Category: State News

కేటీఆర్ నా కొడుకుకి మళ్ళీ ప్రాణం పోసిండు.. శ్రీకాంత్ చారి తల్లి భావోద్వేగం

ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు పెడుతున్నట్లు ప్రకటించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి ఇక్కడే ఆత్మహత్యాయత్నం చేశాడని కూడా గుర్తు చేశారు కేటీఆర్. ఆయనకు గుర్తుగా ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు పెడతామని మంత్రి కేటీఆర్…

మహారాష్ట్ర రైతులపై కేసీఆర్‌ తెలంగాణ కిసాన్‌ మంత్ర….అక్కడి రైతుల్లో కొత్త ఆలోచనకు తెరలేపిన కేసీఆర్‌ స్పీచ్‌… సూటిగా సుత్తిలేకుండా సాగిన ప్రసంగం….

నాందేడ్‌ జిల్లాలో రెండోసారి బీఆరెస్‌ పెట్టిన బహిరంగ సభ సక్సెసయ్యింది. ఈసారి కేసీఆర్ తనదైన శైలిలో కాకుండా కొంత పంథా మార్చాడు. రైతల్లో ఇక్కడి తెలంగాణ పథకాలు ఎలా అమలవుతున్నాయో వివరిస్తూనే అక్కడ ఎందుకు అమలు చేయడం లేదో నిలదీయాలనే చైతన్యాన్ని…

కవిత విచారణకు ఉగాది బ్రేక్… ఈ ఎపిసోడ్‌ ఇంకా ఉంది.. మళ్లీ విచారణ… అరెస్ట్‌ చేసేందుకే ఈడీ మొగ్గు…

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవితపై విచారణ ఎపిసోడ్‌ ఇంకా ముగియలేదు. రేపు ఉగాది పర్వదినం సందర్భంగా షార్ట్ బ్రేక్‌ ఇచ్చారు. అందుకే మళ్లీ ఎప్పుడు విచారణకు పిలుస్తారనేది ఈడీ క్లారిటీ ఇవ్వలేదు. ఉగాది తర్వాత మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది.…

ఉత్కంఠ రేపి… కవితను వదిలేసి…. ఊపిరి పీల్చుకున్న బీఆరెస్‌ నాయకులు, కార్యకర్తలు… ఆపరేషన్‌ సక్సెస్‌.. పేషెంట్‌ డెడ్‌.. బీజేపీది మేకపోతు గాంభీర్యమే..

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవితను అరెస్టు చేసే విషయం బీజేపికి పులి మీద స్వారీయే అని ముందే చెప్పుకున్నాం. కానీ బీజేపీ ఆ పులి మీద నిన్నటి దాకా స్వారీ చేసి ఈ రోజు ఆ పులికే బలైయ్యింది. కొండంత రాగం…

కవితమ్మకు మద్దతుగా ఉంటాం.. కేంద్రం కుట్రలకు వ్యతిరేకంగా పోరాడుతాం.. బడాభీంగల్‌ మీటింగులో కవితకు తమ సంపూర్ణ మద్దతు తెలిపిన నారీలోకం.. కేసీఆర్‌ను కట్టడి చేయలేకే కవితమ్మపై తప్పుడు కేసులతో వేధింపులు: మంత్రి ప్రశాంత్‌రెడ్డి..

మోడీ అవినీతిని కేసిఆర్ ప్రశ్నిస్తున్నడని ఆయన్ను ఎదుర్కోలేక ఆయన బిడ్డ కవితమ్మ మీద నిరాధార ఆరోపణలతో విచారణ జరుపుతున్నారని..ప్రజల సొమ్ము లక్షల కోట్లు కాజేసిన మోడీ దోస్త్ అదానీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అని రాష్ట్ర ఆర్అండ్‌బీ, శాసన సభ…

తిరుపతి వెంకన్న సేవలో తరించిన టీఎస్‌ ఆర్టీసీ.. బస్సులలో విజయవంతంగా సురక్షితంగా శ్రీవారిని దర్శించుకున్న 1,14,565 మంది ప్రయాణికులు… ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ చొరవతో భక్తులకు మరింత సులభతరం,చేరువైన తిరుపతి దర్శనం.. ఆర్టీసీకి పెరిగిన ఆదాయం.. నమ్మకం.. ఈ ప్యాకేజీని ప్రారంభించిన ఎనిమిది నెలలలో పెద్ద ఎత్తున భక్తులు టిఎస్ఆర్టిసిని ఆదరించడం సంతోషంగా ఉంది.. టిఎస్ ఆర్టిసి సంస్థ సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి- టిఎస్ఆర్టిసి చైర్మన్, బాజిరెడ్డి గోవర్ధన్

