Category: State News

దొందూ దొందే… ఎవ‌రేం త‌క్కువ కాదు…. ఎవ‌రేం త‌గ్గ‌ట్లేదు.. ధ‌ర‌లు పెంచి సామాన్యుడి న‌డ్డి విర‌చ‌డంలో బీజేపీ, టీఆరెస్ పోటాపోటీ….

గ్యాస్ బండ ధ‌ర పెరిగింది. వెయ్యి ఎప్పుడో దాటింది. ప‌ద‌కొండొంద‌ల‌కు చేరువ‌య్యింది. ఇవాళ ఇదే హాట్ టాపిక్‌. ష‌రా మామూలుగానే సోష‌ల్ మీడియాలో ర‌చ్చ. సాలు మోడీ.. సంప‌కు మోడీ. దేవుడ‌య్యా.. మోడీ.. అంటూ సెటైర్లు. కొంద‌రు బీజేపీ అభిమానులు దీనికి…

న‌మ‌స్తే తెలంగాణ న‌డిరోడ్డుపై వ‌దిలేసింది… దిశ అక్కున చేర్చ‌కుంది.

దిశతో నా ప్రయాణం @2ఏళ్లు పూర్తి…. దాదాపు 9ఏళ్లు పనిచేసిన ఓ సంస్థ నాతో పాటు ఎంతో మంది ని నడిసముద్రంలో వదిలేసింది. గమ్యం తెలియక, దిక్కు తోచని స్థితిలో ఉన్న నన్ను “దిశ” అక్కున చేర్చుకుంది. నా బతుకు నావకు…

మేం మంచోళ్లం కాదు ఆఫీస‌ర్‌.. పెండ్లాం పిల్ల‌ల‌ను ఎత్తుకుపోతాం.. జ‌ర మా జోలికి రాకుండ్రి.. అడ్డు త‌ల్గ‌కుండ్రి…..ఓ టీఆరెస్ ఎమ్మెల్యే వార్నింగ్‌… ఇదీ కొంద‌రి నేత‌ల బ‌రితెగింపు…

ఆయ‌న ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే. అగ్ర నేత‌ల‌తో చాలా ద‌గ్గ‌ర సంబంధాలుంటాయి. ఉన్నాయ‌ని చెప్తాడు. మాట్లాడితే వాళ్ల పేర్ల‌ను విరివిగా విచ్చ‌ల‌విడిగా వాడేసుకుంటుంటాడు. ఇంత చేసినోడు బెదిరించ‌కుండా ఉంటాడు. బెదిరిస్తాడు. ఎవ‌రిని ప‌డితే వాళ్ల‌ను. ఎంత నోటికొస్తే అంత‌కు.మాతో పెట్టుకోకురోయ్‌…..…

రుణ‌మాఫీ ఇంకెన్నడు? కొత్త రుణాలివ్వ‌ని బ్యాంకులు…36 ల‌క్ష‌ల మంది రైతులు బ్యాంకుల‌కు బాకీ..

2018లో శాసన సభకు ఎన్నికలు జరిగి టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తూనే.. 11 డిసెంబర్​2018 నాటికి లక్షలోపు రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. దాదాపు రూ.25,936 కోట్లు మాఫీ చేయాల్సి ఉండే. 2022 నాటికి 50 వేల లోపు రుణాలను…

తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నం అప‌విత్రం, అన్యాయం… ఇది తెలిసినా ఏమీ చెయ్య‌రు. ఎందుకంటే.. ఆదాయం త‌గ్గిపోతుంది.. రూల్స్‌ను అడ్డం పెట్టుకుని జ‌నాలను కుక్కుతుంటారు..

