vastavam digital news paper, 27-07-2023, breaking news, nizamabad, www.vastavam.in
విపత్తు వేళ కానరాని విపక్షాలు.. గ్రూపు రాజకీయాలకు పరిమితం.. టికెట్ల కార్వాయి లోనే తలమునకలు.. వరద ప్రాంతాల వైపు కన్నెత్తి చూడని ప్రతిపక్ష నేతలు.. ఓదార్పు కోసమైనా తీరికలేని కాంగ్రెస్ బిజెపి నాయకులు.. అధికార పార్టీ నేతలే అండగా ఉంటున్న వైనం..…
విపత్తు వేళ కానరాని విపక్షాలు.. గ్రూపు రాజకీయాలకు పరిమితం.. టికెట్ల కార్వాయి లోనే తలమునకలు.. వరద ప్రాంతాల వైపు కన్నెత్తి చూడని ప్రతిపక్ష నేతలు.. ఓదార్పు కోసమైనా తీరికలేని కాంగ్రెస్ బిజెపి నాయకులు.. అధికార పార్టీ నేతలే అండగా ఉంటున్న వైనం.. ఉద్యమ బిడ్డలు కదా మరి
ప్రజా కోణంలో విపక్షాల పాత్ర విలువైనది. అధికార పక్షాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచేలా నిరంతరం పనిచేసే గురుతర బాధ్యత ప్రతిపక్షాలపై ఉంటుంది. వానలు వరదలు ఇతరత్రా విపత్తులు ఎదురైనప్పుడు అధికారపక్షం ప్రజలకు అండగా నిలవడం ఎలాగో చేయాల్సిందే. అధికారంలేని ప్రతిపక్షాలు సైతం…
అర్వింద్ ఆటలో ‘బస్వా’ బక్రా… మండల అధ్యక్షుల మార్పులో తన ప్రమేయం లేదని తప్పించుకునే యత్నం.. అంతా జిల్లా అధ్యక్షుడి నిర్ణయమే అని లక్ష్మీనారాయణపై నెపం…..
ఆయన బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు. పేరు బస్వా లక్ష్మీనర్సయ్య. పేరుకే అధ్యక్షుడు. అర్వింద్ చేతిలో కీలుబొమ్మ. ఇప్పుడు ఈయన గురించి టాపిక్ ఎందుకొచ్చిందంటారా…? బీజేపీకి చెందిన ఆర్మూర్ ,బాల్కొండ, బోధన్ మండలాల అధ్యక్షుల మార్పు జరిగింది. వీరంతా వెళ్లి అర్వింద్కు…
బీజేపీ పుండు మీద.. అర్వింద్ కారం… ఇప్పటికే దిగచెడి ఉన్న ఇందూరు బీజేపీ…తాజాగా మండలాల అధ్యక్షుల మార్పుతో మరింత రచ్చ .. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అర్వింద్ వైఖరిని నిరసిస్తూ కార్యకర్తలు, నాయకుల ఆందోళన.. కాంగ్రెస్కు లోపాయికారిగా ఉపయోగపడేందుకే ఈ చర్యలంటూ స్వపక్షంలో అర్వింద్పై ఆరోపణాస్త్రాలు…
అసలే ఇప్పుడు బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. మూలిగే నక్క మీద తాటికాయపడ్డట్టు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చేస్తున్న చర్యలు, తీసుకుంటున్న నిర్ణయాలు, దుందుడుకు చర్యలు ఆ పార్టీని జిల్లాలో నిలువునా ముంచుతున్నాయి. ఒకప్పుడు బీజేపీ మేమే బీఆరెస్కు ప్రత్యామ్నాయం…
vastavam digital news paper, 26-07-2023, breaking news, www.vastavam.in
విపత్తులో విలువైన లీడర్ మంత్రి వేముల.. కోవిడ్, వరదల విపత్తుల్లో ప్రజల వెంటే ప్రశాంత్ రెడ్డి .. కష్ట కాలంలో కనిపించని ఎంపి అరవింద్ … లోగోల ముందు ప్రగల్బాలకే పరిమితం .. కుల్లం కుల్ల ప్రజలు గమనిస్తున్న పరిస్థితి అబద్ధాలు…
