Tag: nizamabad mp

ఏమాయ్ అర్వింద్ పసుపుబోర్డు… తెచ్చేదాక నిన్ను వ‌ద‌లం… సీపీఐ ఇందూరు మ‌హాస‌భ‌ల్లో తీర్మానం….

ప‌సుపుబోర్డు అవ‌స‌రంల లేదు.. అంత‌క‌న్నా మంచిది తెచ్చిన‌…రైతులు కూడా ఖుషీగా ఉన్న‌రు…. అంటూ అర్వింద్ ఎన్ని మాట‌లు చెప్పినా అటు రైతులు, ప్ర‌జ‌లు,ఇటు ప్ర‌తిప‌క్షాలు విన‌డం లేదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో బాండు పేప‌ర్ రాసి ఇచ్చి…త‌ను ఎంపీగా గెలిస్తే వంద రోజుల్లో…

ఒక్క సంఘ‌ట‌న‌.. ఎన్నో వైఫ‌ల్యాలు … త‌ప్పెవ‌రిది.. అర్వింద్ దాడిపై సానుభూతి లేదెందుకు..?

నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌పై దాడి. ఆయ‌న మీద దాడి జ‌ర‌గ‌కున్నా.. ఎంపీ ప‌ర్య‌ట‌న‌ను టార్గెట్ చేసుకుని అనుచ‌రుల‌పై టీఆరెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు దాడి చేశారు. ఇదిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌. బీజేపీ ఎంపీల‌పై దాడులు జ‌రుగుతున్నాయి… ప్ర‌భుత్వం క‌క్ష‌పూరితంగా…