Category: Local News

ఇందూరు ఇలాఖాలో బాజిరెడ్డి బలగం… మున్నూరుకాపు జిల్లా అధ్యక్షుడిగా గోవన్న తనయుడు బాజిరెడ్డి జగన్‌ ఏకగ్రీవ ఎన్నిక.. నిజామాబాద్‌ అర్బన్‌లో డీఎస్‌ కుటుంబ కులపెత్తనానికి ఇక చెక్‌…

మాస్‌ లీడర్‌గా తనకంటూ ఓ ముద్రవేసుకుని, ఓటమెరుగని నేతగా పేరుగడించి ఆర్టీసీ చైర్మన్‌గా రాణిస్తున్న బాజిరెడ్డి గోవర్దన్‌… ఇందూరు జిల్లాలో తన కుల బలగానికి పెద్ద దిక్కుగా నిలిచాడు. తన సామాజికవర్గమైన మున్నూరుకాపు కుల బలగం ఆయన తనయుడు బాజిరెడ్డి జగన్‌ను…

ఎమ్మెల్యేలను కొంటూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తున్న మోడీకి కేసిఆర్ సినిమా చూపెట్టిండు… అందుకే కవితమ్మను సంబంధం లేని కేసులో ఇరికించారు..విచారణల పేరిట వేధిస్తున్నరు…..- రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 

ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆదివారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ది పనుల శంకుస్థాపనలతో పాటు గాంధారి మండల బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి…

నిను వీడని నీడను నేనే…! పాపం…అర్వింద్‌..! ఇంటా, రచ్చా… రచ్చ రచ్చే… పసుపుబోర్డు ఫ్లెక్సీలతో మరింత ఉచ్చులోకి అర్వింద్‌ రాజకీయం..

ఎప్పుడూ కాలం ఒకేలా ఉండదు. ఎల్లప్పుడూ అబద్దాలు చెల్లుబాటు కావు. వ్యక్తిత్వం కడవరకు ఉంటుంది. అప్పటిమటుకు ఏదో చెప్పేసి దాటేద్దాం.. పదవి ఎక్కేద్దాం అంటే కుదరుదు. ఇగో ఇట్లనే అవుతుంది. రైతుల చిరకాల వాంఛ పసుపుబోర్డు సెంటిమెంటను బాగా వాడుకుని ఎంపీగా…

సహకార సంఘాల అధ్యక్షులకు గౌరవం వేతనం పెంచాలని తీర్మానం.. ఐడీసీఎంఎస్‌ చైర్మన్‌ అధ్యక్షతన 53వ మహాసభ సమావేశంలో తీర్మానం..

ది ఇందూరు జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్‌ సంబారి మోహన్‌ అధ్యక్షతన సోమవారం ఐడీసీఎంఎస్‌ ప్రధాన కార్యాలయంలో 53 వ మహాసభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. సహకార సంఘాల అధ్యక్షులకు గౌరవం వేతనం పెంచాలని,…

రేపు నామీద కూడా కేసులు పెడ్తరు..భయ పడేది లేదు…పెద్దాయన డి.ఎస్ పరిస్థితి ఏ తండ్రికి రావొద్దు – ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

మోర్తాడ్: బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల క్లస్టర్ 2 గ్రామాల బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నాడు జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు, పార్టీ జిల్లా…

ఆత్మీయ సమ్మేళనానికి సతీ సమేతంగా హాజరైన మంత్రి వేముల… ఊరంతా కలిసి వనభోజనాలకు వెళ్లినట్లు.. సరదాగా కుటుంబ సభ్యులతో గడిపి.. సహపంక్తి భోజనాలు చేసి…

భీంగల్: బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నాడు భీంగల్ మండలం లింబాద్రి గుట్ట వద్ద జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి – నీరజారెడ్డి దంపతులు సతీసమేతంగా…

డీఎస్‌, సంజయ్‌ చేరికపై ఇందూరు కాంగ్రెస్‌ సైలెంట్‌ వార్‌..! తమకు సమాచారమే లేదన్న కీలక నేతలు.. వీరి చేరిక పార్టీకి నష్టమేనంటున్న నాయకులు… రేవంత్‌ నిర్ణయం పైనా ఆగ్రహం…

కాంగ్రెస్‌ పార్టీలో డీఎస్‌, సంజయ్‌ల చేరిక ఇందూరు కాంగ్రెస్‌లో కలకలం రేపింది. వస్తామంటే వద్దన్న నేతలను కాదని, రేవంత్‌ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల కినుక వహించారు ఇక్కడి నేతలు. కనీసం వారికి సమాచారం లేదు. పిలుపు లేదు. ఈ రోజు…

కవితపై కేంద్రం పెట్టిన కేసు బోగస్‌, బేకార్‌ కేసు…ఆమెను మానసికంగా వేధించేందుకు పెట్టిన కేసు.. ఇదేనా ఆడబిడ్డలకు బీజేపీ ఇచ్చే మర్యాద..? మోడీ పాలన జనాలకెవరికీ నచ్చడం లేదు.. తెలంగాణ బిడ్డ ప్రధాని అయితే మన రాష్టానికి, దేశానికి మంచిది- బీఆరెస్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌…..

ఢిల్లీ లిక్కర్‌ స్కాం పేరుతో ఎమ్మెల్సీ కవితపై బీజేపీ కేంద్ర ప్రభుత్వం బేకార్‌, బోగస్‌ కేసు పెట్టిందని ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ అన్నారు. ఈ కేసు పేరుతో ఆమెను మానసికంగా వేధించారన్నారు. రోజు పొద్దున్నే పిలిచి,…

శభాష్‌ ప్రశాంత్‌..! ఇప్పటి వరకు ఇలాంటి అభివృద్ది చూడలే.. ఎవరితో సాధ్యం కాలే..! మంత్రి ప్రశాంత్‌రెడ్డి పని తీరు పట్ల వందేళ్ల వృద్ధుడి ప్రశంసలు

మంత్రి ప్రశాంత్‌రెడ్డి లాంటి లీడర్‌ను తనింత వరకు చూడలేదన్నాడావృద్ధుడు. డెవలప్‌మెంట్‌ పనులు ఇంతలా ఇప్పటి వరకు చేసిందెవ్వరూ లేరని, అది వేములతోనే సాధ్యమయ్యిందని కొనియాడాడు. మంత్రి పనితీరు పట్ల ప్రశంసల జల్లు కురిపించాడా వయోవృద్ధుడు. స్టేజీపైకి వచ్చి మరీ ప్రభుత్వ పథకాలు,…

ఆర్మూర్‌ బరి నుంచి పోటీకి రాకేశ్‌ రెడ్డి రెడీ… జన్మదినం సందర్భంగా ఆత్మీయులతో తన నిర్ణయాన్ని వెలిబుచ్చిన పారిశ్రామికవేత్త… జీవన్‌ రెడ్డి అంటేనే జనం భయపడుతున్నారని.. మార్పు రావాల్సిందేనంటున్న రాకేశ్‌….

ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి అంకాపూర్‌ గ్రామానికి చెందిన పైడి రాకేశ్‌రెడ్డి పోటీ చేయడానికి రెడీ అయ్యాడు. తన జన్మదినం సందర్బంగా ఈ విషయాన్ని ఆయన తన ఆత్మీయులతో పంచుకున్నాడు. జీవన్‌ రెడ్డి అక్కడ జనాలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, ఇక్కడ మార్పు…