అర్వింద్ ఓ టైంపాస్ ఎంపీ. అబద్దపు ప్రచారాలు, తిట్ల దండకాలు… ఇవే అతనికి వచ్చు. ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని ఇప్పటి వరకు దాని ఊసే ఎత్తని మోసకారికి జిల్లా ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు – నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, టీఆస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్…
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ను ఓ టైంపాస్ ఎంపీగా అభివర్ణించారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, టీఆఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి..గెలిచిన అర్వింద్… ఆ ఊసే ఇప్పటి వరకు ఎత్తకుండా.. రోజూ సోషల్…
