అల్లూరిని తెలంగాణ ఉద్యమకారుడిని చేసిన చరిత్ర హీనులు బీజేపీ నాయకులు.. అమిత్షా గుజరాతోడు తెలియదు.. మరి ఇక్కడి నేతలకు కూడా తెలంగాణ సోయి లేదా..? ఉచ్చకార్సుకుంటుండ్రు….
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తో కలిసి…
