అక్క రాక.. ఉత్కంఠకు తెర..! ఢిల్లీ చేరుకున్న బీఆరెస్ నేతలు..!! నేడు కవిత బెయిల్పై కీలక వాదనలు.. బెయిల్ వస్తుందనే నమ్మకంతో ఢిల్లీ వెళ్లిన ముఖ్య నాయకులు.. ఆమె రాక కోసం ఎదురుచూస్తన్నామంటూ సోషల్ మీడియాలో జాగృతి పోస్టింగులు..
(దండుగుల శ్రీనివాస్) కవిత కోసం అంతా ఢిల్లీ బాట పట్టారు. ముఖ్య నేతలంగా ఇప్పుడు ఢిల్లీలో మకాం పెట్టారు. మంగళవారం కవిత బెయిల్ పై కీలక వాదనలున్న నేపథ్యంలో ఆమెకు తప్పుకుండా బెయిల్ వస్తుందనే ఆశలో బీఆరెస్ నేతలున్నారు. కేటీఆర్, హరీశ్రావులతో…
