Tag: delhi liquor scam

నీ రాక కోసం… ఆమె లేక ఇందూరు అనాథ… జిల్లా రాజకీయాలకు కవితను దూరం చేస్తున్న పరిస్థితులు… నాయకుల మధ్య సమన్వయానికి, ప్రజలకు ఆమే అండదండా… లిక్కర్‌ స్కాం పేరుతో కవితపై బీజేపీ వ్యూహాత్మక దాడి… జిల్లా నేతలకు, ప్రజలకు కవితకు మధ్య పెరుగుతున్న దూరం…

నీ రాక కోసం… ఆమె లేక ఇందూరు అనాథ… జిల్లా రాజకీయాలకు కవితను దూరం చేస్తున్న పరిస్థితులు… నాయకుల మధ్య సమన్వయానికి, ప్రజలకు ఆమే అండదండా… లిక్కర్‌ స్కాం పేరుతో కవితపై బీజేపీ వ్యూహాత్మక దాడి… జిల్లా నేతలకు, ప్రజలకు కవితకు…

ఔను… కవిత అంటే తెలుగు మీడియాకు కక్షే…! లిక్కర్‌ కేసులో ఆమెపై ఆరోపణలకే అధిక ప్రాచుర్యం.. పబ్లిసిటీ… వివరణలకు అంత ప్రయార్టీ ఇవ్వని మీడియా… అంతో ఇంతో దిశే నయం… నమస్తే తెలంగాణ మరీ అధ్వానం..

ఢిల్లీ లిక్కర్‌ కేసులో తనతో సుఖేశ్‌ వాట్సాప్‌ చాటింగ్‌ చేశాడు. డబ్బుల పంపకం జరిగిందని రిలీజ్‌చేసిన లేఖను తెలుగు మీడియా కళ్లకు అద్దుకుని మరీ పతకా శీర్షికన ప్రచురించి జబ్బలు చరుచుకుంది. ఆ మరుసటి రోజు కవిత ఇదంతా ఫేక్‌. అతనికీ…

కవిత విచారణకు ఉగాది బ్రేక్… ఈ ఎపిసోడ్‌ ఇంకా ఉంది.. మళ్లీ విచారణ… అరెస్ట్‌ చేసేందుకే ఈడీ మొగ్గు…

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవితపై విచారణ ఎపిసోడ్‌ ఇంకా ముగియలేదు. రేపు ఉగాది పర్వదినం సందర్భంగా షార్ట్ బ్రేక్‌ ఇచ్చారు. అందుకే మళ్లీ ఎప్పుడు విచారణకు పిలుస్తారనేది ఈడీ క్లారిటీ ఇవ్వలేదు. ఉగాది తర్వాత మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది.…

కవితమ్మకు మద్దతుగా ఉంటాం.. కేంద్రం కుట్రలకు వ్యతిరేకంగా పోరాడుతాం.. బడాభీంగల్‌ మీటింగులో కవితకు తమ సంపూర్ణ మద్దతు తెలిపిన నారీలోకం.. కేసీఆర్‌ను కట్టడి చేయలేకే కవితమ్మపై తప్పుడు కేసులతో వేధింపులు: మంత్రి ప్రశాంత్‌రెడ్డి..

మోడీ అవినీతిని కేసిఆర్ ప్రశ్నిస్తున్నడని ఆయన్ను ఎదుర్కోలేక ఆయన బిడ్డ కవితమ్మ మీద నిరాధార ఆరోపణలతో విచారణ జరుపుతున్నారని..ప్రజల సొమ్ము లక్షల కోట్లు కాజేసిన మోడీ దోస్త్ అదానీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అని రాష్ట్ర ఆర్అండ్‌బీ, శాసన సభ…

లిక్కర్‌ స్కాం లేదు.. స్కీం లేదు.. అంతా రాజకీయ ప్రతీకార చర్య.. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆరెస్సే.. అందుకే కేంద్రానికి భయం.. కేసీఆర్‌ మనోబలాన్ని దెబ్బతీసేందుకు కవితను టార్గెట్ చేశారు… ఎవరికీ భయపడేది లేదు.. అరెస్టులకు బెదిరేది లేదు… అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా…

ఇది కేవలం రాజకీయ ప్రతీకార చర్య. కాంగ్రెస్‌ దేశంలో ఫెయిలయ్యింది బీజేపీ ప్రత్యామ్నాయం ఎవరూ లేరు. టీఆరెస్‌ ఉద్యమ పార్టీగా అవతరించి ఎవరూ సాధించలేని తెలంగాణను ప్రాణాలకు తెగించి కేసీఆర్ సాధించారు. తెలంగాణ సాధించడమే కాదు.. అరవై సంవత్సరాలుగా వెనుబడిన తెలంగాణను…

కవితపై వేధింపుల పర్వంపై మేదావుల మొద్దు నిద్ర.. ఇది టీఆరెస్‌ నాయకత్వ స్వయంకృతాపరాధం..అందుకే కత్తి వారి చేతిలో పెడితే , మేం యుద్దమెలా చేయాలని తెలంగాణ వాదులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు..

