Category: Local News

బీఆరెస్‌ వస్తేనే భారత్ బాగుపడతది.. దేశం పరివర్తన అనివార్యం.. ఇప్పటికే చాలా ఆసల్యం.. మూల్యం చెల్లించుకున్నాం.. ఇక చాలు…మరాఠ్వాడా వేదికగా దేశ ప్రజలను ఆలోచింపజేసేలా కేసీఆర్‌ స్పీచ్…

దేశ పాలన ప్రస్తుతం లక్ష్యం లేకుండా ముందుకు సాగుతుందని, ఇది చాలా ప్రమాదకరమన్నారు కేసీఆర్‌. దేశంలో పరివర్తన రావాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఇక వేచి చూడటం వల్ల మరింత మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఆయన హెచ్చరించారు. సోమవారం…

నీ రాక కోసం… ఆమె లేక ఇందూరు అనాథ… జిల్లా రాజకీయాలకు కవితను దూరం చేస్తున్న పరిస్థితులు… నాయకుల మధ్య సమన్వయానికి, ప్రజలకు ఆమే అండదండా… లిక్కర్‌ స్కాం పేరుతో కవితపై బీజేపీ వ్యూహాత్మక దాడి… జిల్లా నేతలకు, ప్రజలకు కవితకు మధ్య పెరుగుతున్న దూరం…

నీ రాక కోసం… ఆమె లేక ఇందూరు అనాథ… జిల్లా రాజకీయాలకు కవితను దూరం చేస్తున్న పరిస్థితులు… నాయకుల మధ్య సమన్వయానికి, ప్రజలకు ఆమే అండదండా… లిక్కర్‌ స్కాం పేరుతో కవితపై బీజేపీ వ్యూహాత్మక దాడి… జిల్లా నేతలకు, ప్రజలకు కవితకు…

నేను మోనార్క్‌.. ఎవరి మాట వినడు… ఎవరినీ కలుపుకుపోడు… కాట్‌పల్లి రూటేవేరు… సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి.. కామారెడ్డి బీజేపీలో రమణారెడ్డి గ్రూపుల లొల్లి… రెడ్డి రాజకీయంతో అన్ని వర్గాలు దూరం..

ఆయనంతే. ఆది నుంచి ఆయన వ్యక్తిత్వం..వైఖరి డిఫరెంట్‌. మోనార్క్‌ టైపు. తన అవకాశాల కోసం… అవసరాల కోసం… నచ్చినట్టు చేస్తాడు. సొంత లాభం కోసం ఏ నిర్ణయాలైనా తీసుకుంటారు. రాజకీయాల్లో తనకంటూ ఓ వివాదస్పద ముద్ర వేసుకుని దాన్నే కంటిన్యూ చేస్తూ…

అగ్గి పిడుగు పడింది… యాగఫలం దక్కింది… రెండు రోజుల పాటు శాంతి పూజలు

లోక కళ్యాణార్థం శ్రీ కృష్ణ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి వారి విశ్వ మంగళ శాసనములతో నిర్వహిస్తున్న ఆయుత చండి అతిరుద్రం-పూర్ణ హుతి కార్యక్రమం చివరి రోజున వింత చోటు చేసుకుంది. పార్టీలకతీతంగా ఆథ్యాత్మిక చింతనలో,…

జిల్లా మున్నూరుకాపు సంఘానికి స్థలం కేటాయింపు.. బాజిరెడ్డి జగన్‌ నేతృత్వంలో ఫలించిన కృషి.. ఆమోద ముద్ర వేసిన కేటీఆర్‌.. కొత్త కమిటీతో భేటీ అయిన కేటీఆర్..పాల్గొన్న బాజిరెడ్డి గోవర్దన్‌

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్నూరుకాపులకు శుభవార్త. జిల్లా అధ్యక్షుడిగా బాజిరెడ్డి జగన్‌ను ఎన్నుకున్న తర్వాత తొలిసారిగా కొత్త కమిటీ సభ్యులు జగన్‌ నేతృత్వంలో మంత్రి కేటీఆర్‌ ఇవాళ హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఆరేళ్లుగా జిల్లా సంఘ భవన నిర్మణానికి…

అతిథులను ఆకట్టుకున్న బాజిరెడ్డి జగన్‌ స్పీచ్‌… రాజకీయ ఉద్దండుల ప్రశంసలు.. ఆశాజ్యోతిగా, యువకులకు స్పూర్తిగా అభివర్ణన

రాజకీయ ఉద్దండులు ఆసీనులై ఉన్న ఆ వేదికపై యువనేత బాజిరెడ్డి జగన్‌ చేసిన ప్రసంగం ఆకట్టుకున్నది. తనదైన శైలిలో కొనసాగిన స్పీచ్‌ అందరి ప్రశంసలూ అందుకున్నది. డిచ్‌పల్లి బీఆరెస్‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి అతిథులుగా రాజ్యసభ సభ్యులు, మాజీ స్పీకర్‌ కేఆర్‌…