ప్రైవేటు పరం ఊహాగానాల నుంచి ఇక ఆర్టీసీ సర్కార్పరం.. గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్, 43,373 ప్రతిపక్షాలకు పెద్దషాక్ ఇచ్చిన సీఎం..
ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తారని చాలా ప్రచారం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగులను పట్టించుకోవడం లేదనే కోపం చాలానే ఉంది. వీటన్నింటికీ ఇవాళ సమాధానమిచ్చాడు సీఎం కేసీఆర్. ప్రైవేటు పరం కాదు.. ఇక పై అది సర్కారుదేనని తేల్చి చెప్పాడు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం…
నిరాశే మిగిలింది… గవర్నర్ కోటాలో మనోళ్లకు దక్కని ఎమ్మెల్సీ… ఊహించిందే జరిగింది… మధుశేఖర్ దారెటు…?
ఊహించిందే జరిగింది. గవర్నర్ కోటాలో మనోళ్లకు స్థానం దక్కలేదు. రెండు ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణకు ఇస్తూ కేసీఆర్ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు. దీంతో దీనిపై ప్రధానంగా గంపెడాశలు పెట్టుకున్న మధుశేఖర్కు తీవ్ర నిరాశే మిగిలింది. ఇప్పుడు మధుశేఖర్ పార్టీలో ఉంటాడా…?…
షకీల్కు టికెట్ ఇస్తే మునుగుతాం… నాకివ్వండి గెలిచి చూపిస్తా… అధిష్టానానికి తూము శరత్రెడ్డి వివరణ.. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కవితకు ఫిర్యాదు చేసిన షకీల్… బోధన్లో ఆసక్తిగా బీఆరెస్ పొలిటికల్ వార్…
బోధన్లో షకీల్క్ మళ్లీ టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిపోతామని ఆ పార్టీ సీనియర్ నేతే అధిష్టానానికి వివరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకరికొకరు ఫిర్యాదుల పర్వంతో బోధన్లో అధికార పార్టీ రాజకీయం వేడెక్కింది. బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మావతి భర్త, సీనియర్…
నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీని స్థాపించండి.. గ్లోబల్ లాజిక్ కంపెనీని కోరిన ఎమ్మెల్సీ కవిత.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సంస్థ ప్రతినిధుల భేటి .. నిజామాబాద్ లో కంపెనీ ఏర్పాటుకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని కవిత హామీ.. సానుకూలంగా స్పందించిన కంపెనీ ప్రతినిధులు.. మంగళవారం ఐటీ హబ్ ను సందర్శించనున్న కంపెనీ ప్రతినిధులు.. కాలిఫోర్నియాలో గ్లోబల్ లాజిక్ సంస్థ ప్రధాన కార్యాలయం… హైదరాబాద్ కార్యాలయంలో దాదాపు 3 వేల మంది ఉద్యోగులు
హైదరాబాద్ : త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీని స్థాపించాలని అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. సోమవారం రోజు ఆ సంస్థ…
అర్వింద్పై తిరగబడ్డ ఇందూరు బీజేపీ.. పార్టీ కార్యాలయాన్ని ముట్టడించిన ఐదు నియోజకవర్గాల బీజేపీ నాయకులు.. అర్వింద్ నుంచి బీజేపీని బతికించండంటూ ఫ్లకార్డుల ప్రదర్శన… జిల్లాలో చర్చనీయాంశమైన ఎంపీ అర్వింద్పై నిరసన….
అనుకున్నట్టే జరిగింది. వాస్తవం చెప్పిందే నిజమైంది. నిజామాబాద్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున బీజేపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు జిల్లా పార్టీ కార్యాలయాన్ని ముట్టించాడు. ఎంపీ అర్వింద్పై నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అర్వింద్ నుంచి పార్టీని కాపాడాలని…
ఇల్లు కాలి ఒకరేడిస్తే….. భారీ ర్యాలీకి సునీల్ సన్నాహాలు.. వరుణుడి రాకతో తన ర్యాలీకి అడ్డంకులు…. ఇక్కడ పరామర్శలు, పరిశీలనలు అందుకే లేవట….
భారీ వర్షాలు నేపథ్యంలో బాల్కొండ నియోజకవర్గం అతలాకుతలమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. చెరువు కట్టలు తెగిపోయాయి. ఎడతెరిపి లేని వానలతో జనమంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వానలు జనాలకే కాదు.. కాంగ్రెస్ బాల్కొండ లీడర్ సునీల్ను కూడా…
ఆర్మూర్ టికెట్ కోసం లైన్లో మార గంగారెడ్డి..? ఉద్యమ నేపథ్యం.. సీఎంతో సాన్నిహిత్యం.. అవకాశం కలిసివస్తే పోటీకి సిద్దమని సంకేతం.. తెర వెనుక రాజకీయ సమీకరణలు… పార్టీ పెద్దలందరితో మంచివాడిగా గుర్తింపు…
రాజకీయాలన్నీ ఆర్మూర్ చుట్టే తిరుగుతున్నాయి. ప్రతిపక్షాలే కాదు.. అధికార పక్షంలో కూడా నాకంటే నాకు అని టికెట్ కోసం పోటీలు మొదలయ్యాయి. మొన్నటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి తప్ప అక్కడ పోటీకి ఎవరూ లేరనేది తెలుసు. సిట్టింగులు ఎక్కడా…
మళ్లీ ఎస్ ఆర్ ఎస్ పి 16 గేట్ల ఎత్తివేత.. 52, 584 క్యూసెక్కుల ఇన్ఫ్లో .. అదే స్థాయిలో అవుట్ ఫ్లో ..గంట గంటకు మారుతున్న వరద రాక తీవ్రత
వర్షాలు తగ్గు ముఖం పట్టడంతో ఎస్సారెస్పీలోకి వరద ఉద్ధృతి రెండు రోజులుగా తగ్గుతూ వచ్చింది. తగ్గుతూ వచ్చినా.. వరద రాకలో గంట గంటకు, నాలుగైదు గంటల్లోనే హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం ఉదయం తర్వాత రాత్రి వరకు 8100 క్యూసెక్కుల వరదరాక,…
నిండు కుండలా ప్రాజెక్టు….ఎస్సారెస్పీకి తగ్గిన వరద .. 8,100 క్యూసెక్కుల ఇంట్లో ఔట్ ఫ్లో…
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గిపోయింది. ఆదివారం ఉదయం 54 వేల 694 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగి క్రమంగా.. గణనీయంగా 8100 క్యూసెక్కులకు తగ్గి పోయింది. ఆదివారం సాయంత్రం వరకు కూడా ప్రాజెక్టులోకి 8 100 క్యూసెక్కుల ఇన్…
అర్వింద్పై బీజేపీలో .. అసమ్మతి దండు… ఏకపక్ష వైఖరికి నిరసనగా ఎంపీపై సీనియర్ల తిరుగుబాటు.. మొన్న రాష్ట్ర పార్టీ కార్యాలయంలో.. నేడో రేపో జిల్లా పార్టీ కార్యాలయ ముట్టడికి ప్లానింగ్… పార్టీలో రెండుగా విడిపోయిన బీజేపీ శ్రేణులు..
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై బీజేపీ పార్టీ సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఏకపక్షంగా పదమూడు మంది మండల అధ్యక్షులను తొలగించి కొత్త వారిని నియమించడంతో అర్వింద్ ఆగడాలు పార్టీలో శ్రుతిమించి పోయాయని వారంతా భగ్గుమంటున్నారు. ఏకంగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలోనే…
