Category: Local News

రైతుల పేరుతో బడాబాబులకు ఎడాపెడా రుణాలు.. నిజామాబాద్‌ డీసీసీబీలో పేరుకు పోయిన 220 కోట్ల మొండి బకాయిలు… మార్చి నెలాఖరు వరకు చెల్లించకపోతే ఆర్‌ఆర్‌ యాక్టు.. ఆర్బీఐ లైసెన్సులు రద్దు చేస్తామనడంతో హడావుడిగా రికవరీ చేపట్టిన పాలకవర్గం..80 లక్షలు బాకీ పడ్డ అధికార పార్టీ ఎమ్మెల్యే…

నిజామాబాద్‌ జిల్లా కోఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకు (NDCCB)లో రైతుల పేరుతో కొంత మంది బడాబాబులు ఎడాపెడా తీసుకున్న రుకోట్లణాలు ఇప్పుడు ఆ బ్యాంకు ఉనికికే ప్రమాదకరంగా మారాయి. గత పాలకవర్గం చైర్మన్‌గా ఉన్న గంగాధర్‌రావు పట్వారి హయాంలో చాలా మంది రైతుల…

తల్లిని కోల్పోయిన చిన్నారికి అండగా నిలిచిన గోవన్న…ఎల్‌వోసీతో ఆదుకోలేకపోయినా… ఆర్థిక సాయం కింద 10 లక్షలు అందించి ఆ కుటంబాన్ని ఆదుకున్న బాజిరెడ్డి….. సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులకు బాసట.. ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ  బాజిరెడ్డి భరోసా…

నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి గ్రామానికి చెందిన సుదర్శన్‌ గౌడ్‌ కూతురు మిరుదొడ్డి రవీనా అనే మహిళ ప్రసవనంతరం కరోనా సోకడంతో ఏడాది క్రితం మృతి చెందింది. ఆమెను కాపాడుకోవడానికి రూరల్‌ ఎమ్మెల్యే , ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి…

రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ల మంజూరుకు జిల్లా మంత్రిగా కృషి చేశా… కేసిఆర్ ను ఒప్పించి మాధవనగర్ ఆర్వోబి మంజూరు చేయించా .. జిల్లాలో మిగతా ఆర్వోబిల మంజూరు కోసం కేంద్ర మంత్రికి,రైల్వే బోర్డుకు పలుమార్లు లేఖలు రాశా…అర్వింద్ ను గెలిపిస్తే ప్రజలకు కేంద్రం నుంచి నయాపైసా సాయం చేయలేదు.. ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుతున్నవ్ – అర్వింద్ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్

రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ల మంజూరుకు జిల్లా మంత్రిగా కృషి చేశా… ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఒప్పించి మాధవనగర్ ఆర్వోబి మంజూరు చేయించా జిల్లాలో మిగతా ఆర్వోబిల మంజూరు కోసం కేంద్ర మంత్రికి,రైల్వే బోర్డుకు పలుమార్లు లేఖలు రాశా… ఆర్వింద్ వి…

నాన్న సంకల్ప బలం గొప్పది… ఎన్నో ఒడిదుడుకులు,కష్టనష్టాలు.. అయినా వెనుకడుగు వేయని తత్వం…. నక్సలైట్లు మూడు సార్లు అటాక్‌ చేశారు.. కరోనాతో పోరాడారు.. ఇప్పటికీ ప్రజాసేవలో అదే తపన, ఆర్తి… బాజిరెడ్డి గోవర్దన్‌ రాజకీయ జీవితం గురించి జగన్‌ స్పూర్తిదాయక స్పీచ్‌…

బాజిరెడ్డి గోవర్దన్‌…. మాస్‌ లీడర్‌. జనం నాడి తెలిసిన నేత. నాలుగు సార్లు ఎమ్మెల్యే. ఓటమెరుగని విజేత. జనం మెచ్చిన నాయకుడు. కానీ ఇప్పటి తరం వారికి బాజిరెడ్డి జీవితం గురించి లోతుగా తెలియదు. ఆయన తనయుడు జగన్‌ తన తండ్రి…

రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి, జగన్‌ లు చూపిన శ్రద్ద, స్పూర్తి మమ్మల్ని ఉద్యోగాల్లోనే కాదు..జీవితాల్లో కూడా నిలబెడ్తాయి… ఎస్సై, కానిస్టేబుళ్ల ఉద్యోగార్థులకు ఉచిత కోచింగ్‌ తమకెంతో ఉపయోగపడ్డాయన్న అభ్యర్థులు…

నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే, ఆర్టీసి చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, యువనేత, ఒలంపిక్‌ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్మోహన్‌ల చొవర, స్పూర్తి తమను ఉద్యోగులను చేసి కొత్త జీవితాలనిస్తున్నాయని ఎస్సై, కానిస్టేబుళ్ల ఉద్యోగార్థులు అన్నారు. ఇవాళ ఈవెంట్‌…

నిజామాబాద్‌ పాత కలెక్టరేట్‌ ప్లేస్‌ దిల్‌రాజ్‌కు అప్పగిస్తున్నారా..? యశోద ఆస్పత్రి పరం చేస్తున్నారా..? వీరికి ఏకంగా 99 సంవత్సరాల లీజుకు ఇస్తున్నారా..?? ఇప్పుడిదో కొత్త చర్చ… కలెక్టర్‌ బహిరంగ ప్రకటన చేయాలని సీపీఐ డిమాండ్‌….

నిజామాబాద్‌ పాత కలెక్టరేట్ ప్లేస్‌ వివాదమయం అయ్యింది. ఇక్కడ పాత కలెక్టరేట్ ప్లేస్‌లో కళా భారతి నిర్మించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మధ్య విడుదల చేసిన వంద కోట్ల నిధుల్లో సగం దీనికే కేటాయించనున్నారు. దీనికంతటి ప్రయార్టీ సీఎం ఇస్తున్నారు.…

నిజామాబాద్‌ రూరల్ నియోజకవర్గ రోడ్లకు మహర్ధశ… బాజిరెడ్డి చొరవతో 44 కోట్ల నిధులు మంజూరు… మంత్రి ప్రశాంత్‌రెడ్డితో మాట్లాడి కొత్త రోడ్లకు, వంతెన నిర్మాణాలకు మార్గం సుగమం చేసిన గోవర్దన్‌… హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు..

నాయకులంటే ఇలా ఉండాలి. ప్రజలకు అవసరాలేమిటి..? తక్షణ అవసరాలకు ఏం చేయగలం..? అని ఆలోచించి వాటిని సాధించి పెట్టే నాయకుడే మాస్‌ లీడర్‌గా ఎదుగుతారు. అలాంటి కోవకే చెందిన వారు నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే, ఆర్టీసి చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్. రూరల్…

ఇలాంటి నేతే కదా కష్టకాలంలో కావాల్సింది. ఆపదలో ఆదుకున్నవాడే ఆపద్భాంధవుడు.. అందుకే బాజిరెడ్డికి ఆ మాస్‌ ఇమేజ్‌…

జనం నేత జనం మధ్యలో ఉంటాడు. వారి కష్టసుఖాలు తెలుసుకుంటాడు. ఆపదలో ఆదుకుంటాడు. ఆసరాగా టాడు. భరోసా కల్పిస్తాడు. కష్టకాలంలో ఆ కుటుంబానికి నేనున్నానంటూ ఊతకర్రవుతాడు. వాళ్లే జనం గుండెల్లో కలకాలం నిలుస్తారు. అలాంటి నేతే బాజిరెడ్డి గోవర్దన్. టీఆరెస్‌నే నమ్ముకుని…

ఎంత ఎదిగినా…. డౌన్ టు ఎర్త్ పైడి రాకేష్ రెడ్డి. కష్టాల కడలి ఈది.. పారిశ్రామిక వేత్త గా ఎదిగి… ఎంతోమందికి విదేశాల్లో ఉపాధి… విద్య కు తోడ్పాటు…. వైద్యసాయం… రాకేష్ వైపు రాజకీయ పార్టీల చూపు…

ఎంత ఎదిగినా ఒదిగుండాలంటారు ఏ దేశమేగినా.. కన్న ఊరిని, తన వాళ్ళని మరిచిపోవద్దంటారు.. ఇది కొద్ది మంది కే సాధ్యం. కింది స్థాయి నుంచి… కష్టాల కడలిని ఈది పైకెదిగిన వారిలో కొందరే ఉంటారు… అందులో పైడి రాకేష్ రెడ్డి ఒకరు……

ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి స్థల పరిశీలన జరిపిన మంత్రి,ఎమ్మెల్యేలు…సకల సదుపాయాలతో ప్రజలకు అన్నివిధాలుగా ఉపయోగకరంగా ఉండేలా అనువైన ప్రదేశంలో బస్టాండ్ నిర్మాణం

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించదల్చిన ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం కోసం సోమవారం రాత్రి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, కలెక్టర్…