Tag: nizamabad

ఈ ఫోటోల ఫోబియా ఏందిర‌య్యా…. కేంద్ర మంత్రి కూడా ఇంత సంకుచితంగా ఆలోచించాలా…? ఇంకా న‌య్యం శ్మ‌శానవాటిక‌ల ద‌గ్గ‌ర‌కు పోలే……. గ‌ల్లీ లీడ‌ర్‌లాగే వ్య‌వ‌హ‌రించిన నిర్మ‌ల‌….

మ‌రీ ఇంత దిగ‌జారుడు రాజ‌కీయాలు మ‌రెప్పుడూ చూసిండ‌రు బ‌హుశా..! గ‌తంలో లాగానే ఇప్పుడున్న కేంద్రం కూడా స‌బ్సిడీల పేరుతో త‌న వాటా ఇస్తూ వ‌స్తుంది రాష్ట్రాల‌కు. అందులో కొత్త‌ద‌నం లేదు. కానీ నాయ‌కులు మాత్రం త‌మ పేరు ఎక్క‌డా ప్ర‌చారం కావ‌డం…

వేడెక్కుతున్న ఇందూరు రాజ‌కీయం… 5న సీఎం టూర్‌…. 3న కౌంట‌ర్‌గా బీజేపీ స‌భ‌కు ఏర్పాట్లు… ప‌ర్మిష‌న్ లేదంటున్న పోలీసులు…..

ఇందూరు రాజ‌కీయం వేడెక్కుతున్న‌ది. దీనికి సీఎం కేసీఆర్ స‌భ ఊతం కానుంది. చాలా రోజుల త‌ర్వాత సీఎం కేసీఆర్ నిజామాబాద్‌కు రానున్నారు. కొత్త క‌లెక్ట‌రేట్, టీఆరెస్ భ‌వ‌న్ ప్రారంభోత్స‌వాల్లో పాల్గొంటారు. అనంత‌రం జీజీ కాలేజీలో ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌నుద్దేశించి…

నాలుగేళ్ల నిరీక్ష‌ణ‌…. మోచేతికి బెల్లం…. ఇది ‘నిజామాబాద్‌ మార్కెట్ క‌మిటీ’ చైర్మ‌న్ ప‌ద‌వి క‌థ‌….

” నాలుగేళ్లైంది అన్నా.. . ఇంత వ‌ర‌కు ఈ మార్కెట్ క‌మిటీకి చైర్మ‌న్ దిక్కు లేడు…” “ఎందుకు..?” ” ఏమో.. నీకిస్తాం.. ఎహె నీకే ఇస్తాం… అని అంద‌రికీ మోచేతికి బెల్లం పెట్టి .. ఇగో ఇట్ల చావ కుండా, బ‌త‌క‌కుండా…

విలువ‌ల స‌క్సెస్ స్టోరీ వేముల సురేంద‌ర్ రెడ్డి…. ఫెయిర్ పాలిటిక్స్ కోసం ఫెయిల్యూర్‌ను కౌగిలించుకున్న నేత‌… నేడు ఆయ‌న వ‌ర్ధంతి..

విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాల‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నం వేముల సురేంద‌ర్ రెడ్డి. త‌న రాజ‌కీయ ప‌య‌న‌మంతా ప్ర‌జ‌ల‌తో, రైతుల‌తో , మ‌హా నేత‌లైన కేసీఆర్, ఎన్టీఆర్ లాంటి వారి స‌హ‌చ‌ర్యంలో మ‌మేక‌మ‌వుతూ సాగినా… ఆద్యాంతం ప్ర‌జాబ‌లం నిండుగా ఉన్నా త‌న‌ముందే ఎంద‌రో ప్ర‌భుత్వ…

క‌విత‌కు వెల్లువ‌లా మ‌ద్ద‌తు… ప‌రామ‌ర్శ‌ల వెల్లువ‌…. క‌విత ఇంటిపై బీజేపీ నేత‌ల దాడిపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం… బీజేపీ బ్లేమ్‌గేమ్‌పై టీఆరెస్ తిరుగుబాటు…

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ క‌విత‌కు లింకులున్నాయంటూ బీజేపీ చేసిన ఆరోప‌ణ‌లు….హైద‌రాబాద్‌లోని క‌విత ఇంటి పై బీజేపీ నేత‌ల దాడుల‌పై టీఆరెస్ భ‌గ్గుమున్న‌ది. ఆమెకు వెల్లువ‌లా మ‌ద్ద‌తు లభిస్తున్న‌ది. ప‌రామ‌ర్శ‌ల వెల్లువ కొన‌సాగుతుంది. బీజేపీ ఆడేది బ్లేమ్ గేమ్ అని…

