కేసీఆర్ ప్రధాని అవుతారు.. తెలంగాణ మోడల్ అమలు చేస్తారు… బీజేపీ అంత అవినీతి సర్కార్ మరొకటి లేదు.. తెలంగాణ వ్యతిరేక పార్టీ బీజేపీని తరిమి తరిమి కొడదాం.. రైతులకు మోటర్లకు మీటర్లు పెడితే ౩౦వేల కోట్లిస్తామన్నారు. చచ్చినా మీటర్లు పెట్టమని తెగేసి చెప్పిన రైతు పక్షపాతి కేసీఆర్… మీవి రిజర్వేషన్లు అమలు చేసే ముఖాలేనా..? ఉన్న సంస్థలన్నీ అమ్మేస్తూ వస్తున్నారు. మిమ్మల్ని నమ్మేదెవరు..? రూరల్ ప్లీనరీ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్, నిజామామాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్….
తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ ప్రధాని అవుతారని, తెలంగాణ మోడల్ను అమలు చేస్తారని ఆర్టీసీ చైర్మన్, నిజామామాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. మంగళవారం భూమారెడ్డి ఫంక్షన్ హాల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ బీఆరెస్ పార్టీ ప్లీనరీ సమావేశం జరిగింది.…
శభాష్.. జీవన్…! మహారాష్ట్ర బీఆరెస్ సభల సక్సెస్తో కేసీఆర్ కితాబు..
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి చాలా పెద్ద బాధ్యతే అప్పగించారు కేసీఆర్. మహారాష్ట్ర.. మన ఊరు కాదు మన పల్లె కాదు… అక్కడి వాతావరణమే డిఫరెంట్. అలాంటి చోట బీఆరెస్ సభలతో జనాల దరికి చేరాలనుకుంది. జన సమీకరణ అంటే పిల్లల…
బీజేపీ డైరెక్షన్లో బీసీ జర్నలిస్టుల ఫోరం… అందుకే మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం డుమ్మా.. ఈటలను పిలిపించి.. కేసీఆర్ను తిట్టించి… ఉద్దేశ్యమొకటి.. పేరు జర్నలిస్టుల ముసుగా…? ఇప్పుడిదే జర్నలిస్టు సర్కిళ్లలో హాట్ టాపిక్…
బీజేపీ డైరెక్షన్లో బీసీ జర్నలిస్టలు ఫోరం… అందుకే మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం డుమ్మా.. ఈటలను పిలిపించి.. కేసీఆర్ను తిట్టించి… ఉద్దేశ్యమొకటి.. పేరు జర్నలిస్టుల ముసుగా…? ఇప్పుడిదే జర్నలిస్టు సర్కిళ్లలో హాట్ టాపిక్… వాస్తవం ప్రతినిధి, హైదరాబాద్:…
బీఆరెస్ వస్తేనే భారత్ బాగుపడతది.. దేశం పరివర్తన అనివార్యం.. ఇప్పటికే చాలా ఆసల్యం.. మూల్యం చెల్లించుకున్నాం.. ఇక చాలు…మరాఠ్వాడా వేదికగా దేశ ప్రజలను ఆలోచింపజేసేలా కేసీఆర్ స్పీచ్…
దేశ పాలన ప్రస్తుతం లక్ష్యం లేకుండా ముందుకు సాగుతుందని, ఇది చాలా ప్రమాదకరమన్నారు కేసీఆర్. దేశంలో పరివర్తన రావాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఇక వేచి చూడటం వల్ల మరింత మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఆయన హెచ్చరించారు. సోమవారం…
చేవెళ్లలో చెలరేగిన అమిత్ షా.. రెచ్చగొట్టే ప్రసంగం… ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామంటూ మత విద్వేషాల చిచ్చు.. ఇక ఎన్నికల మూడ్లోకి కాషాయ టీమ్….
చేవెళ్లలో జరిగిన బీజేపీ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెలరేగి పోయాడు. ఇది పక్కా ఎన్నికల కోసం చేసే రెచ్చగొట్టే ప్రసంగాన్ని తలపించింది. ఎక్కడ గెలికితే తమకు ఉపయోగమే.. మత విద్వేషాలను ఎలా రెచ్చగొట్టి పార్టీకి మేలు…
బీసీ జర్నలిస్టులు బీసీ సమాజాన్ని మేల్కొల్పాలి… బీసీ జర్నలిస్టుల సమ్మేళనంలో వక్తలు.. – బీసీ జర్నలిస్టు ఫోరం ఏర్పాటు.. కన్వీనర్గా సతీష్ కమాల్, కో- కన్వీనర్గా మ్యాడం మధుసూదన్
బీసీల్లోని అన్ని కులాలు సంఘటితం కావాలని, జర్నలిస్టులు బీసీ సమాజాన్ని మేల్కొల్పేలా పని చేసి రాజ్యాధికారం సాధించుకునేలా కృషి చేయాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆదివారం బీసీ సమాజ్ ఆధ్వర్యంలో జరిగిన బీసీ జర్నలిస్టుల సమ్మేళనం జరిగింది. బీసీల సాధికారతలో బీసీ జర్నలిస్టుల…
నీ రాక కోసం… ఆమె లేక ఇందూరు అనాథ… జిల్లా రాజకీయాలకు కవితను దూరం చేస్తున్న పరిస్థితులు… నాయకుల మధ్య సమన్వయానికి, ప్రజలకు ఆమే అండదండా… లిక్కర్ స్కాం పేరుతో కవితపై బీజేపీ వ్యూహాత్మక దాడి… జిల్లా నేతలకు, ప్రజలకు కవితకు మధ్య పెరుగుతున్న దూరం…
నీ రాక కోసం… ఆమె లేక ఇందూరు అనాథ… జిల్లా రాజకీయాలకు కవితను దూరం చేస్తున్న పరిస్థితులు… నాయకుల మధ్య సమన్వయానికి, ప్రజలకు ఆమే అండదండా… లిక్కర్ స్కాం పేరుతో కవితపై బీజేపీ వ్యూహాత్మక దాడి… జిల్లా నేతలకు, ప్రజలకు కవితకు…
