Category: State News

కాలుపెట్టిన ఐదు చోట్లా నేలమట్టమే… బండి సంజయ్‌ ప్రచారం చేసిన స్థానాల్లో ఘోర పరాభవం…

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రచారానికి వెళ్లాడు. ఓ ఐదు చోట్ల కాలుమోపాడు. కలియతిరిగాడు. వచ్చీరానీ భాష ఏదో లాగించేశాడు. ఆవేశంగా డైలాగులు కొట్టాననుకున్నాడు. చప్పట్లు కొట్టిచ్చుకున్నాడు. కానీ ఆ ఐదు చోట్లా అభ్యర్థులు నేలకరిచారు. ఘోర పరాభవం పాలయ్యారు.…

కాంగ్రెస్‌ నెత్తిన పాలుపోసిన కేసీఆర్‌… కర్ణాటకలో పోటీ చేయాలనుకున్నా.. చివరి నిమిషంలో వ్యూహాత్మకంగా విరమించుకుని….

బీఆరెస్‌ కర్ణాటకలో పోటీ చేయాల్సింది. చేద్దామనే భావించారు కేసీఆర్‌. కానీ సమయం తక్కువగా ఉంది. అక్కడ రాజకీయాలపై కేసీఆర్‌కు పూర్తి అవగాహన ఉంది. తన రాజనీతితో ఆలోచించారు. వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అంతిమంగా పోటీ చేయొద్దనే నిర్ణయానికి వచ్చారు. ఒకవేళ పోటీ చేస్తే…

బ్లైండ్‌గా ఫాలో అయితే.. ఈనాడూ తప్పులో కాలేసింది. ఫాక్ట్‌ చెక్‌లో ఆ ఫోటో ఇక్కడిదే అని తేలింది.. ఉద్దేశ్యం వేరు…వార్త వైరల్

సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలు ఏది నిజమో..? ఏది అబద్దమో కూడా తెలియడం లేదు. ఫోటో ఒకటైతే దానికి వార్త మరోటి జోడించి వైరల్‌ చేస్తున్నారు. ఎక్కడిదో వార్త అయితే అది మన దగ్గరే జరిగిందంటూ కలరింగ్‌ ఇస్తారు. దీన్ని గుడ్డిలా…

పరిహారం ౩౩ శాతం పైబడి నష్టపోయిన పంటలకేనా… మిగిలిన పంటల పరిస్థితేందీ..? ఆ రైతులకు దిక్కెవరు..? వ్యవసాయశాఖ అంచనాల పూర్తి… ప్రభుత్వానికి నివేదిక.. ౩౩ శాతంలోపు నష్టపోయిన రైతులకు దిక్కేది…… సీఎం సారు జర చూడుండ్రి.. రైతుల గోస…

పరిహారం ౩౩ శాతం పైబడి నష్టపోయిన పంటలకేనా… మిగిలిన పంటల పరిస్థితేందీ..? ఆ రైతులకు దిక్కెవరు..? వ్యవసాయశాఖ అంచనాల పూర్తి… ప్రభుత్వానికి నివేదిక.. ౩౩ శాతంలోపు నష్టపోయిన రైతులకు దిక్కేది…… సీఎం సారు జర చూడుండ్రి.. రైతుల గోస… నిజామాబాద్‌ జిల్లాలో…

ప్రభుత్వ భూములు గుర్తించి వాటిని పేదలకు పంచండి….ప్లీనరీ సందర్బంగా కేసీఆర్‌ కీలక నిర్ణయం…

ప్రభుత్వ భూములు గుర్తించి వాటిని పేదలకు పంచండి…. మన లీడర్లు ఇక పల్లెబాట… పల్లెనిద్ర చేయాలని కేసీఆర్‌ ఆదేశం… ప్లీనరీ సందర్బంగా కీలక దిశానిర్దేశం.. టార్గెట్‌ @ 100 గెలుస్తాం సమస్య లేదు.. కానీ ఎక్కువ సీట్లు దక్కించుకోవడమే లక్ష్యం… ప్రజలతో…

