Tag: komatireddy rajagopal reddy

అవాక్కయ్యారా…! అడ్డుకున్నా… జాయినింగ్‌ ఆగలే… ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆకుల లలిత… అర్బన్‌ కాంగ్రెస్‌కే కాదు….. రేవంత్‌కూ షాక్‌… ఎన్నో మలుపులు తిరుగుతున్న అర్బన్‌ కాంగ్రెస్‌ రాజకీయం…

మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆరెస్‌కు రాజీనామా చేసిన తరువాత ఆమె రాహుల్‌గాంధీ నిజామాబాద్‌ పర్యటన సదర్భంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరుదామని అంతా రెడీ చేసుకున్నారు. కానీ జిల్లాలోని నేతలంతా మూకుమ్మడిగా ఆమె రాకను…

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ అంటే అంతే… నీతి లేదు.. నియ‌మాలు లేవు.. అధికారం యావ‌.. ఆస్తులు కూడ‌బెట్ట‌డ‌మే ధ్యేయం.. తమ్ముడిని స‌పోర్టు చేసిన వెంక‌ట్‌రెడ్డి.. ఆడియో లీక్‌…. థూ అని చీద‌రించుకుంటున్న మునుగోడు ప్ర‌జ‌లు…

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ అంటే అంతే మ‌రి. త‌మ‌దే న‌డ‌వాలి. అంతా త‌మ‌కే కావాలి. అన్నం పెట్టిన పార్టీకి సున్న‌మైనా పెడ‌తాం కానీ .. త‌మ వైఖ‌రిలో మార్పులేద‌ని నిరూపిస్తారు ఈ అన్న‌ద‌మ్ములు. వైఎస్ఆర్ జ‌మానా నుంచి వారిది అంతా పంథా. ప్ర‌జ‌లే…

అన్నం పెట్టిన కాంగ్రెస్ ని వదిలి పెట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ను తిడుతాడా మే ము అస్సలు ఆయనకు ఓటు వేయం…రాజగోపాల్ రెడ్డి పై గుర్రుగా ఉన్న జ‌నం..

మునుగోడు ఓటర్ గుంబానంగా ఉన్నడు… అడా మగ ఎవ్వరిని కదిలించినా స్పష్టంగా సమాధానం చెప్పలేదు..ఎందుకు మా అభిప్రాయం చెప్పాలి… చెబితే ఏమవుతుందో అనే భావన చాలా మంది ఓటర్ల లో కనపడింది,కొంత ఎక్కువ సమయం తీసుకుని రాజకీయాలు కాకుండా ఇతర విషయాలు…

పూర్తిగా చ‌తికిల‌బ‌డ్డ‌ రాజ‌గోపాల్‌రెడ్డి… స‌హ‌నం కోల్పోయి బూతుల‌కు దిగ‌జారిన కాంట్రాక్ట‌ర్‌…మూడోస్థానంతో స‌రిపెట్టుకోనున్న బీజేపీ… .

బీజేపీకి మూడో స్థానం ఖాయమైందా? @@@ మునుగోడులో నిన్న సాయంత్రం వరకు నెలకొన్న పరిస్థితులను విశ్లేషించినపుడు టీఆరెస్, కాంగ్రెస్ పార్టీలతో పోల్చినపుడు బీజేపీ పూర్తిగా వెనుకబడిపోయింది. టీఆరెస్ పార్టీకి అనేక పాజిటివ్ అంశాలు కనిపిస్తున్నాయి. అరవై ఏళ్ళనుంచి జిల్లాను పీడిస్తున్న ఫ్లోరైడ్…

నేను నిజామాబాద్ లో పసుపు బోర్డు హామీ ఇచ్చినట్లు నీవు కూడా నన్ను గెలిపిస్తే ఐదే ఐదు రోజుల్లో కోటి ఇస్తాన‌ను….

నేను నిజామాబాద్ లో పసుపు బోర్డు హామీ ఇచ్చినట్లు నీవు కూడా నన్ను గెలిపిస్తే ఐదే ఐదు రోజుల్లో మునుగోడు నియోజకవర్గ ప్రజలందరి అకౌంట్లో మనిషికి కోటి రూపాయలు వేస్తానని హామీ ఇవ్వండి గెలిచిన తరువాత ఏలాగు మనం ఇవ్వం పీకం…

సీఎం కేసీఆర్‌.. ఎమ్మెల్సీ క‌విత‌… ఇద్ద‌రినీ టార్గెట్ చేసిన బీజేపీ… రాజ్‌భ‌వ‌న్ వేదిక‌గా సీఎంపై ఘాటు విమ‌ర్శ‌లు చేసిన గ‌వ‌ర్న‌ర్‌… బ‌తుక‌మ్మ ఎక్క‌డ ఆడుతావ్ .? అంటూ రాజ్‌గోపాల్ రెడ్డి వెకిలి పోస్ట్‌…. ఘాటుగా ప్ర‌తిస్పందించిన టీఆరెస్‌…

ఢీ అంటే ఢీ…. సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్సీ క‌విత పై బీజేపీ విమ‌ర్శ‌నాస్త్రాలు… వేడెక్కిన రాజ‌కీయం… క‌విత ఆగ్ర‌హం… అంతే ఘాటుగా ప్ర‌తిస్పందిస్తున్న టీఆరెస్ శ్రేణులు….. ఇదీ నేటి తెలంగాణ రాజ‌కీయం. బీజేప‌టీ టీఆరెస్ మ‌ధ్య అగాథం మ‌రింత పెరిగింది. నువ్వా..?…

కాంగ్రెస్ ముక్త్‌ తెలంగాణ…బీజేపీ ప్రత్యామ్నాయ వ్యూహం… కాంగ్రెస్ తో సెమీఫైనల్ .. టిఆర్ఎస్ తో ఫైనల్… ఆసక్తికరంగా మునుగోడు రాజకీయం…

కాంగ్రెస్ ముక్త్ భారత్.. ఇది బీజేపీ ప్రధాన రాజకీయ లక్ష్యం. ఆ దిశలో పావులు కదిపిన ఆ పార్టీ లక్ష్యసాధనలో చాలావరకు సఫలమైంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కంచుకోటలలో పాగా వేసింది. కాంగ్రెస్ ను కోలుకొని విధంగా దెబ్బతీసి కాషాయ జెండాను ఎగరవేసింది.…

మునుగోడు రాజ‘కయ్యం’ ఎవ్వరిది…? ఇది కేసీఆర్ వ్యూహం…?? రాష్ట్ర‌ రాజకీయ పార్టీల గుట్టు మొత్తం ‘పెద్దాయ‌న‌’కు పక్కగా చేరుతుందన్నమాట.

యావత్తు తెలంగాణ దృష్టి మరల్చే కార్యక్రమానికి మరోసారి తెరతీశారు పాలకులు. దానిపేరే మునుగోడు ఉప ఎన్నిక. ఏమాత్రం అవసరం లేని సందర్భంలో కావాలని ‘గోక్కున్న’ ఎన్నికే ఇది. ఇటీవల కేసీఆర్ ప్రెస్ మీట్లో మీరు గోకినా… గోకకున్నా… నేను మాత్రం గోకుతూనే…

You missed