Month: May 2024

మొండిగానే పోరాడుతా..! బీజేపీ ఎన్ని కేసులు పెట్టినా తలవంచ..!! బీజేపీ వ్యతిరేకంగా నా పోరాటం కొనసాగుతుంది..!! ఇలాంటి కేసులకు భయపడేదాన్ని కాదు.. తనపై జరిగిన కుట్రను ప్రజాక్షేత్రంలోనే నిగ్గుతేల్చుతా.. న్యాయ స్థానాలపై నాకు నమ్మకం ఉంది.. న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకుంది.. నేను ధైర్యంగా ఉన్నాను.. నా మనోధైర్యాన్ని నిర్వీర్యం చేయడం బీజేపీ తరం కాదు.. జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత కామెంట్స్‌…

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: కవిత తీహార్‌ జైలు నుంచి కీలక కామెంట్స్‌ చేశారు. గతంలో ఆమె పలుమార్లు బెయిల్‌ నిమిత్తం కోర్టుకు వచ్చిన క్రమంలో తనపై తప్పుడు కేసులు పెట్టారని, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని మాత్రమే…

ఆడలేక మద్దెల ఓడు..!! ఓటమిని అంగీకరించిన జీవన్‌రెడ్డి.. బీఆరెస్‌ క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిందని సాకు.. బీజేపీకి బీఆరెస్‌ సపోర్టు చేసిందంటూ బీజేపీ గెలుస్తున్నదని పరోక్షంగా అంగీకారం.. ‘చే’జేతులా గెలుపును జారవిడుచుకుని .. బీఆరెస్‌పై కాంగ్రెస్ ఏడుపు రాజకీయం.. అర్వింద్‌పై వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోలేని ఫెయిల్యూర్‌ లీడర్స్‌.. ఫలితాలకు ముందే ఇందూరు లోక్‌సభ గెలుపును డిసైడ్ చేసేస్తున్న కాంగ్రెస్‌..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: కాంగ్రెస్‌ తన ఓటమిని ఒప్పుకుంది. పరనిందకు దిగింది. తన ఓటమికి కారణం బీఆరెస్సే అని బట్టకాల్చి మీదేసింది. బీఆరెస్‌ క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిందని బీజేపీని గెలిపిస్తున్నదని పరోక్షంగా కామెంట్‌ చేసింది. ఈ మాటలన్నీ…

సస్పెన్స్‌ థ్రిల్లర్‌…! అన్ని పార్టీల మేకపోతు గాంభీర్యం.. !! పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో తీవ్ర ఉత్కంఠ… నీకెన్ని..? నాకెన్ని…?? బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో టెన్షన్‌.. టెన్షన్‌.. సైలెంట్‌ ఓటు ఎవరి కొంపముంచుతుందో తెలియని ఆందోళన.. బీజేపీ-10, కాంగ్రెస్‌ – 6, ఎంఎఐం-1 ఇవే ఫలితాలు వస్తాయంటున్న మెజార్టీ జనం.. తగ్గేదేలే అంటున్న అన్ని పార్టీలు.. చివరకు బీఆరెస్‌ కూడా పెద్ద లెక్కలే చెబుతున్న వైనం. గతంలో ఇలాంటి ఉత్కంఠ పరిస్థితులు ఎన్నడూ లేవు.. ఈసారే ఇలా…

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: గతంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ లేవు. పోలింగ్‌ ముగిసిన మరుక్షణమే ఎగ్జిట్‌ పోల్స్‌లో ఎవరికెన్ని సీట్లు అని కొంత క్లారిటీ వచ్చేది. కానీ ఇప్పుడు ఎగ్జిట్‌ పోల్స్‌ నిషేధం. అయితే ఎవరికెన్ని వస్తాయో…

జీవన్‌మాల్‌ కాదు.. ఇకపై అది ఆర్మూర్‌ ఆర్టీసీ మాల్‌…!! జప్తు చేసుకున్న ఆర్టీసీ.. బకాయిలు కట్టకుండా ఎగవేత వేసినందుకు జీవన్‌రెడ్డికి షాక్‌.. ఆపై 50 కోట్ల ఎస్ఎఫ్‌సీ బకాయిలపై నజర్.. పట్టువదలని విక్రమార్కుడిలా జీవన్‌ వెంట పడుతన్న ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి.. ఆర్టీసీ మాల్‌ చేపించి.. ఆ ఆదాయంతో ఆర్మూర్‌ ఆర్టీసీ బస్టాండ్‌, సకల సౌకర్యాల ఏర్పాటే లక్ష్యమంటున్న ఎమ్మెల్యే..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: జీవన్‌రెడ్డి మాల్‌ పేరు ఇక తెరమరుగు కానుంది. అధికారం ఉన్నప్పుడు బెదిరించి నడిపించుకున్నాడు జీవన్‌రెడ్డి. రోజులు మారాయి. అధికారం ఊడింది. అప్పుడు ఎగవేసిన బకాయిలు జీవన్‌ మాల్‌, జీవన్‌రెడ్డి మెడకు చుట్టుకున్నాయి. ఎట్టకేలకు…

exclusive( www.vastavam.in): ఈ మూడు నియోజకవర్గాల్లో … బీజేపీకి బంపర్‌ మెజారిటీ..!! సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం.. ముఖ్య నేతలకు అందిన గెలుపు అంచనా లెక్కలు.. చక్కర్లు కొడుతున్న అర్వింద్‌ మెజారిటీ చర్చ..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: అర్వింద్‌ గెలుపు ఖాయమైంది. మెజారిటీ ఎంతన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది. దీనిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఎవరి అంచనాల్లో వారున్నారు. కాంగ్రెస్‌ తమకు లక్ష మెజారిటీ వస్తుందని గాంభీర్యం ప్రదర్శిస్తుండగా.. బీజేపీ కూడా ఏమాత్రం…

