Tag: brs

20 ప్రశ్నల అస్త్రం.. డౌట్‌ సీట్ల పై కేసీఆర్‌ సీక్రెట్ సర్వే.. వ్యతిరేకత ఎంత..? అభ్యర్థిని మార్చాల్సిందేనా..? హైదరాబాద్‌ నుంచి టీములుగా నియోజకర్గాల వారీగా ప్రశ్నలకు సమాధానాల సేకరణ…

కేసీఆర్‌ సీక్రెట్ సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పీకే ఇచ్చిన సర్వే రిపోర్టుతో పాటు తనకు వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించుకుని.. డౌటున్న సిట్టింగు స్థానాలపై కేసీఆర్‌ గురి పెట్టారు. మొన్న జరిగిన ప్లీనరీలో స్వయంగా తనే కొంత ఎమ్మెల్యేల చిట్టా తన వద్ద…

శభాష్‌.. జీవన్‌…! మహారాష్ట్ర బీఆరెస్‌ సభల సక్సెస్‌తో కేసీఆర్‌ కితాబు..

ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి చాలా పెద్ద బాధ్యతే అప్పగించారు కేసీఆర్. మహారాష్ట్ర.. మన ఊరు కాదు మన పల్లె కాదు… అక్కడి వాతావరణమే డిఫరెంట్‌. అలాంటి చోట బీఆరెస్‌ సభలతో జనాల దరికి చేరాలనుకుంది. జన సమీకరణ అంటే పిల్లల…

బీఆరెస్‌ వస్తేనే భారత్ బాగుపడతది.. దేశం పరివర్తన అనివార్యం.. ఇప్పటికే చాలా ఆసల్యం.. మూల్యం చెల్లించుకున్నాం.. ఇక చాలు…మరాఠ్వాడా వేదికగా దేశ ప్రజలను ఆలోచింపజేసేలా కేసీఆర్‌ స్పీచ్…

దేశ పాలన ప్రస్తుతం లక్ష్యం లేకుండా ముందుకు సాగుతుందని, ఇది చాలా ప్రమాదకరమన్నారు కేసీఆర్‌. దేశంలో పరివర్తన రావాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఇక వేచి చూడటం వల్ల మరింత మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఆయన హెచ్చరించారు. సోమవారం…

నిను వీడని నీడను నేనే…! పాపం…అర్వింద్‌..! ఇంటా, రచ్చా… రచ్చ రచ్చే… పసుపుబోర్డు ఫ్లెక్సీలతో మరింత ఉచ్చులోకి అర్వింద్‌ రాజకీయం..

ఎప్పుడూ కాలం ఒకేలా ఉండదు. ఎల్లప్పుడూ అబద్దాలు చెల్లుబాటు కావు. వ్యక్తిత్వం కడవరకు ఉంటుంది. అప్పటిమటుకు ఏదో చెప్పేసి దాటేద్దాం.. పదవి ఎక్కేద్దాం అంటే కుదరుదు. ఇగో ఇట్లనే అవుతుంది. రైతుల చిరకాల వాంఛ పసుపుబోర్డు సెంటిమెంటను బాగా వాడుకుని ఎంపీగా…

మహారాష్ట్ర రైతులపై కేసీఆర్‌ తెలంగాణ కిసాన్‌ మంత్ర….అక్కడి రైతుల్లో కొత్త ఆలోచనకు తెరలేపిన కేసీఆర్‌ స్పీచ్‌… సూటిగా సుత్తిలేకుండా సాగిన ప్రసంగం….

నాందేడ్‌ జిల్లాలో రెండోసారి బీఆరెస్‌ పెట్టిన బహిరంగ సభ సక్సెసయ్యింది. ఈసారి కేసీఆర్ తనదైన శైలిలో కాకుండా కొంత పంథా మార్చాడు. రైతల్లో ఇక్కడి తెలంగాణ పథకాలు ఎలా అమలవుతున్నాయో వివరిస్తూనే అక్కడ ఎందుకు అమలు చేయడం లేదో నిలదీయాలనే చైతన్యాన్ని…

జనం నీ నుంచి ఇదే కోరుకుంటున్నారు కేసీఆర్‌…! ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్‌.. !అందుబాటులో లేని పాలకుల వ్యతిరేకతే ప్రభుత్వానికి శాపం… దిద్దుబాటు చర్యలో భాగమేనా రైతు పరామర్శలు..

