విపత్తు వేళ కానరాని విపక్షాలు.. గ్రూపు రాజకీయాలకు పరిమితం.. టికెట్ల కార్వాయి లోనే తలమునకలు.. వరద ప్రాంతాల వైపు కన్నెత్తి చూడని ప్రతిపక్ష నేతలు.. ఓదార్పు కోసమైనా తీరికలేని కాంగ్రెస్ బిజెపి నాయకులు.. అధికార పార్టీ నేతలే అండగా ఉంటున్న వైనం.. ఉద్యమ బిడ్డలు కదా మరి

అర్వింద్‌ ఆటలో ‘బస్వా’ బక్రా… మండల అధ్యక్షుల మార్పులో తన ప్రమేయం లేదని తప్పించుకునే యత్నం.. అంతా జిల్లా అధ్యక్షుడి నిర్ణయమే అని లక్ష్మీనారాయణపై నెపం…..

బీజేపీ పుండు మీద.. అర్వింద్‌ కారం… ఇప్పటికే దిగచెడి ఉన్న ఇందూరు బీజేపీ…తాజాగా మండలాల అధ్యక్షుల మార్పుతో మరింత రచ్చ .. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అర్వింద్‌ వైఖరిని నిరసిస్తూ కార్యకర్తలు, నాయకుల ఆందోళన.. కాంగ్రెస్‌కు లోపాయికారిగా ఉపయోగపడేందుకే ఈ చర్యలంటూ స్వపక్షంలో అర్వింద్‌పై ఆరోపణాస్త్రాలు…

విపత్తులో విలువైన లీడర్ మంత్రి వేముల.. కోవిడ్, వరదల విపత్తుల్లో ప్రజల వెంటే ప్రశాంత్ రెడ్డి .. కష్ట కాలంలో కనిపించని ఎంపి అరవింద్ … లోగోల ముందు ప్రగల్బాలకే పరిమితం .. కుల్లం కుల్ల ప్రజలు గమనిస్తున్న పరిస్థితి

You missed