హైదరాబాద్, బస్ భవన్: తెలంగాణ రాష్ట్రంలోని టూరిస్టులను మరియు తిరుమల వెంకన్న భక్తులను దృష్టిలో ఉంచుకొని – గౌరవ టిఎస్ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని టీటీడీ బోర్డు చైర్మన్…

కవితపై వేధింపుల పర్వంపై మేదావుల మొద్దు నిద్ర.. ఇది టీఆరెస్‌ నాయకత్వ స్వయంకృతాపరాధం..అందుకే కత్తి వారి చేతిలో పెడితే , మేం యుద్దమెలా చేయాలని తెలంగాణ వాదులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు..

కవితపై మరికొందరి నేతలపై కేంద్రీయ సంస్థలు దాడులు సాగిస్తుంటే, ప్రజాస్వామ్యం మంటగలిసిపోతుంటే , కవులు, కళాకారులు, లబ్దప్రతిష్టులైన సాహితీవేత్తలు,మేధావులుగా చెలామణి అవుతున్న వారు ఏమి చేస్తున్నట్టు? ఇది తమకు సంబంధించిన వ్యవహారం కాదు, టీఆరెస్‌ తలనొప్పి అనుకుంటున్నారా? ఇదేనా మీ ఇంగిత…

కవితపై ఆరోపణలను ఏ విధంగా చూడాలి ? ప్రత్యర్థులను వేధించడానికి, ప్రజల ఆకాంక్షలను అణచివేయాలని నిరంకుశులు చూస్తారు. కవిత విషయంలోనూ జరుగుతున్నది ఇదే. కవితకు మద్దతుగా నిలుద్దాం… ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం..

కవితపై ఆరోపణలను ఏ విధంగా చూడాలి ? ఇది కొంతమంది అమాయకులను వేధిస్తున్న ప్రశ్న. నిజానికి ఇందులో ఎటువంటి సందిగ్ధానికి, సందేహాలకు తావు లేదు. కవితను కేంద్రంలోని ఫాసిస్టు ప్రభుత్వం వేధిస్తున్నదనేది వాస్తవం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవినీతి వ్యతిరేక వ్యతిరేక…

3 లక్షల కోట్ల ఎన్నికల భారీ బడ్జెట్‌… మరిన్ని అప్పులు తప్పవా..? రేపటి బడ్జెట్‌ అంచనాలపై సర్వత్రా ఆసక్తి… సంక్షేమానికి పెద్ద పీట. అభివృద్ధి, సంక్షేమానికి మధ్య కొరవడిన సమతుల్యత… కేంద్రం మొండిచెయ్యి… ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రతిసారీ సవరణలు..

ఎన్నికల సంవత్సరం ముంచుకొస్తున్న తరుణంలో రేపు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ కీలకం కానుంది. ఈ బడ్జెట్‌ ప్రజాకర్షక బడ్జెట్‌గా ఉండబోతుందని అంతా భావిస్తున్నారు. ఈ వార్షిక బడ్జెట్‌ మొత్తం ౩ లక్షల కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం. గత…

కళనేకాదు. కళాకారుణ్ణీ గుర్తించాలనే ఈయన ‘వేదాంతం’ కావాలి ప్రతివారికీ సిద్ధాంతం…పగలూ, ప్రతీకారాల వికారాల మధ్య తెలుగువాడి ‘ఆత్మగౌరవం’ నిలబెట్టిన ‘ఆపద్బాంధవుడు’ ఆయన

ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో… ఎవరైతే కాలంమారిందన్నా కళనే నమ్ముకున్నాడో… ఎవరైతే మనం కన్నకలల్ని కళాత్మకంగా మలిచాడో… అతని చిరునామం కాశీనాధుని విశ్వనాథ్! అతని చిరునామా జనరంజకమైన చిత్రాలు!! అతను మనింట్లోకి తొంగిచూసే మావయ్యలాంటివాడు. మనం తినేతిండినీ, మాటాడే…