Category: Local News

పిట్లం బహిరంగ సభలో కేటీఆర్‌ విశ్వరూపం… ఎవడికి రా మోడీ దేవుడు..? బండి సంజయ్‌పై నిప్పులు… రేవంత్‌ ఓ లత్కోర్‌.. పిట్టకథతో పీసీసీ చీఫ్‌ ఇజ్జత్‌ తీసిన కేటీఆర్‌… ఈడీ, బోడీలకు భయపడేది లేదు.. ఏం పీక్కుంటారో పీక్కోండంటూ సవాల్‌…

అది జుక్కల్‌ నియోజకవర్గానికి చెందిన కార్యక్రమం. నాగమడుగు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కు శంఖుస్తాపన. పిట్లంలో బహిరంగ సభ. కేటీఆర్‌ ముఖ్య అతిథి. ఈ సభ వేదికగా కేటీఆర్‌ తన విశ్వరూపాన్ని చూపాడు. ఇ మాజీష్యూ లోకల్‌దే అయినా అన్ని అంశాలపైన తనదైన…

జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండేకు కేటీఆర్‌ ప్రశంసల జల్లు… ఈసారి 75 వేల మెజారిటీతో గెలిపించుకోవాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపు..

నాగమడుగు ఎత్తిపోతల పథకం శంఖుస్టాపనకు వచ్చి .. పిట్లంలో బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి కేటీఆర్‌.. జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే పై ప్రశంసల జల్లులు కురిపించాడు. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించి పలకరించే షిండే… తన కోసం, తన వ్యక్తిగత పనుల…

లిక్కర్‌ స్కాం లేదు.. స్కీం లేదు.. అంతా రాజకీయ ప్రతీకార చర్య.. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆరెస్సే.. అందుకే కేంద్రానికి భయం.. కేసీఆర్‌ మనోబలాన్ని దెబ్బతీసేందుకు కవితను టార్గెట్ చేశారు… ఎవరికీ భయపడేది లేదు.. అరెస్టులకు బెదిరేది లేదు… అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా…

ఇది కేవలం రాజకీయ ప్రతీకార చర్య. కాంగ్రెస్‌ దేశంలో ఫెయిలయ్యింది బీజేపీ ప్రత్యామ్నాయం ఎవరూ లేరు. టీఆరెస్‌ ఉద్యమ పార్టీగా అవతరించి ఎవరూ సాధించలేని తెలంగాణను ప్రాణాలకు తెగించి కేసీఆర్ సాధించారు. తెలంగాణ సాధించడమే కాదు.. అరవై సంవత్సరాలుగా వెనుబడిన తెలంగాణను…

నేను నివురు గప్పిన నిప్పునురా..! ముట్టుకోకండి… మసైపోతరు.. అర్వింద్‌, ఇందూరు బీజేపీ నేతలకు బాజిరెడ్డి గోవర్దన్‌ సీరియస్‌ వార్నింగ్‌…

ఆర్టీసీ చైర్మన్‌ , నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి భగ్గుమన్నారు. ఇందూరు బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్, ఇందూరు బీజేపీ నేతలనుద్దేశించి ఆయన ఘాటుగా వార్నింగ్‌ ఇచ్చారు. డిచ్‌పల్లిలో గురువారం కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, పెంచిన…

కార్పొరేటర్లకు లక్షల కోట్లు సబ్సిడీలు… సామాన్యులకు వేల కోట్ల భారాలు…. మోదీ అధికారంలోకి వచ్చే నాటికి 410 రూపాయలే.. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఇప్పుడు సబ్‌ క కార్పొరేటర్లకు లక్షల కోట్లు సబ్సిడీలు… సామాన్యులకు వేల కోట్ల భారాలు…. మోదీ అధికారంలోకి వచ్చే నాటికి 410 రూపాయలే.. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఇప్పుడు సబ్‌ కా పరేషానీ అనే విధంగా ప్రజల నడ్డి విరుస్తుంది…ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్

కేంద్ర ప్రభుత్వ వంట గ్యాస్ సిలెండర్ ధర పెంపునకు నిరసిస్తూ నిజామాబాద్‌ రూరల్ నియోజకవర్గంలోని డిచ్ పల్లి మండల కేంద్రంలో రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ , నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ , ఎమ్మెల్సీ వీజి గంగాధర్ గౌడ్…

మహిళా రిజర్వేషన్ కోసం 10న ఢిల్లీలో కవిత నిరాహార దీక్ష… జంతర్ మంతర్ వద్ద భారీ దీక్ష.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలి.. మూడు నల్ల రైతు చట్టాలను పార్లమెంటులో ఆమోదించగలిగిన బీజేపీ ప్రభుత్వం, మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదించట్లేదు..? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత…

హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ సాధన కోసం ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడుతున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. గురువారం నాడు తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో…

కేసీఆర్ ధైర్యం గా ప్రశ్నిస్తున్నందుకే బిఆర్ఎస్ నేతలను వేదింపులకు గురిచేస్తున్నారు.. కేసిఆర్ బిడ్డా కవితను ఇబ్బంది పెడుతున్నారు..నిజామాబాద్ అక్కా చెల్లెళ్ళు బీజేపీకి బుద్ది చెప్తారు.

బిఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరల పై బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్…

ఒడిశాకు టిఎస్ ఆర్టీసీ డైలీ బస్సు సర్వీసులు.. ఒడిశా ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలియజేసిన – టిఎస్ఆర్టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ .. ఓఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ పరస్పర ఒప్పదం..

హైదరాబాద్, బస్ భవన్: ఒడిశాకు బస్ సర్వీసులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో 10 బస్సులను తిప్పేందుకు సిద్ధమైంది. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర బస్‌ సర్వీసుల ఏర్పాటుపై ఒడిశా…

ఎమ్మెల్సీగా ఆకుల లలిత..? ఇచ్చిన మాట ప్రకారం ఆమెకే ఇవ్వాలనే యోచనలో కేసీఆర్‌…నిజామాబాద్‌ జిల్లాలో పార్టీ బలోపేతానికి ఊతమిస్తుందనే ఆలోచన…మున్నూరుకాపు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఆమె సేవలను వినియోగించుకోవాలనే యోచనలో అధినేత..

ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని ఆకుల లలితకు ఇవ్వాలనే యోచనలో బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉండి.. కేసీఆర్‌ సూచన మేరకు బీఆరెస్‌లో చేరిన ఆమెకు తిరిగి ఎమ్మెల్సీని చేస్తానని…

ప్రజాసేవలో మమేకం.. పుస్తక పఠనంలో తదేకం… బాజిరెడ్డి జగన్‌ మరోకోణం సాహిత్యలోకం… అతని లైబ్రరీలో ఎన్నో నవలలు… తాజాగా కేశవరెడ్డి తొమ్మిది నవలలు చదువుతున్న జగన్‌…

పుస్తక పఠనం చేసే వారెంత మంది ఈ రోజుల్లో. అదీ రాజకీయాల్లో బిజీబిజీగా ఉంటూ. తండ్రి నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌ అడుగు జాడల్లో నడుస్తూ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్న…