క‌విత పై బద్నాం రాజ‌కీయాల‌ను బంద్ చేయండి.. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో క‌విత పేరు ప్ర‌స్తావించ‌డంపై ఇందూరులో భ‌గ్గుమ‌న్న గులాబీద‌ళం…

నిజామాబాద్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కు ఢిల్లీ లిక్క‌ర్ స్కాంతో సంబంధాలున్నాయంటూ నిన్న బీజేపీ చేసిన ఆరోప‌ణ‌లు జిల్లాలో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేపాయి. బీజేపీ కుట్ర రాజ‌కీయాలు చేస్తుందంటూ, ఇందులో క‌విత‌కు ఎలాంటి సంబంధాలు లేకున్నా బ‌ట్ట‌కాల్చి మీదేస్తున్నారంటూ ఇందూరు గులాబీ…

ప‌సుపుబోర్డుపై అదే ప‌లాయ‌న‌వాదం…. మీరిచ్చిన హామీలు నెర‌వేర్చారా..? మేమెందుకు చెయ్యాలే…. రైతు ధ‌ర్నా సాక్షిగా అర్వింద్‌, ర‌ఘునంద‌న్‌రావుల యూట‌ర్న్‌….మ‌తిలేని ఆరోప‌ణ‌లు.. ప‌స‌లేని ప్ర‌సంగాలు….

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్ రోడ్డులో బీజేపీ నేత‌లు చేప‌ట్టిన రైతు ధ‌ర్నా వెల‌వెల‌బోయింది. స‌భ‌కు ప‌ట్టుమ‌ని ఐదొంద‌ల మంది కూడా రాలేదు. అందులో బీజేపీ కార్య‌క‌ర్త‌లే త‌ప్ప రైతులు లేరు. నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌, ర‌ఘునంద‌న్ రావు లు…

మోఖా మిలేగాతో హ‌మ్ బీ బ‌తాదేంగే…. ఇచ్చినోడికి మూడు మూడు ప‌ద‌వులు.. లేనోడికి ఏం లేవు….మ‌రీ గింత అన్యాయ‌మా…..? మాకూ టైం వ‌స్త‌ది.. చూపిస్తం….

“మోహ‌న్‌రెడ్డి పార్టీ మారిండు క‌దా…. మీ సంగ‌తేందీ…? ఉంట‌రా.. పోత‌రా..?” “పోయే టైమ్ వ‌స్తే ఎవ‌రూ ఉండ‌ర‌న్నా…. టైం కోసం ఎదురుచూస్తున్నాం..” “ఇన్ని రోజులు ఓపిక ప‌ట్టినం.. చూస్తం ఇంక‌… ఆ త‌ర్వాత మాకూ టైం వ‌స్త‌ది….” “ఇచ్చినోడికి మూడు మూడు…

తండ్రికి తగ్గ తనయుడు మంత్రి ప్రశాంత్ రెడ్డి …..రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయం…

నిజామాబాద్: రైతు నాయకుడు స్వర్గీయ సురేందర్ రెడ్డి లాగే మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రజలతో మమేకం అవుతున్నారని జడ్పీ చైర్మన్ విఠల్ రావు కొనియాడారు. అన్ని విధాలా జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్నారని అన్నారు. సీఎం కేసిఆర్ తగ్గట్టుగా కెటిఆర్ ఏ విధంగా…

ర‌క్త‌పు మ‌డుగులో ప‌దిగంట‌ల పాటు రాత్రంతా చిమ్మ‌చీక‌టిలో …. ప్రేమోన్మాది గొంతు కోసినా కొన ఊపిరితో కొట్లాడి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డి….

ఆ ప్రేమోన్మాది ప్రేమికురాలి గొంతును క‌ర్క‌శంగా కోశాడు. బీరు సీసా ప‌గ‌లగొట్టి చిమ్మ‌చీక‌టిలో మేక గొంతు తెంపిన‌ట్టు తెంపాడు. ర‌క్తం చిమ్మింది. చ‌ల్ల‌ని వాతావార‌ణంలో ఆ సైకో చేతిలో చిక్క‌ని ఆ ర‌క్తంతో త‌డిసిముద్ద‌యిపోయాయి. ఆమె కాళ్లూ చేతులు కొట్టుకుంటున్నాయి. అలాగే…