Tag: nizamabad

అర్వింద్‌కు అడుగ‌డుగునా చేదు అనుభ‌వం.. విప‌త్తు వేళ రాజ‌కీయ క్రీడ‌ల‌కు చాన్స్ ఇవ్వ‌ని జ‌నం… వ‌ద్ద‌కు రావ‌ద్దంటూ సూచ‌న‌లు .. హెచ్చ‌రిక‌లు.. అబ‌ద్దాలు చెప్పి గెలిచాడంటూ ఫైర్‌…

నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు అడుగ‌డుగునా చేదు అనుభ‌వాలు ఎదుర‌వుతున్నాయి. విప‌త్తు వేళ హుందాగా ఉండి, రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌జా సంక్షేమానికి పాటు పాడాల్సిన నేత‌లు ఈ సంద‌ర్భంలో కూడా రాజ‌కీయ క్రీడ‌ల‌కు తెర‌లేపిన వైనాన్ని గ‌మ‌నించిన ప్ర‌జలు దీన్ని తిప్పికొడుతున్నారు. అయితే…

విప‌త్తు వేళ విలువైన నాయ‌క‌త్వం… నాడు క‌రోనా క‌ష్ట‌కాలంలో.. నేడు అతివృష్టి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో….

ఆప‌ద వ‌స్తే అండ‌గా ఉంటే చాలు స‌గం ఆప‌ద క‌రిగిపోతుంది. అలాంటి నాయ‌క‌త్వ‌మే విప‌త్తు వేళ బాధితుల వెన్నంటి ఉంటే వేయి విప‌త్తులైనా వెరువ‌కుండా ఉంటారు జ‌నాలు. విప‌త్తును మించిన ఆప‌త్కాలం ఏముంటుంది..? అప్పుడే క‌దా మా నాయ‌కులెక్క‌డ‌..? మా ఓట్ల‌తో…

నిద్రాహారాలు మాని.. ప్ర‌జాక్షేమాన్ని కాంక్షించి… లోత‌ట్టు ప్రాంతాల ప‌రిశీల‌న‌… గూడు చెదిరిన జ‌నానికి బాస‌ట‌…

అధిక వర్షాల నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే ఉండి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి 1 వరకు ఆయన జిల్లా ఆయా శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు 24 గంటలు జిల్లా కేంద్రంలోనే…

భారీ వర్షాల నేపథ్యంలో నిజామాబాద్,కామారెడ్డి జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలి – నిజమాబాద్,కామారెడ్డి కలెక్టర్లతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 

నిజామాబాద్,కామారెడ్డి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసిఆర్ గ ఆదేశాల మేరకు నిజామాబాద్,కామారెడ్డి ఉభయ జిల్లాల అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అప్రమత్తం…

ఏ స‌వాల్ కో జ‌వాబ్ దో మోడీ…. ఇందూరులో ప‌సుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయ‌లేదో చెప్తారా మోడీ జీ..? మీ అర్వింద్ మోస‌పూరిత వాగ్దానం చేసి ప‌ద‌వి ద‌క్కించుకున్నాడు. దీనిపై ఏమంటావు…?

ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్ రాక ఏమోగానీ ప్ర‌శ్న‌లు, నిల‌దీత‌లు, సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు… గతంలో ఎన్న‌డూ లేనంత‌గా ట్రోలింగు…… ఇవ‌న్నీ రాజ‌కీయంగా బీజేపీ, టీఆరెస్ మ‌ధ్య భ‌విష్య‌త్ పోటీని సూచిస్తున్నాయి. ఓ వైపు సీఎం, మ‌రోవైపు టీఆరెస్ నేత‌లు …. ఎవ‌రికి…

ఇందూరు గ‌డ్డ పై రేవంత్ రెడ్డి న‌జ‌ర్‌… నిజామాబాద్ అర్బ‌న్ లేదా ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీకి రెడీ… జోరుగా ప్ర‌చారం..

ఇందూరు టీఆరెస్‌కు కంచుకోట‌. నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లాలో త‌న హ‌వా కొన‌సాగుతోంది. జిల్లాలో క‌విత అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్న త‌రుణంలో ఆ పార్టీ అన్ని సీట్ల‌ను క్లీన్ స్వీప్ చేస్తూ వ‌స్తున్న‌ది. బీజేపీ ఇప్పుడిప్పుడు ఇక్కడ బ‌లం పుంజుకుంటున్న‌ది. ఇక్క‌డ అన్ని…

భగవద్గీత కూడా పరమతం వాన్ని ద్వేషించమని చెప్పదు… దేశంలో అన్ని రాష్ట్రాల్లో క‌రెంటు కోత‌లున్నాయి… తెలంగాణ‌లో ఎందుకు లేవు…?

భగవద్గీత కూడా పరమతం వాన్ని ద్వేషించమని చెప్పదు… దేశంలో అన్ని రాష్ట్రాల్లో క‌రెంటు కోత‌లున్నాయి… తెలంగాణ‌లో ఎందుకు లేవు…? – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్: దేశంలో గుజరాత్ తో సహా అన్ని రాష్ట్రాల్లో కరెంట్ కోతలు ఉన్నాయి కానీ…

57 ఏళ్ళు నిండిన వారికి ఆసరా పెన్షన్లు….సొంత జాగా కలిగిఉన్న వారికి రూ. మూడు లక్షల ఆర్ధిక సహాయం

57 ఏళ్ళు నిండిన వారికి ఆసరా పెన్షన్లు….సొంత జాగా కలిగిఉన్న వారికి రూ. మూడు లక్షల ఆర్ధిక సహాయం – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్,భీంగల్: ప్రజలకు చేసిన వాగ్దానం మేరకు 57 సంవత్సరాల వయస్సు నిండిన వారందరికీ త్వరలోనే…

త‌గ్గేదెలే….ధ‌ర్మ‌పురి అర్వింద్ పై క‌విత దండ‌యాత్ర‌… మూడేండ్ల మౌనం వీడి… ఇక తాడోపేడో తేల్చుకునేందుకు సై….

ఎమ్మెల్సీ క‌విత‌. నిజామాబాద్‌కు పెద్ద దిక్కు. అంద‌రికీ త‌ల‌లో నాలుక‌. కానీ అది ఒక‌ప్పుడు. ఇప్పుడు సీన్ మారింది. నిజామాబాద్ ఎంపీగా ధ‌ర్మ‌పురి అర్వింద్ గెలిచిన త‌ర్వాత ప‌రిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారుతూ వ‌చ్చాయి. స్థానిక లీడ‌ర్ల అస‌మ‌ర్థత, లోపాలు బీజేపీకి…

భారత దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని సాహసోపేత నిర్ణయం ద‌ళిత‌బంధు…

రాజకీయం కోసమో,ఓట్ల కోసమో తెచ్చింది కాదు దళితబంధు -మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో లబ్ధిదారులకు దళితబంధు యూనిట్ల పంపిణి చేసిన మంత్రి నిజామాబాద్: దళిత కుటుంబాల ఆర్ధిక అభ్యున్నతిని కాంక్షిస్తూ…