‘ బోర్డు’ రాజకీయం లో… బోరుమన్న పసుపు రైతు..! పదేళ్లలో 40 శాతం మేర తగ్గిన పసుపుసాగు.. ఆనాడు ఎకరాకు 30వేల పెట్టుబడి …15వేల ధర…. ఇవాళ లక్ష పెట్టుబడి…. 15వేలు కూడా రాని ధర…! ఇక లాభాలెక్కడ…! జాతీయ పసుపుబోర్డు ఏర్పాటు చేసినా రైతులకు మేలు శూన్యం… 15వేల మద్దతు ధర ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో బోర్డు…య ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునే శక్తిలేని బోర్డు దుస్థితి… సబ్సిడీపై బాయిలర్స్, డ్రయర్స్ ఇప్పించగలరా చైర్మన్ సాబ్…! నేతలకు రాజకీయ అవసరాలకే ఇది… రైతులకు మేలు చేసేది ఏం లేదు…!
(దండుగుల శ్రీనివాస్) నిజామాబాద్ జిల్లాలో అదీ ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఎక్కువ విస్తీర్ణంలో పసుపు సాగవుతుంది. పసుపును బంగారంతో పోల్చుతారు. మరి ఇప్పుడా పరిస్థితి ఉందా…? దీన్ని పండించిన రైతులు ఎందుకు దీన స్ఙతిలో ఉన్నారు. ఎందుకు నష్టాల్లో ఉన్నారు. జాతీయ…