ఆపరేషన్‌ సక్సెస్‌.. పేషెంట్‌ డెడ్‌..!! ఇద్దరు పెద్ద లీడర్లు.. ఎవరి నియోజకవర్గాలకు వారు పరిమితం.. కాంగ్రెస్‌లో లోపించిన సమన్వయం కొంపముంచింది… మాజీమంత్రి పై గంపెడాశలు పెట్టుకుని దెబ్బతిన్న పార్టీ.. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేవలం అర్బన్‌కే పరిమితమైన వైనం.. జీవన్‌రెడ్డిని ఓన్‌ చేసుకోని ఇందూరు ఓటరు.. కాంగ్రెస్‌ లోపాలు, వైఫల్యాలే ఆ పార్టీ పరాభవానికి కారణాలు.. ?? ‘వాస్తవం’ పరిశీలన..

దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: నిజామాబాద్‌ లోక్‌సభ సీటును కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్‌ బాగానే తంటాలు పడింది. అధిష్టానమూ ఆశలు పెట్టుకుంది. కానీ ఇక్కడి లీడర్‌ షిప్‌ వైఫల్యం ఘోరంగా ఆ పార్టీని పరాభవం చేసేలా చేసింది. వాస్తవానికి…

vastavam breaking news, మోడీ ముఖం.. బీజేపీ జపం..!! మోడీ హవాలో కొట్టుకుపోయిన అర్వింద్‌పై వ్యతిరేకత .. కాంగ్రెస్‌ను ము(మి)ంచి బీజేపీని పెంచి… విలక్షణంగా ఓటరు నాడి.. ఫలితాల్లో ఓ క్లారిటీ..? అయినా ఉత్కంఠ…www.vastavam.in

మోడీ ముఖం.. బీజేపీ జపం..!! మోడీ హవాలో కొట్టుకుపోయిన అర్వింద్‌పై వ్యతిరేకత .. కాంగ్రెస్‌ను ము(మి)ంచి బీజేపీని పెంచి… విలక్షణంగా ఓటరు నాడి.. ఫలితాల్లో ఓ క్లారిటీ..? అయినా ఉత్కంఠ… పైసలు పంచిన పార్టీలు..! పార్లమెంటు ఎన్నికల్లో ఇదో కొత్త సంప్రదాయం..…

మోడీ ముఖం.. బీజేపీ జపం..!! మోడీ హవాలో కొట్టుకుపోయిన అర్వింద్‌పై వ్యతిరేకత .. కాంగ్రెస్‌ను ము(మి)ంచి బీజేపీని పెంచి… విలక్షణంగా ఓటరు నాడి.. ఫలితాల్లో ఓ క్లారిటీ..? అయినా ఉత్కంఠ…

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: అర్వింద్‌కు మోడీ ముఖం తొడిగారు. సిట్టింగ్‌ ఎంపీ వ్యతిరేకతపై బీజేపీ రంగు పులిమారు. మరోమారు మోడీ రావాలనే ఓటరు ఆకాంక్ష ముందు అర్వింద్‌ మైనస్‌లన్నీ గాలికి కొట్టుకుపోయాయి. ఇదే కాంగ్రెస్‌ కొంప ముంచి…

పైసలు పంచిన పార్టీలు..! పార్లమెంటు ఎన్నికల్లో ఇదో కొత్త సంప్రదాయం.. !! పోటీ తీవ్రతరం కావడమే.. పోలీసులకు చిక్కి.. వార్తల్లకెక్కి…

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: పార్లమెంటు ఎన్నికల్లో పైసలు పంచే సంస్కృతికి తెరలేపాయి పార్టీలు. రెండు ప్రధాన పార్టీలు ఓటర్లకు పైసలతో గాలం వేశాయి. పోలీసులకు నాయకులు చిక్కారు. కేసులు పెట్టారు. కొందరు దొరకకుండా పంచారు. ఇంకొందరు ఓటర్‌…

దండలెవరికి.. దండనెవరికి..!! ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాని పరిస్థితులు.. ముగ్గురి మధ్య తీవ్ర పోటీ.. గెలిస్తే చాలు అనుకునే ఎన్నికల వాతావరణం.. ఎవరికి వారే గెలుపుపై మేకపోతు గాంభీర్యం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఓటర్లు డిసైడ్‌ అయ్యారు. విలక్షణ తీర్పునిచ్చేందుకు. నిజామాబాద్‌ పార్లమెంటు ఫలితాలు ఎప్పుడూ డిఫరెంటే. ఈసారి అదే రిపిట్ కాబోతున్నది. గతంతో కవితను ఓడగొట్టి.. అనామకుడు అర్వింద్‌ను గెలిపించిన ఇందూరు ఓటర్లు.. ఇప్పుడు మరో…