అపవిత్రం,అన్యాయం దర్శనం….!! తిరుమల గుడిని కట్టినప్పుడు రోజుకు 500 మంది ప్రశాంతంగా దర్శనం చేసుకునేటట్టు డిజైన్ చేసి కట్టిండ్రు… కానీ ఇప్పుడు అదే గుడిలో రోజుకు 75 వేల మంది దర్శనం చేసుకుంటున్నారు…దీనికోసం క్యూ లైన్లలో గంటలకు గంటలు కొన్ని సార్లు…

ప‌నిచేయ‌ని హెల్త్ కార్డులు జ‌ర్న‌లిస్టుల ప్రాణాలు కాపాడ‌తాయా..? వీరి బ‌తుకులు గాలిలో దీపాలు… జ‌ర్న‌లిస్టుల ఐక్య‌త వ‌ర్ధిల్లాలి.

చెరుకు నరేష్ రెడ్డి, జర్నలిస్ట్, సిద్దిపేట జిల్లా తొగుట మండల విలేకరిగా ఓ పత్రిక లో పని చేస్తున్నాడు… రెండు రోజుల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి లో జాయిన్ చేశారు, జర్నలిస్ట్ హెల్త్ కార్డు పని…

‘ వాని ఇంట్ల మన్నువడ .. మొన్ననే పెంచిండు. మళ్ళా పెంచిండా ‘

సాయవ్వ కు సెల్యూట్ ! పెట్రోల్ ధర వంద దాటిన తరువాత తప్పనిసరి అయితేనే అది కూడా పిల్లలతో కలిసి వెళ్ళేది ఉంటే కారు బయటకు తీస్తున్న. వెయ్యి రూపాయల పెట్రోల్ ఒక్కరోజే ఖతం అవుతోంది. అందుకే మొన్న బాన్సువాడ లో…

యూట్యూబ్ ఛానెలా మ‌జాకా..? అడ్డంగా సంపాదించేందుకు ఇదో రాచ‌మార్గం…. తీన్మార్ మ‌ల్ల‌న్నే స్పూర్తి..

గ‌త రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో ఓ వార్త బాగా చ‌క్క‌ర్లు కొడుతోంది. మ‌ళ్లీప‌రు తీన్మార్ మ‌ల్ల‌న్న వార్త‌ల్లో వ్య‌క్త‌య్యాడు. ఆ వార్తేంటంటే…మ‌ల్ల‌న్న కోటిన్న‌ర విలువ జేసే వోల్వో ఎక్స్‌సీ 90 కారును కొనుగోలు చేశాడ‌ని. ఆఫ్ట్రాల్ ఓ యూట్యూబ్ ఛానెల్…

స‌ర్కారు బ‌డుల ప‌రిస్థితి మ‌రీ ఇంత అధ్వాన‌మా..? ఉపాధ్యాయుల జీవితంలో ఎన్నడూ ఇంత మానసిక క్షోభ అనుభవించలేద‌ట‌…..

నేటి నుంచి బ‌డులు తెరుచుకుంటున్నాయి. స‌ర్కారు బ‌డుల ప‌రిస్థితి ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా ఉంది. గ‌తంలో క‌న్నా మ‌రీ దారుణంగా ప‌రిస్ఙ‌తులు త‌యార‌య్యాయ‌ని పేరు తెలియ‌ని ఓ ఉపాధ్యాయుడు రాసిన పోస్టు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.…

క‌రోనా ఇప్పుడు సోకినా ఏమీ కాదు. కాస్త జలుబు. కాస్త ఒళ్ళు నొప్పులు. టెస్ట్ లు అక్కర లేదు. ఆసుపత్రి లో చేరే అవసరం ఉండదు. భయపడే వారిని దేవుడు కూడా రక్షించ లేడు.

ఓమిక్రాన్ వచ్చి ఆరు నెలలు అయ్యింది. అంటే ఓమిక్రాన్ సోకడం వల్ల వచ్చిన యాంటీబోడీ లు అయిపోయి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కరోనా మళ్ళీ సోకె అవకాశం ఉంది. కేసులు పెరుగుతాయి. కరోనా సోకడం వల్ల వచ్చే యాంటీబోడీ లు మన…