అర్వింద్…ఆడబిడ్డలను అవమానించే రీతిగా మాట్లాడే నీ భాష ఇకనైనా మార్చుకో..! ఇక నుండి నీ గురించి మాట్లాడటమే మానేస్తం…ప్రజలే నీకు తగిన బుద్ది చెప్తారు.. అభివృద్ధిలో పోటీ పడు… ఫేస్ బుక్ తిట్లలో కాదు…-మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని పల్లెలన్నీ ప్రగతి పథంలో పయనిస్తున్నాయని రాష్ట్ర రోడ్లు-భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై అవాస్తవ, అర్ధరహిత విమర్శలకు స్వస్తి పలికి అభివృద్ధిలో తమతో పోటీ పడాలని…