కవితపై మరికొందరి నేతలపై కేంద్రీయ సంస్థలు దాడులు సాగిస్తుంటే, ప్రజాస్వామ్యం మంటగలిసిపోతుంటే , కవులు, కళాకారులు, లబ్దప్రతిష్టులైన సాహితీవేత్తలు,మేధావులుగా చెలామణి అవుతున్న వారు ఏమి చేస్తున్నట్టు? ఇది తమకు సంబంధించిన వ్యవహారం కాదు, టీఆరెస్‌ తలనొప్పి అనుకుంటున్నారా? ఇదేనా మీ ఇంగిత…

కవితపై ఆరోపణలను ఏ విధంగా చూడాలి ? ప్రత్యర్థులను వేధించడానికి, ప్రజల ఆకాంక్షలను అణచివేయాలని నిరంకుశులు చూస్తారు. కవిత విషయంలోనూ జరుగుతున్నది ఇదే. కవితకు మద్దతుగా నిలుద్దాం… ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం..

కవితపై ఆరోపణలను ఏ విధంగా చూడాలి ? ఇది కొంతమంది అమాయకులను వేధిస్తున్న ప్రశ్న. నిజానికి ఇందులో ఎటువంటి సందిగ్ధానికి, సందేహాలకు తావు లేదు. కవితను కేంద్రంలోని ఫాసిస్టు ప్రభుత్వం వేధిస్తున్నదనేది వాస్తవం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవినీతి వ్యతిరేక వ్యతిరేక…

కవిత అరెస్టు…. బీజేపీకి పులిమీద స్వారీ.. ఎవరికి లాభం…? ఎవరికి నష్టం..? రాష్ట్రంలో కవిత అరెస్టు ఊహాగానాల రాజకీయ దుమారం…

ఎమ్మెల్సీ కవిత అరెస్టు దాదాపుగా ఖరారు చేసేసేంది కేంద్రం. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో లింకులున్న ఒక్కొక్క వేరును నరుక్కుంటూ వచ్చి.. చివరకు ముందుస్తు వ్యూహంగా కవిత అరెస్టుకు రంగం సిద్దం చేసింది. ఇందులో భాగంగానే ముహూర్తం ఖరారు చేసింది. ఈడీ నోటీసులిచ్చింది.…

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. మీడియా తీరును ఏకిపారేసిన ఎమ్మెల్సీ కవిత… జాగృతి సేవలు ఇక దేశవ్యాప్తం… రెడీగా ఉండాలని పిలుపు.. సీబీఐ,ఈడీల దాడులు తనతో మొదలు కాదు.. దేశంలో ఇప్పుడిది కామన్ అని లైట్ తీసుకున్న కవిత..

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవితను నిన్న విచారించిన తర్వాత ఆమె ఏం మాట్లాడుతుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది. తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశాన్ని ఆగమేఘాల మీద ఏర్పాటు చేసి ఈ వేదికగా ఆమె తను ప్రసంగించారు. నిప్పులు కక్కారు. ఉరుము…

తెలంగాణ జాగృతిలో చలనం… కవితపై సీబీఐ ఎంక్వైరీ నేపథ్యంలో తెరపైకి జాగృతి.. మోడీపై నిరసన జ్వాలలు.. మొన్నటి వరకు నిస్తేజం.. ఇప్పుడు కదనోత్సాహం… బీజేపీ ఎత్తులను చిత్తు చేసేలా కేసీఆర్‌ వ్యూహం..

తెలంగాణ జాగృతి… మొన్నటి వరకు సైలెంట్. కమిటీలు లేవు. అవే పాత కమిటీలు. కార్యక్రమాలు లేవు. యాక్టివిటీసూ తక్కువే. కానీ ఒక్కసారిగా తెలంగాణ జాగృతి తెరపైకి వచ్చింది. నిస్తేజంగా ఉన్న సభ్యుల్లో నూతనోత్తేజం నింపే కార్యక్రమానికి నాంది పలికింది ఈ రోజు…

You missed