Tag: bjp

నమస్తే తెలంగాణకు బీజేపీ నేత లీగల్‌ నోటీసులు… కామారెడ్డి రాజకీయాల్లో ఇదో చర్చ…

కామారెడ్డి బీజేపీ నేత కాట్‌పల్లి వెంకటరమణారెడ్డి నమస్తే తెలంగాణ యాజతమాన్యానికి లీగల్‌ నోటీసులు ఇచ్చారు. కామారెడ్డి విలేకరి తను మాట్లాడిన మాటలను వక్రీకరించి రాసిన విషయంలో వెంకట రమణారెడ్డి సీరియస్‌ అయ్యాడు. ప్రెస్‌మీట్‌లో ఆ విలేకరిపై తీవ్రంగా మండిపడ్డాడు. జీతం రాళ్ల…

ఎంతకైనా తెగిస్తా…. పెంచిన స్వరం… అడిగిందే తడువు వరాలు.. రెండు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ వైనం.. మెదక్‌ సభ నుంచి కేసీఆర్‌ శంఖారావం… మోటర్లకు మీటర్లు పెట్టనంటే… 25 వేల కోట్ల నష్టం చేసి చూపారు…. అయినా వెనక్కి తగ్గలే… మోడీపై కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీని లైట్‌గా తీసుకుని, కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్న కేసీఆర్‌… పింఛన్ల పెంపుపై మరోసారి క్లారిటీ… అక్టోబర్‌ 16న ప్రకటిస్తానన్న సీఎం…

కేసీఆర్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు మెదక్‌ బహిరంగ సభ వేదికగా. టికెట్ల అనౌన్స్‌మెంట్‌ తర్వాత జరిగిన తొలి సభ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. ఏం మాట్లాడుతాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అంతా అనుకున్నట్టే కేసీఆర్‌ స్వరం పెంచాడు. అడిగిందే…

ఈవీఎంల ట్యాంపరింగు జరగుతోందనే అనుమానాలున్నాయి…. అర్వింద్‌ వ్యాఖ్యలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి…. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాం… ఎంపీ వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపనీయం.. నోటాకు ఓటేయాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం శోచనీయం.. అర్వింద్‌ వ్యాఖ్యలపై భగ్గుమన్న ఎమ్మెల్సీ కవిత… కవిత సంచలన కామెంట్స్‌తో డిఫెన్స్‌లో పడ్డ అర్వింద్‌

వాస్తవం: హైదరాబాద్‌ ఈవీఎంల ట్యాంపర్ జరుగుతోందని అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ నిరూపిస్తే ఆయనను ఆ పోస్టు నుంచి తీసేశారని, దానిపై దేశమంతా చర్చ జరుగుతోందని, అటువంటి సందర్భంలో బీజేపీ ఎంపీ అర్వింద్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనుమానాలను తావిస్తోందని బీఆరెస్‌ ఎమ్మెల్సీ…

‘గంప’కు రూట్‌ క్లియర్‌… సురేందర్‌కు పర్మినెంట్‌ లైన్‌ క్లియర్‌…. ప్రకటించిన కేటీఆర్‌.. కాంగ్రెస్‌పై విరుచుకుపడిన మంత్రి… షబ్బీర్‌ది పాచిముఖం.. మనకవసరమా..? అంటూ వ్యంగ్యోక్తులు…

మంత్రి కేటీఆర్‌ కామారెడ్డి జిల్లా పర్యటన సందర్బంగా మరోసారి తన విశ్వరూపం చూపాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేసిన ఆయన ఎల్లారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇద్దరు ఎమ్మెల్యేలకు టికెట్లు క్లియర్‌…

నిజామాబాద్‌లో బీసీ మంత్రం… అర్బన్‌లో అన్ని పార్టీల్లో ఇదే ఆలోచన.. కాంగ్రెస్‌ ఇప్పటికే బీసీలకు ఇస్తమని ప్రకటన.. అధికార పార్టీ, బీజేపీల్లో కూడా ఇదే అంశంపై సీరియస్‌ డిస్కషన్‌…. అంతర్గతంగా అన్ని పార్టీలకు ఇదే టెన్షన్‌… ఏ నిమిషాన ఏమి జరుగునో..? ఇప్పడే డిసైడ్‌ చేయలేమంటున్న అధిష్టానం..

