Tag: minister vemula prashanth reddy

అర్వింద్‌…ఆడబిడ్డలను అవమానించే రీతిగా మాట్లాడే నీ భాష ఇకనైనా మార్చుకో..! ఇక నుండి నీ గురించి మాట్లాడటమే మానేస్తం…ప్రజలే నీకు తగిన బుద్ది చెప్తారు.. అభివృద్ధిలో పోటీ పడు… ఫేస్ బుక్ తిట్లలో కాదు…-మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని పల్లెలన్నీ ప్రగతి పథంలో పయనిస్తున్నాయని రాష్ట్ర రోడ్లు-భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై అవాస్తవ, అర్ధరహిత విమర్శలకు స్వస్తి పలికి అభివృద్ధిలో తమతో పోటీ పడాలని…

తెలంగాణ ప్రభుత్వాన్ని కూల‌దోసే ప్ర‌య‌త్నం చేస్తున్న మోడీ.. – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా: కేంద్రంలోని మోడీ సర్కార్ తెలంగాణ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, మోడీ స‌ర్కార్ తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కూల‌దోసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ద‌ని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ…

న‌రేంద్ర మోడీని ఎదిరించే దమ్మున్న మొనగాడు కేసిఆర్ ఒక్కరే… అందుకే ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారు … బిడ్డా మీ ఆటలు ఇక్కడ సాగవు…ఇది కేసిఆర్ అడ్డా.. 18వేల కోట్లకు అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డి లాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరు.. మా ఎమ్మెల్యేలు నిఖార్సైన తెలంగాణ బిడ్డలు.. బీజేపీ ప్రలోభాల కుట్రను బట్టబయలు చేసి యావత్ తెలంగాణ సమాజంతో శబాష్ అనిపించుకున్నారు.. బండి సంజయ్ కు సిగ్గు లేదు.. గుజరాత్ బానిసలా ఉండడం కంటే చావడం మేలు – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

చౌటుప్పల్: ప్రధాని నరేంద్ర మోడీని,కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను ప్రశ్నించి,వారి అవినీతిని ఎండగట్టే దమ్మున్న మొనగాడు కేసిఆర్ ఒక్కరే అని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. చౌటుప్పల్ మండలం డి…

KCR బిడ్డ కవిత పై నిరాధారమైన వార్తలు ప్రచురింపజేయడం నీతిమాలిన చర్య….కవిత ఇంటిపై BJP దాడి హేయమైన చర్య- మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి

“కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను,కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను KCR ఎత్తి చూపుతున్నందున KCR బిడ్డ కవితపై నిరాధారమైన వార్తలు సృష్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా…కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చట్టం పరిధిలో ఉన్న ప్రక్రియను అనుసరించి విచారణ చేపట్టాలే…

రైతు ధర్నా పేరిట రైతులు లేని ధర్నా చేసి పచ్చి అబద్ధాలు మాట్లాడిన‌ అర్వింద్…చెక్ డ్యాం లు క‌ట్టించింది మేమే అన్న అర్వింద్ అబ‌ద్దాల‌కు మంత్రి ‘చెక్‌’…..ఆధారాలతో సహా నిజాలు బయట పెట్టిన మంత్రి వేముల

రైతు ధర్నా పేరిట రైతులు లేని ధర్నా చేసి పచ్చి అబద్ధాలు మాట్లాడిన‌ అర్వింద్ బాల్కొండ నియోజకవర్గంలో నిర్మించిన చెక్ డ్యాంలకు కేంద్రమే నిధులు ఇచ్చినట్టు చెప్పిండు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు.పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతోనే కట్టించింది మొత్తం 27…

తండ్రికి తగ్గ తనయుడు మంత్రి ప్రశాంత్ రెడ్డి …..రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయం…

నిజామాబాద్: రైతు నాయకుడు స్వర్గీయ సురేందర్ రెడ్డి లాగే మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రజలతో మమేకం అవుతున్నారని జడ్పీ చైర్మన్ విఠల్ రావు కొనియాడారు. అన్ని విధాలా జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్నారని అన్నారు. సీఎం కేసిఆర్ తగ్గట్టుగా కెటిఆర్ ఏ విధంగా…

విప‌త్తు వేళ విలువైన నాయ‌క‌త్వం… నాడు క‌రోనా క‌ష్ట‌కాలంలో.. నేడు అతివృష్టి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో….

ఆప‌ద వ‌స్తే అండ‌గా ఉంటే చాలు స‌గం ఆప‌ద క‌రిగిపోతుంది. అలాంటి నాయ‌క‌త్వ‌మే విప‌త్తు వేళ బాధితుల వెన్నంటి ఉంటే వేయి విప‌త్తులైనా వెరువ‌కుండా ఉంటారు జ‌నాలు. విప‌త్తును మించిన ఆప‌త్కాలం ఏముంటుంది..? అప్పుడే క‌దా మా నాయ‌కులెక్క‌డ‌..? మా ఓట్ల‌తో…

నిద్రాహారాలు మాని.. ప్ర‌జాక్షేమాన్ని కాంక్షించి… లోత‌ట్టు ప్రాంతాల ప‌రిశీల‌న‌… గూడు చెదిరిన జ‌నానికి బాస‌ట‌…

అధిక వర్షాల నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే ఉండి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి 1 వరకు ఆయన జిల్లా ఆయా శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు 24 గంటలు జిల్లా కేంద్రంలోనే…

ఎస్సారెస్పీపై ముఖ్య‌మంత్రి కేసిఆర్ ఆరా.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై సీఎంకు వివ‌రించిన మంత్రి వేముల‌

ముఖ్యమంత్రి కేసిఆర్ కు ప్రస్తుత పరిస్థితుల పై మంత్రి వేముల ఫోన్లో వివరించారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ కి 4.20 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. 36 గేట్లు ఎత్తి 4.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువన మహారాష్ట్ర…

భారీ వర్షాల నేపథ్యంలో నిజామాబాద్,కామారెడ్డి జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలి – నిజమాబాద్,కామారెడ్డి కలెక్టర్లతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 

నిజామాబాద్,కామారెడ్డి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసిఆర్ గ ఆదేశాల మేరకు నిజామాబాద్,కామారెడ్డి ఉభయ జిల్లాల అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అప్రమత్తం…