ఈటల డిశ్చార్జి…. హుజురాబాద్లో అందుబాటులో…
పాదయాత్రలో అస్వస్థతలకు గురై ఆస్పత్రి పాలైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కోలుకుంటున్నాడు. మోకాలికి ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఈరోజు ఆయనను డిశ్చార్జి చేస్తున్నారు. నేరుగా ఆస్పత్రి నుంచి హుజురాబాద్కు వెళ్లనున్నాడు. అక్కడే ఉండి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండనున్నాడు. మోకాలి…
