తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేస్తున్న మోడీ.. – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ జిల్లా: కేంద్రంలోని మోడీ సర్కార్ తెలంగాణ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, మోడీ సర్కార్ తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తున్నదని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ…
పేదింటి సరస్వతికి…ఎంబీబీఎస్ చదువు…. ఆర్థికంగా అండగా నిలిచిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: చదువుల తల్లి హారికకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లా లోని నాందేవ్ గూడ కు చెందిన హారిక కు కవిత అండగా నిలిచారు. ఎంబీబీఎస్…
కరోనా ఆర్థిక వ్యవస్థను ఆగమాగం చేసినా.. కేసీఆర్ సంక్షేమ పథకాలను మాత్రం ఆపలేదు… ఆపదలో ఆదుకుంటున్న పథకాలే పేదలకు శ్రీరామ రక్ష…
కరోనా వచ్చి ఆర్థికంగా అన్ని రంగాలు కుదేలవుతున్న సందర్భంలో కూడా సీఎం కేసీఆర్ పేదదలకండగా ఉండే.. ఆదుకునే సంక్షేమ పథకాలను మాత్రం ఆపలేదని , తెలంగాణ ఆనాటి విపత్కర సమయంలో కూడా పేదలకు అండగా నిలిచి దేశానికి ఆదర్శంగా నిలిచిందని జిల్లా…
ఇందూరు మున్నూరుకాపులు టీఆరెస్ వైపు…. ఆకుల లలిత సారథ్యంలో కులబాంధవులకు వనభోజనాలు… రాజకీయంగా యూటర్న్ తీసుకుని టీఆరెస్ వైపు చూస్తున్న మున్నురుకాపులు..
ఇందూరు జిల్లా… అందులో నిజామాబాద్ టౌన్…. మున్నూరుకాపుల అడ్డా. ఇక్కడా వీరి జనభా అధికం. రాజకీయంగా పలుకుబడీ అంతే. పరపతీ పెద్దదే. ఏ పార్టీ ఇక్కడ నుంచి గెలవాలన్నా మున్నూరుకాపుల బలం, మద్దతు అవసరం. అంతలా రాజకీయంగా వారి ప్రభావం ఇక్కడ…
13న తుంగతుర్తితో సీఎం కేసీఆర్ అభినందన సభ… నల్లగొండ జిల్లాకు వరాల జల్లు.. భారీగా నిధులు…. ప్రతిష్టాత్మకంగా సభ నిర్వహణ….
మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో టీఆరెస్లో జోష్ పెరిగింది. వాస్తవంగా అనుకున్న రిజల్ట్ రాలేదు. మెజారిటీ ఇంకా వస్తే కేసీఆర్ బీజేఆర్కు మంచి ఊపు వస్తుందని భావంచాడు. కానీ అది జరగలేదు. టఫ్ ఫైటే నడిచింది. కానీ గెలుపు గెలుపే. మొత్తానికి…
అతి త్వరలో ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీని అందజేయనున్న కేసీఆర్… కేటీఆర్ను కలిసి అభినందనలు తెలియజేసిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్…. సీఎం సహకారంతో అభ్యున్నతి దిశగా ఆర్టీసీ…
మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన సందర్భంగా గౌరవ పురపాలక మరియు ఐటి శాఖ మంత్రివర్యులు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు ను మర్యాదపూర్వకంగా కలిసి ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ అభినందనలు తెలిపారు.…
కోవర్ట్ కౌన్ హై…? బీజేపీ డబ్బు 15 కోట్ల పంపిణీ ఆచూకీ ఇచ్చింది అత్యంత దగ్గరి మనిషే.. ఎవరా టీఆరెస్ కోవర్టు..? రాజగోపాల్రెడ్డి సర్చింగ్… తన ఓటమికి కారణం ఆ కోవర్టేనని డిసైడ్……
ఇప్పుడు బీజేపీ రాజకీయంలో కొత్త చర్చ మొదలైంది. అదీ డబ్బు పంపిణీ. రాజగోపాల్ రెడ్డికి చెందిన డబ్బు పంపిణీ జరుగుతున్న సమయంలో కరెక్టుగా సమాచారం ఇచ్చి పోలీసులకు పట్టిచ్చిన కోవర్టు ఎవరు..? అన్ని చోట్లా దాదాపు ఇదే రిపీట్ అయ్యింది. ఎలా..?…
టీఆరెస్ అంచనా 20వేల పై చిలుకు మెజారిటీ….. 50వేలకు పైగా వచ్చినా రావొచ్చనుకున్న గులాబీ అధిష్టానం… అంచనాలు తారుమారు… అంచనాలు తలకిందులు చేసిన యూత్…..
మునుగోడులో టీఆరెస్ విజయం ఖాయంగా ముందే ఊహించింది. దీనిపై గులాబీ బాస్కు క్లారిటీ ఉంది. కానీ గెలుపు గెలుపులా ఉండొద్దు.. భారీ మెజారిటీ ఉండాలనుకున్నాడు. అదే దిశగా ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహాలు, చేరికలు.. ఇవన్నీ క్రమబద్దంగా జరిగాయి. ఇన్చార్జిల నియామకం,…
రిజల్ట్ రిపోర్టు కవరేజీలో టీవీ9 బెటర్…. టీన్యూస్ అధ్వానం…. వీ6 చాలా నయం….. ఒక్కో టీవీదీ ఒక్కో రూటు… ఒక్కో స్టైలు..
మునుగోడు ఉప ఎన్నిక రిజల్ట్ అనగానే …ఉదయం నుంచి టీవీలకతుక్కుపోయారంతా. వాస్తవంగా ఎగ్జిట్ పోల్స్లో టీఆరెస్ గెలుస్తుందని తేలింది కాబట్టి….. అధికార పార్టీ టీవీ చానల్ టీ న్యూస్లో అయితే కరెక్టుగా ఇస్తారనుకుని అంతా దాని వైపు చూశారు. టీఆరెస్ వాళ్లు…
టీఆరెస్ను ఆదుకున్న రైతుబంధు, ఆసరా పింఛన్లు…. ప్రలోభాలెన్ని పెట్టినా… ఎవరెంతిస్తామని ఆశ పెట్టినా.. చెక్కుచెదరని టీఆరెస్ ఓటు బ్యాంకు… అదనంగా కమ్యూనిస్టుల ఓట్లు….. బీజేపీకి బలం పెంచిన రాజగోపాల్ రెడ్డి… కాంగ్రెస్ ఓట్లు బీజేపీ ఖాతాలో….. కాంగ్రెస్ స్వయంకృతాపరాధం…
ఎవరెన్ని చెప్పినా.. ఎంత ప్రలోభాలకు గురిచేసినా… ఇంతిస్తాం… అంతిస్తాం…. మాకే ఓటేయ్యండని బీజేపీ ఎంత ప్రలోభపెట్టినా… ఓటర్లు మొదటి నుంచి క్లారిటీతో ఉన్నారు. ప్రధానంగా టీఆరెస్కు రైతుబంధు, ఆసరా పింఛన్ల లబ్దిదారులే ఆదుకున్నారు. ఓటేశారు. ఒడ్డున పడేశారు. గెలుపు తీరాలకు చేర్చారు.…
