Tag: minister vemula prashanth reddy

ఇస్తారా..? పోవాలా…?? గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీపై మధుశేఖర్‌ ఒత్తిడి.. మంత్రి వేముల మీదే గురి.. ఎమ్మెల్సీ రాకపోతే తనదారి తను చూసుకునేందుకు రెడీ.. బీఎస్పీ నుంచి ఆర్మూర్‌ బరి నుంచి పోటీకి రెడీ..?

ఇస్తారా..? పోవాలా…?? గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీపై మధుశేఖర్‌ ఒత్తిడి మంత్రి వేముల మీదే గురి.. ఎమ్మెల్సీ రాకపోతే తనదారి తను చూసుకునేందుకు రెడీ.. బీఎస్పీ నుంచి ఆర్మూర్‌ బరి నుంచి పోటీకి రెడీ..? వాస్తవం- ఆర్మూర్‌ ప్రతినిధి: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ…

ఆత్మీయ సమ్మేళనానికి సతీ సమేతంగా హాజరైన మంత్రి వేముల… ఊరంతా కలిసి వనభోజనాలకు వెళ్లినట్లు.. సరదాగా కుటుంబ సభ్యులతో గడిపి.. సహపంక్తి భోజనాలు చేసి…

భీంగల్: బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నాడు భీంగల్ మండలం లింబాద్రి గుట్ట వద్ద జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి – నీరజారెడ్డి దంపతులు సతీసమేతంగా…

కవితమ్మకు మద్దతుగా ఉంటాం.. కేంద్రం కుట్రలకు వ్యతిరేకంగా పోరాడుతాం.. బడాభీంగల్‌ మీటింగులో కవితకు తమ సంపూర్ణ మద్దతు తెలిపిన నారీలోకం.. కేసీఆర్‌ను కట్టడి చేయలేకే కవితమ్మపై తప్పుడు కేసులతో వేధింపులు: మంత్రి ప్రశాంత్‌రెడ్డి..

మోడీ అవినీతిని కేసిఆర్ ప్రశ్నిస్తున్నడని ఆయన్ను ఎదుర్కోలేక ఆయన బిడ్డ కవితమ్మ మీద నిరాధార ఆరోపణలతో విచారణ జరుపుతున్నారని..ప్రజల సొమ్ము లక్షల కోట్లు కాజేసిన మోడీ దోస్త్ అదానీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అని రాష్ట్ర ఆర్అండ్‌బీ, శాసన సభ…

కేసీఆర్ ధైర్యం గా ప్రశ్నిస్తున్నందుకే బిఆర్ఎస్ నేతలను వేదింపులకు గురిచేస్తున్నారు.. కేసిఆర్ బిడ్డా కవితను ఇబ్బంది పెడుతున్నారు..నిజామాబాద్ అక్కా చెల్లెళ్ళు బీజేపీకి బుద్ది చెప్తారు.

బిఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరల పై బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్…

రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ల మంజూరుకు జిల్లా మంత్రిగా కృషి చేశా… కేసిఆర్ ను ఒప్పించి మాధవనగర్ ఆర్వోబి మంజూరు చేయించా .. జిల్లాలో మిగతా ఆర్వోబిల మంజూరు కోసం కేంద్ర మంత్రికి,రైల్వే బోర్డుకు పలుమార్లు లేఖలు రాశా…అర్వింద్ ను గెలిపిస్తే ప్రజలకు కేంద్రం నుంచి నయాపైసా సాయం చేయలేదు.. ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుతున్నవ్ – అర్వింద్ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్

రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ల మంజూరుకు జిల్లా మంత్రిగా కృషి చేశా… ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఒప్పించి మాధవనగర్ ఆర్వోబి మంజూరు చేయించా జిల్లాలో మిగతా ఆర్వోబిల మంజూరు కోసం కేంద్ర మంత్రికి,రైల్వే బోర్డుకు పలుమార్లు లేఖలు రాశా… ఆర్వింద్ వి…

ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి స్థల పరిశీలన జరిపిన మంత్రి,ఎమ్మెల్యేలు…సకల సదుపాయాలతో ప్రజలకు అన్నివిధాలుగా ఉపయోగకరంగా ఉండేలా అనువైన ప్రదేశంలో బస్టాండ్ నిర్మాణం

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించదల్చిన ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం కోసం సోమవారం రాత్రి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, కలెక్టర్…

నిజామాబాద్ అంటే కెసిఆర్ కు ప్రత్యేక అభిమానం… అందుకే ఆదర్శ నగరంగా తీర్చి దిద్దేందుకు పెద్ద ఎత్తున నిధులు… ఎనిమిదేళ్లలో 659 కోట్ల అభివృద్ది… నగరాభివృద్ది పై వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష…

నిజామాబాద్: జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం మునుపెన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున నిధులను వెచ్చిస్తోందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గడిచిన యాభై సంవత్సరాలలో మంజూరైన నిధులకంటే,…

అంబేద్కర్ గారి ఆలోచనలు సంపూర్ణంగా, సమర్థవంతంగా అమలు అవుతున్న రాష్ట్రం తెలంగాణ… ఫిబ్రవరి నెలలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మాణం పూర్తి … ఆయన సేవలు స్మరించుకునే విధంగా,వారి ఆశయాలు స్ఫూర్తి నింపే విధంగా 11న్నర ఎకరాల్లో నిర్మాణం .. నగర నడిబొడ్డున నిర్మిస్తున్న ఈ కట్టడం దేశంలోనే అత్యంత అద్భుత కట్టడాల్లో ఒకటిగా నిలవనుంది – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మిస్తున్న డా.బి. ఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహం నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల మేరకు..సోమవారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి…

రెండు నెలల్లో ఇందూరు సుందర నగరంగా మారాలే.. కావాల్సిన అభివృద్ధి పనులు చెయ్యండి…. నేనే వస్తా… పనులు చూస్తా… ఖమ్మం సిటీలాగా నిజామాబాద్ మారాలె…..సీఎం కెసిఆర్ దిశానిర్దేశం…

నిజామాబాద్ పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలె – సిఎం కెసిఆర్ ప్రగతి పథంలో దూసుకుపోతున్న నిజామాబాద్ నగరంలో అభివృద్ధి మరింత ద్విగుణీకృతమై కండ్లకు కట్టాలె అని సిఎం స్పష్టం చేశారు. రెండున్నర నెల్లల్లో ప్రణాళికాబద్దంగా పనులను పూర్తిచేయాలనీ, తాను పర్యటించి పనులను పరిశీలిస్తానని…

జనవరి 15 లోగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి… రాష్ట్ర వ్యాప్తంగా ల‌క్షా 29 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి .. బీపీఎల్ కుటుంబాలు, రేష‌న్ కార్డులున్న‌వాళ్లు, అద్దె ఇళ్ల‌లో ఉన్న పేద‌లు అర్హులు- క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు రాష్ట్రంలోని పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులకు లబ్ధిదారుల ఎంపికను జనవరి 15 వ తేదీ లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్…