ఇదెప్పుడూ ఉండేది. ప్రతీసారి ఎన్నికల సమయం రాగానే బీసీలకు ఎన్ని టికెట్లు.. మా సీట్లెన్ని అని ప్రశ్నలు అనే మామూలుగా సంధిస్తూనే ఉంటారు. నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలోనైతే ఇదీ మరీ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ బీసీల శాతం ఎక్కువ. అందులోనూ మున్నూరుకాపుల…

సూడనీకైనా రాని సునీల్.. మాట వరసకైనా రాని మల్లిక్.. బాల్కొండ వరద బాధలు పట్టని కాంగ్రెస్, బిజెపి నేతలు.. కష్ట కాలంలో కనిపించని కమలం, హస్తం పార్టీలు .. బాల్కొండ బందువై నిలిచిన ప్రశాంత్ రెడ్డి

బాల్కొండ నియోజకవర్గంలో ప్రజలకు నిత్యం వెన్నంటి ఉంటున్నది ఎవరో కుల్లం కుల్ల తేలిపోయింది. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 46 సెంటీమీటర్ల కుండ పోత వర్షం కురిసింది మొదలు నేటి వరకు బాల్కొండ నియోజకవర్గాన్ని భారీ వర్షాల కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. చెరువులు…

vastavam digital news paper, 14-07-2023, latest telugu breaking news, www.vastavam.in

అర్విందన్న డోంట్‌కేర్‌.. కాంగ్రెస్‌ టచ్‌లో బీజేపీ నేతలు.. పార్టీపై పట్టుకోసమే తపన… అందిరినీ కాపాడుకోవడంలో విఫలం… కాంగ్రెస్‌ వైపు బీజేపీ నేతల చూపులు… ‘పోతే పోనీ… ఆపుతామా..?’ అంటున్న ఎంపీ అర్వింద్‌.. ఐదారు రోజుల్లో టచ్‌లో ఉన్న బీజేపీ నేతల పేర్లు…

అరికెల వెనుక ఆంధ్ర శక్తులు… కాంగ్రెస్‌ రూరల్‌ టికెట్‌ నర్సారెడ్డికే… మండవ మధ్యవర్తిత్వం… చంద్రబాబు దౌత్యం… రేవంత్‌ రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌… ఇంకా ఊహాలోకంలోనే విహరిస్తున్న నగేశ్‌రెడ్డి, డాక్టర్‌ భూపీతి రెడ్డి… ప్రచారరథంలో ప్రచారం షురూ చేసిన నగేశ్‌ రెడ్డి… ఇంటింటికి తిరిగేందుకు రెడీ అయిన డాక్టర్‌ సాబ్‌…. పుంజుకోని బీజేపీ… కాంగ్రెస్‌లో అరెకెలను స్వీకరించని ఆశావహులు… అంతిమంగా బీఆరెస్‌కే మేలు….

అరికెల వెనుక ఆంధ్ర శక్తులు… కాంగ్రెస్‌ రూరల్‌ టికెట్‌ నర్సారెడ్డికే… మండవ మధ్యవర్తిత్వం… చంద్రబాబు దౌత్యం… రేవంత్‌ రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌… ఇంకా ఊహాలోకంలోనే విహరిస్తున్న నగేశ్‌రెడ్డి, డాక్టర్‌ భూపీతి రెడ్డి… ప్రచారరథంలో ప్రచారం షురూ చేసిన నగేశ్‌ రెడ్డి… ఇంటింటికి…

బీజేపీలో బీసీ ఎజెండా పాతరేసినట్టేనా..? పార్టీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డికి ఇవ్వడం పట్ల ఆ పార్టీలోనే అసంతృప్తి… ఈ మార్పు వెనుక చినజీయర్‌ చక్రం తిప్పాడా..?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ మార్పు ఆ పార్టీని మరింత ప్రశ్నార్థకంలో పడేసింది. ఇప్పటికే కర్ణాటక ఫలితాల హవాతో కాంగ్రెస్‌కు మంచి వాతావరణం ఏర్పడుతున్న తరుణంలో ఈ మార్పులు బీజేపీలో కొత్తగా ఊపు తెచ్చేవి కాకపోగా.. మరింత దిగజార్చేవిగా ఉన్నవి.…

బీజేపీ రెండడుగులు వెనక్కి… కాంగ్రెస్‌ మూడడుగులు ముందుకు.. మారుతున్న రాజకీయ సమీకరణాలు.. బీజేపీపై తగ్గుతున్న నమ్మకం… ఊపంతా కాంగ్రెస్‌ వైపు… అందుకు బీఆరెస్‌ తన ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌నే ఎంచుకుంది… పోటాపోటీగా పథకాలు రచిస్తున్న ఈ రెండు పార్టీలు… తప్పనిసరి అధికారంలోకి రావాలనే యోచన.. ఆచితూచి టికెట్ల పంపిణీ… అధికార పార్టీలో సిట్టింగులకు ఎసరు… కాంగ్రెస్‌లో టికెట్ల కోసం ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు లైన్లో..

బీజేపీ రెండడుగులు వెనక్కి… కాంగ్రెస్‌ మూడడుగులు ముందుకు.. మారుతున్న రాజకీయ సమీకరణాలు.. బీజేపీపై తగ్గుతున్న నమ్మకం… ఊపంతా కాంగ్రెస్‌ వైపు… అందుకు బీఆరెస్‌ తన ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌నే ఎంచుకుంది… పోటాపోటీగా పథకాలు రచిస్తున్న ఈ రెండు పార్టీలు… తప్పనిసరి అధికారంలోకి…