ప్రభుత్వం ఏర్పడీ ఏర్పడగానే కేసీఆర్‌ ఇక ఉద్యమ పార్టీ కాదన్నాడు. ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించేశాడు. ఇదేందీ..? అని అంతా ఆశ్చర్యపడ్డారు. కేసీఆర్‌ మారిపోయాడా..? అని కూడా అనుకున్నారు. అనుకున్నదే జరిగింది. సీఎంగా మారిన తర్వాత కేసీఆర్‌ చాలానే మారాడు.…

కవిత విచారణకు ఉగాది బ్రేక్… ఈ ఎపిసోడ్‌ ఇంకా ఉంది.. మళ్లీ విచారణ… అరెస్ట్‌ చేసేందుకే ఈడీ మొగ్గు…

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవితపై విచారణ ఎపిసోడ్‌ ఇంకా ముగియలేదు. రేపు ఉగాది పర్వదినం సందర్భంగా షార్ట్ బ్రేక్‌ ఇచ్చారు. అందుకే మళ్లీ ఎప్పుడు విచారణకు పిలుస్తారనేది ఈడీ క్లారిటీ ఇవ్వలేదు. ఉగాది తర్వాత మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది.…

కవితమ్మకు మద్దతుగా ఉంటాం.. కేంద్రం కుట్రలకు వ్యతిరేకంగా పోరాడుతాం.. బడాభీంగల్‌ మీటింగులో కవితకు తమ సంపూర్ణ మద్దతు తెలిపిన నారీలోకం.. కేసీఆర్‌ను కట్టడి చేయలేకే కవితమ్మపై తప్పుడు కేసులతో వేధింపులు: మంత్రి ప్రశాంత్‌రెడ్డి..

మోడీ అవినీతిని కేసిఆర్ ప్రశ్నిస్తున్నడని ఆయన్ను ఎదుర్కోలేక ఆయన బిడ్డ కవితమ్మ మీద నిరాధార ఆరోపణలతో విచారణ జరుపుతున్నారని..ప్రజల సొమ్ము లక్షల కోట్లు కాజేసిన మోడీ దోస్త్ అదానీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అని రాష్ట్ర ఆర్అండ్‌బీ, శాసన సభ…

కవితపై వేధింపుల పర్వంపై మేదావుల మొద్దు నిద్ర.. ఇది టీఆరెస్‌ నాయకత్వ స్వయంకృతాపరాధం..అందుకే కత్తి వారి చేతిలో పెడితే , మేం యుద్దమెలా చేయాలని తెలంగాణ వాదులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు..

కవితపై మరికొందరి నేతలపై కేంద్రీయ సంస్థలు దాడులు సాగిస్తుంటే, ప్రజాస్వామ్యం మంటగలిసిపోతుంటే , కవులు, కళాకారులు, లబ్దప్రతిష్టులైన సాహితీవేత్తలు,మేధావులుగా చెలామణి అవుతున్న వారు ఏమి చేస్తున్నట్టు? ఇది తమకు సంబంధించిన వ్యవహారం కాదు, టీఆరెస్‌ తలనొప్పి అనుకుంటున్నారా? ఇదేనా మీ ఇంగిత…

కవితపై ఆరోపణలను ఏ విధంగా చూడాలి ? ప్రత్యర్థులను వేధించడానికి, ప్రజల ఆకాంక్షలను అణచివేయాలని నిరంకుశులు చూస్తారు. కవిత విషయంలోనూ జరుగుతున్నది ఇదే. కవితకు మద్దతుగా నిలుద్దాం… ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం..

కవితపై ఆరోపణలను ఏ విధంగా చూడాలి ? ఇది కొంతమంది అమాయకులను వేధిస్తున్న ప్రశ్న. నిజానికి ఇందులో ఎటువంటి సందిగ్ధానికి, సందేహాలకు తావు లేదు. కవితను కేంద్రంలోని ఫాసిస్టు ప్రభుత్వం వేధిస్తున్నదనేది వాస్తవం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవినీతి వ్యతిరేక వ్యతిరేక…