Month: January 2024

కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు.. బీజేపీతో దోస్తానా చేస్తే.. కేటీఆర్ మదిలో బీజేపీతో పొత్తు ఆలోచన..? కేసీఆర్ వద్దకు వెళ్లని ప్రతిపాదనలు.. పెద్దాయన నో చెప్పే అవకాశం.. ఒంటరిగా పోటీ చేస్తే ఒకటి లేదా రెండు స్థానాలే వస్తాయని క్లారిటీకి వచ్చిన కేటీఆర్‌.. కలిసిపోతేనే కలదు సుఖం .. ఇప్పుడు ఇదే బీఆరెస్‌కు ‘తారక’ మంత్రం.. . వాస్తవం ఎక్స్‌క్లూజివ్‌

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: పరిస్తితులు ఎంతలా తారుమారయ్యాయంటే.. ఒంటరిగా పోటీ చేసేందుకు జంకేంతగా. ఇంకా వేరే దారి కనిపించనంతగా. మొన్నటి వరకు బద్ద శత్రువులమని నిరూపించుకునేందుకు ముప్పుతిప్పలు పడి తండ్లాడిన పార్టీనే ఇప్పుడు వారితో స్నేహ హస్తం చాచేంతగా. అవును..…

కవితావేదన… ఆగ్రహావేశ అంతరంగ ఆవిష్కరణ.. అంతా మీరే చేశారు… తాను ఎవరిని కలవాలన్నా ప్రొటోకాల్‌ పేరుతో అడ్డుకున్నారు. ఓడిన ఎమ్మెల్యేల వైఖరిని కడిగిపారేసిన కవిత..

DANDUGULA SRINIVAS వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్‌: ఎమ్మెల్సీ కవిత తన ఆవేదనను, ఇన్నాళ్లూ భరిస్తూ వచ్చిన మనోవేదనను ఒక్కసారిగా వెళ్లగక్కింది. పార్టీకి, క్యాడర్‌కు నష్టం వాటిల్లుతున్న ఏమీ చేయాలని తన నిస్సహాయ స్థితిని బయటపెట్టింది. ఎవరికి వల్ల ఎలా నష్టం జరిగిందో…

ఆ ఇద్దరికీ చేదు అనుభవం.. వేదికపై మాట్లాడేందుకు నో చాన్స్‌.. అధ్యక్షుడి మార్చాలంటూ నాయకుల నుంచి ప్రతిపాదనలు..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: నిజామాబాద్‌ పార్లమెంట నియోజకవర్గ సన్నాహాక సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌ గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డిలకు చేదు అనుభవం ఎదురైంది. నిజామాబాద్‌ రూరల్‌ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ను మాత్రమే కేటీఆర్‌ మాట్లాడించారు. బిగాలకు, జీవన్‌…

కవితావేదన… ఆగ్రహావేశ అంతరంగ ఆవిష్కరణ.. అంతా మీరే చేశారు… సిట్టింగులపై కవిత ఫైర్‌.. అన్ననూ వదలని చెల్లె.. ఓడిన ఎమ్మెల్యేల వైఖరిని కడిగిపారేసిన కవిత.. వాడీవేడీగా నిజామాబాద్‌ పార్లమెంటు సన్నాహాక సమావేశం…..

దండుగుల శ్రీనివాస్ వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్‌: ఎమ్మెల్సీ కవిత తన ఆవేదనను, ఇన్నాళ్లూ భరిస్తూ వచ్చిన మనోవేదనను ఒక్కసారిగా వెళ్లగక్కింది. పార్టీకి, క్యాడర్‌కు నష్టం వాటిల్లుతున్న ఏమీ చేయాలని తన నిస్సహాయ స్థితిని బయటపెట్టింది. ఎవరికి వల్ల ఎలా నష్టం జరిగిందో…

కొడుకు కోసం.. జహీరాబాద్‌ ఎంపీ టికెట్‌ అడుగుతున్న పోచారం… భాస్కర్‌రెడ్డికి కేటాయించాలని అధిష్టానం దృష్టికి.. పార్లమెంటు సన్నాహాక సమావేశం అధిష్టానాన్ని పరోక్షంగా కోరిన బాన్సువాడ బీఆరెస్‌ నాయకగణం.. ఎమ్మెల్యే టికెట్‌ దక్కలేదు.. ఇప్పుడు ఎంపీ టికెట్‌ కోసం పెద్దాయన ప్రయత్నాలు..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన రాజకీయ జీవితానికి ఇక రిటైర్‌మెంట్‌ తీసుకోవాలనుకుంటున్నాడు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తన కొడుకు భాస్కర్‌రెడ్డికి టికెట్ ఇప్పించుకుని ఎమ్మెల్యేగా చూడాలని కలలు కన్నాడు. కానీ కేసీఆర్‌ ఒప్పుకోలేదు. రిస్క్‌ తీసుకోదలుచుకోలేదని ఖరాకండిగా…