విపత్తులో విలువైన లీడర్ మంత్రి వేముల.. కోవిడ్, వరదల విపత్తుల్లో ప్రజల వెంటే ప్రశాంత్ రెడ్డి .. కష్ట కాలంలో కనిపించని ఎంపి అరవింద్ … లోగోల ముందు ప్రగల్బాలకే పరిమితం .. కుల్లం కుల్ల ప్రజలు గమనిస్తున్న పరిస్థితి
విపత్తుల్లో ప్రజల తో వెన్నంటి ఉండేవారే విలువైన నాయకులు. తమను నమ్ముకున్న, ఓట్లేసి ఎన్నుకున్న ప్రజలకు ఆపద సమయంలో అండగా నిలిచిన వారే సిసలైన ప్రజా నాయకులు. ఉత్త సమయంలో ఊదరగొడుతూ.. మీడియా లోగోల ముందు అధర గొడుతూ విపత్తుల వేల…
vastavam digital news paper, 25-07-2023, nizamabad, www.vastavam.in
అబద్ధాలు తప్ప ఆధారాలు లేవా అర్వింద్ ? అవినీతి సూట్ కేసుల చరిత్ర నీది.. తులసి వనంలో గంజాయి మొక్కవు నువ్వు .. ఆరోపణలు నిరూపిస్తావా అన్ని మూసుకొని చెక్కభజన చేసుకుంటావా ..? ప్రజల కోసం పనిచేస్తున్న కవితమ్మ, ప్రశాంత్ రెడ్డిల…
అబద్ధాలు తప్ప ఆధారాలు లేవా అర్వింద్ ? అవినీతి సూట్ కేసుల చరిత్ర నీది.. తులసి వనంలో గంజాయి మొక్కవు నువ్వు .. ఆరోపణలు నిరూపిస్తావా అన్ని మూసుకొని చెక్కభజన చేసుకుంటావా ..? ప్రజల కోసం పనిచేస్తున్న కవితమ్మ, ప్రశాంత్ రెడ్డిల టైం వేస్ట్ చేయకు.. నీలా అబద్దాలతో గెలిచిన ఎంపీ ప్రపంచంలోనే లేడు.. అరవింద్ పై సోషల్ మీడియాలో ఆగ్రహం
ఎంపీ అరవింద్ తమపై చేస్తున్న నిరాహార ఆరోపణలపై ఖుల్లం ఖుల్లా స్పందిస్తున్నరు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆరోపణలను నిరూపించు లేదంటే క్షమాపణ చెప్పాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అరవింద్ కు ఛాలెంజ్ చేస్తూ…
మెగా జాబ్ మేళా సక్సెస్.. ‘గంప’ కు ధన్యవాదాలు తెలిపిన కామారెడ్డి యువత.. 68 కంపెనీలు 475 ఉద్యోగాలు.. గోవర్ధన్ చొరవతో నిరుద్యోగ యువతకు కొలువులు
కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్ ఆదివారం నిర్వహించిన మెగాజాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించింది. హైదరాబాద్లోని వివిధ రంగాలకు చెందిన 68 కంపెనీలతో మాట్లాడి కామారెడ్డి జిల్లా కేంద్రంలో మెగాజాబ్ మేళాను ఆయన ఏర్పాటు చేయించారు. కామారెడ్డి నియోజకవర్గ యువతకు హైదరాబాద్…
కాంగ్రెస్ పిలుస్తోంది…. రా…. ఆర్మూర్ నుంచి పోటీకి మధుశేఖర్కు కాంగ్రెస్ గాలం…. బీఆరెస్ అధిష్టానం పట్టించుకోవడం లేదనే ప్రచారం… ఆశల పల్లకిలో ఊరేగించి.. మళ్లీ ఎన్నికల్లో వాడుకునేందుకే తప్ప పదవులుండవని చెబుతున్న కాంగ్రెస్… ఆర్మూర్ పొలిటికల్ చౌరస్తాలో మధుశేఖర్.. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుచరుల ఒత్తిడి…
కాంగ్రెస్ నుంచి పోటీకి ఆర్మూర్ నుంచి పోటీ చేసే ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. మహేశ్కుమార్ గౌడ్ నుంచి మొదలుకొని వినయ్రెడ్డి, ధర్మపురి సంజయ్, ఈరవత్రి అనిల్… ఇప్పుడు తాజాగా డాక్టర్ మధుశేఖర్ కోసం చూస్తోంది కాంగ్రెస్. గత కొంతకాలంగా…
