎం ప్రారంభించ‌నున్నారు. ఎన్నోసార్లు ముహూర్తం కుదిరి చివ‌ర‌కు…