బీజేపీ డైరెక్షన్‌లో బీసీ జర్నలిస్టుల ఫోరం… అందుకే మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం డుమ్మా.. ఈటలను పిలిపించి.. కేసీఆర్‌ను తిట్టించి… ఉద్దేశ్యమొకటి.. పేరు జర్నలిస్టుల ముసుగా…? ఇప్పుడిదే జర్నలిస్టు సర్కిళ్లలో హాట్‌ టాపిక్‌…

బీజేపీ డైరెక్షన్‌లో బీసీ జర్నలిస్టలు ఫోరం… అందుకే మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం డుమ్మా.. ఈటలను పిలిపించి.. కేసీఆర్‌ను తిట్టించి… ఉద్దేశ్యమొకటి.. పేరు జర్నలిస్టుల ముసుగా…? ఇప్పుడిదే జర్నలిస్టు సర్కిళ్లలో హాట్‌ టాపిక్‌… వాస్తవం ప్రతినిధి, హైదరాబాద్‌:…

బీసీ జర్నలిస్టులు బీసీ సమాజాన్ని మేల్కొల్పాలి… బీసీ జర్నలిస్టుల సమ్మేళనంలో వక్తలు.. – బీసీ జర్నలిస్టు ఫోరం ఏర్పాటు.. కన్వీనర్‌గా సతీష్‌ కమాల్‌, కో- కన్వీనర్‌గా మ్యాడం మధుసూదన్‌

బీసీల్లోని అన్ని కులాలు సంఘటితం కావాలని, జర్నలిస్టులు బీసీ సమాజాన్ని మేల్కొల్పేలా పని చేసి రాజ్యాధికారం సాధించుకునేలా కృషి చేయాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆదివారం బీసీ సమాజ్‌ ఆధ్వర్యంలో జరిగిన బీసీ జర్నలిస్టుల సమ్మేళనం జరిగింది. బీసీల సాధికారతలో బీసీ జర్నలిస్టుల…

బీసీల సాధికారితలో జర్నలిస్టుల పాత్ర పై…రేపు బీసీ జర్నలిస్టుల సమ్మేళనం.. అన్ని పార్టీల నుంచి నేతల హాజరు..

ఎస్సీ, ఎస్టీలకు జనభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తున్నారు. సరే, మరి బీసీలను విభజించి పీలికలు, చీలికలు చేసి పాలించడం ఇంకెంతకాలమంటూ ప్రశ్నించేందుకు జర్నలిస్టుల వేదిక రెడీ అయ్యింది. సీనియర్‌ జర్నలిస్టు మ్యాడం మధుసూదన్‌ నేతృత్వంలో బీసీల సాధికారత లో జర్నలిస్టుల పాత్ర…

ఔను… కవిత అంటే తెలుగు మీడియాకు కక్షే…! లిక్కర్‌ కేసులో ఆమెపై ఆరోపణలకే అధిక ప్రాచుర్యం.. పబ్లిసిటీ… వివరణలకు అంత ప్రయార్టీ ఇవ్వని మీడియా… అంతో ఇంతో దిశే నయం… నమస్తే తెలంగాణ మరీ అధ్వానం..

ఢిల్లీ లిక్కర్‌ కేసులో తనతో సుఖేశ్‌ వాట్సాప్‌ చాటింగ్‌ చేశాడు. డబ్బుల పంపకం జరిగిందని రిలీజ్‌చేసిన లేఖను తెలుగు మీడియా కళ్లకు అద్దుకుని మరీ పతకా శీర్షికన ప్రచురించి జబ్బలు చరుచుకుంది. ఆ మరుసటి రోజు కవిత ఇదంతా ఫేక్‌. అతనికీ…

ఫేక్ చాట్ లతో నా మీద దుష్ప్రచారం.. సుఖేశ్ తో ఏలాంటి పరిచయము లేదు…బిఆర్ఎస్ పార్టీపై ఉదేశ పూర్వక దుష్ప్రచారం .. కెసిఆర్ ని ఎదుర్కునే ధైర్యం లేఖ నా మీద దాడి .. ఎమ్మెల్సీ కవిత

గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, మరీ ముఖ్యంగా నా మీద ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి.. బిఆర్ఎస్ పార్టీ పొందుతున్న ప్రజాదరణను, కెసిఆర్ గారి జాతీయ స్థాయి…