కొడుకు కోసం.. జహీరాబాద్‌ ఎంపీ టికెట్‌ అడుగుతున్న పోచారం… భాస్కర్‌రెడ్డికి కేటాయించాలని అధిష్టానం దృష్టికి.. పార్లమెంటు సన్నాహాక సమావేశం అధిష్టానాన్ని పరోక్షంగా కోరిన బాన్సువాడ బీఆరెస్‌ నాయకగణం.. ఎమ్మెల్యే టికెట్‌ దక్కలేదు.. ఇప్పుడు ఎంపీ టికెట్‌ కోసం పెద్దాయన ప్రయత్నాలు..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన రాజకీయ జీవితానికి ఇక రిటైర్‌మెంట్‌ తీసుకోవాలనుకుంటున్నాడు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తన కొడుకు భాస్కర్‌రెడ్డికి టికెట్ ఇప్పించుకుని ఎమ్మెల్యేగా చూడాలని కలలు కన్నాడు. కానీ కేసీఆర్‌ ఒప్పుకోలేదు. రిస్క్‌ తీసుకోదలుచుకోలేదని ఖరాకండిగా…

జీవన్‌రెడ్డి మాల్‌ పైసలు మీరెట్లా తీసుకుంటరు..? ఆర్టీసీ ఎండీని కలిసిన ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి.. ఆ డబ్బులతో మేం ఆధునిక బస్టాండ్‌, కమర్శియల్ షాపులు నిర్మించుకుంటాం… జీవన్‌ మాల్‌పై ఇదో కొత్త పంచాయతీ..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: ఆర్మూర్‌లోని మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌ ఎప్పుడూ వివాదంలో నానుతూ ఉంటుంది. మొన్నటి వరకు ఆర్టీసీ జాగాలో లీజుకు తీసుకుని ఆ మొత్తాన్ని ఇంకా కట్టలేదని కొత్తగా గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో విషయం…

కమీషన్లు ఇయ్యలేం.. పనులు చెయ్యలేం.. సిట్టింగులు ముక్కు పిండి వసూలు చేశారు.. ఇప్పుడు కొత్తోళ్లు లైన్ కట్టారు.. పనులు బంద్‌ చేసిన కాంట్రాక్టర్లు.. పిలిచి సమావేశాలు పెట్టి చెయ్యమన్నా నో చెప్పేస్తున్న వైనం.. జిల్లాలో ఇదో వింత వైఖరి..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: పాపం.. కాంట్రాక్టర్లు. అసలే అరకొర నిధులు. సమయానికి రాని బిల్లులు. అప్పుల పాలు చేసిన కేసీఆర్‌. ఇవన్నీ చాలవని ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది వారికి. చాలా చోట్ల సిట్టింగులు ఓడారు. కొత్త వారు…

ఆరు గ్యారెంటీల కోసం.. కొత్త కుటుంబాలు పుట్టుకొచ్చాయ్‌.. ఉమ్మడి కుటుంబాలు వేరు పడ్డాయి.. పుట్టుకొచ్చిన 57,808 కొత్త కుటుంబాలు.. జిల్లాలో ఉన్న మొత్తం కుటుంబాల సంఖ్య 4, 20, 000 … వచ్చిన మొత్తం దరఖాస్తులు 4,77,808… కొత్త రేషన్‌కార్డుల జారీ నిలిపివేయడంతో ఇలా దరఖాస్తుల రూపంలో బయటపడ్డ కొత్త కుటుంబాలు.. సమగ్ర కుటుంబ సర్వేను తలపించిన ప్రజాపాలన ఆరు గ్యారెంటీల దరఖాస్తులు…

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: ఆనాడు కేసీఆర్‌ సీఎంగా అధికారంలోకి రాగానే సమగ్ర కుటుంబ సర్వేను ఒక్కరోజులో నిర్వహించి మొత్తం డేటా సేకరించాడు. సేమ్‌ అదే తరహాలో కొన్నిరోజుల పాటు సమయం తీసుకుని రేవంత్‌ సర్కార్‌ ప్రజాపాలన పేరుతో ఆరు గ్యారెంటీల…

రావమ్మా ‘మహాలక్ష్మి’…! ఈ పథకానికి వెల్లువెత్తిన దరఖాస్తులు.. అత్యధికంగా వచ్చిన దరఖాస్తుల్లో నెంబర్‌వన్‌ స్థానం ‘మహాలక్ష్మి’ కే… ఆ తర్వాత స్థానం ఇందిరమ్మ ఇళ్లకు.. మూడో స్థానం అగ్రికల్చర్‌ లేబర్‌ పథకానికి.. ‘ఆరు గ్యారెంటీ’ల ‘ ప్రజాపాలన’కు అద్బుత స్పందన.. నేటితో చివరి అవకాశం.. ఇప్పటి వరకు 4, 30, 192 దరఖాస్తులు..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: మహాలక్ష్మి పథకానికి మహిళలు మంగళ హారతులు పట్టారు. ఆరు గ్యారెంటీలకు నేటితో చివరి తేదీ కావడంతో ఇప్పటి వరకు అంతటా అద్బుత స్పందన లభించింది. ఇప్పటి వరకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. శనివారంతో ఈ కార్యక్రమం ముగియనుంది.…

You missed