బీసీల సాధికారితలో జర్నలిస్టుల పాత్ర పై…రేపు బీసీ జర్నలిస్టుల సమ్మేళనం.. అన్ని పార్టీల నుంచి నేతల హాజరు..

ఎస్సీ, ఎస్టీలకు జనభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తున్నారు. సరే, మరి బీసీలను విభజించి పీలికలు, చీలికలు చేసి పాలించడం ఇంకెంతకాలమంటూ ప్రశ్నించేందుకు జర్నలిస్టుల వేదిక రెడీ అయ్యింది. సీనియర్‌ జర్నలిస్టు మ్యాడం మధుసూదన్‌ నేతృత్వంలో బీసీల సాధికారత లో జర్నలిస్టుల పాత్ర…

నేను మోనార్క్‌.. ఎవరి మాట వినడు… ఎవరినీ కలుపుకుపోడు… కాట్‌పల్లి రూటేవేరు… సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి.. కామారెడ్డి బీజేపీలో రమణారెడ్డి గ్రూపుల లొల్లి… రెడ్డి రాజకీయంతో అన్ని వర్గాలు దూరం..

ఆయనంతే. ఆది నుంచి ఆయన వ్యక్తిత్వం..వైఖరి డిఫరెంట్‌. మోనార్క్‌ టైపు. తన అవకాశాల కోసం… అవసరాల కోసం… నచ్చినట్టు చేస్తాడు. సొంత లాభం కోసం ఏ నిర్ణయాలైనా తీసుకుంటారు. రాజకీయాల్లో తనకంటూ ఓ వివాదస్పద ముద్ర వేసుకుని దాన్నే కంటిన్యూ చేస్తూ…

అగ్గి పిడుగు పడింది… యాగఫలం దక్కింది… రెండు రోజుల పాటు శాంతి పూజలు

లోక కళ్యాణార్థం శ్రీ కృష్ణ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి వారి విశ్వ మంగళ శాసనములతో నిర్వహిస్తున్న ఆయుత చండి అతిరుద్రం-పూర్ణ హుతి కార్యక్రమం చివరి రోజున వింత చోటు చేసుకుంది. పార్టీలకతీతంగా ఆథ్యాత్మిక చింతనలో,…

ఔను… కవిత అంటే తెలుగు మీడియాకు కక్షే…! లిక్కర్‌ కేసులో ఆమెపై ఆరోపణలకే అధిక ప్రాచుర్యం.. పబ్లిసిటీ… వివరణలకు అంత ప్రయార్టీ ఇవ్వని మీడియా… అంతో ఇంతో దిశే నయం… నమస్తే తెలంగాణ మరీ అధ్వానం..

ఢిల్లీ లిక్కర్‌ కేసులో తనతో సుఖేశ్‌ వాట్సాప్‌ చాటింగ్‌ చేశాడు. డబ్బుల పంపకం జరిగిందని రిలీజ్‌చేసిన లేఖను తెలుగు మీడియా కళ్లకు అద్దుకుని మరీ పతకా శీర్షికన ప్రచురించి జబ్బలు చరుచుకుంది. ఆ మరుసటి రోజు కవిత ఇదంతా ఫేక్‌. అతనికీ…

ఫేక్ చాట్ లతో నా మీద దుష్ప్రచారం.. సుఖేశ్ తో ఏలాంటి పరిచయము లేదు…బిఆర్ఎస్ పార్టీపై ఉదేశ పూర్వక దుష్ప్రచారం .. కెసిఆర్ ని ఎదుర్కునే ధైర్యం లేఖ నా మీద దాడి .. ఎమ్మెల్సీ కవిత

గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, మరీ ముఖ్యంగా నా మీద ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి.. బిఆర్ఎస్ పార్టీ పొందుతున్న ప్రజాదరణను, కెసిఆర్ గారి జాతీయ స్థాయి…

జిల్లా మున్నూరుకాపు సంఘానికి స్థలం కేటాయింపు.. బాజిరెడ్డి జగన్‌ నేతృత్వంలో ఫలించిన కృషి.. ఆమోద ముద్ర వేసిన కేటీఆర్‌.. కొత్త కమిటీతో భేటీ అయిన కేటీఆర్..పాల్గొన్న బాజిరెడ్డి గోవర్దన్‌

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్నూరుకాపులకు శుభవార్త. జిల్లా అధ్యక్షుడిగా బాజిరెడ్డి జగన్‌ను ఎన్నుకున్న తర్వాత తొలిసారిగా కొత్త కమిటీ సభ్యులు జగన్‌ నేతృత్వంలో మంత్రి కేటీఆర్‌ ఇవాళ హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఆరేళ్లుగా జిల్లా సంఘ భవన నిర్మణానికి…

అతిథులను ఆకట్టుకున్న బాజిరెడ్డి జగన్‌ స్పీచ్‌… రాజకీయ ఉద్దండుల ప్రశంసలు.. ఆశాజ్యోతిగా, యువకులకు స్పూర్తిగా అభివర్ణన

రాజకీయ ఉద్దండులు ఆసీనులై ఉన్న ఆ వేదికపై యువనేత బాజిరెడ్డి జగన్‌ చేసిన ప్రసంగం ఆకట్టుకున్నది. తనదైన శైలిలో కొనసాగిన స్పీచ్‌ అందరి ప్రశంసలూ అందుకున్నది. డిచ్‌పల్లి బీఆరెస్‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి అతిథులుగా రాజ్యసభ సభ్యులు, మాజీ స్పీకర్‌ కేఆర్‌…

తెలంగాణ బలగం దెబ్బకు దిగొచ్చిన దిల్‌ రాజు…. ఎక్కడబడితే అక్కడ చూడండంటూ ప్రెస్‌మీట్‌… డబ్బలు ముఖ్యం కాదని ముక్తాయింపు.. సోషల్‌ మీడియాలో దిల్‌ రాజు తీరుపై చెలరేగిన కౌంటర్లే కారణం….

దిల్‌ రాజు. కింది స్థాయి నుంచి పైకొచ్చిన నిర్మాత. తెలంగాణవాడు. కష్టం విలువ తెలిసినవాడు. దీనికి తోడు అహంభావి అనే ముద్రపడిన వాడు. అందుకే అప్పుడప్పుడు ఇలా తిక్క వేశాలేసి ఇలా నాలుక్కర్చుకుని ముక్కు నేలకు రాసినంత పనిచేస్తాడు. బలగం సినిమా…