Category: Local News

నిజామాబాద్ అంటే కెసిఆర్ కు ప్రత్యేక అభిమానం… అందుకే ఆదర్శ నగరంగా తీర్చి దిద్దేందుకు పెద్ద ఎత్తున నిధులు… ఎనిమిదేళ్లలో 659 కోట్ల అభివృద్ది… నగరాభివృద్ది పై వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష…

నిజామాబాద్: జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం మునుపెన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున నిధులను వెచ్చిస్తోందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గడిచిన యాభై సంవత్సరాలలో మంజూరైన నిధులకంటే,…

నిజామాబాద్ కు కొత్త బస్టాండ్….రైల్వే స్టేషన్ పక్కన ఐదున్నర ఎకరాల్లో కొత్త బస్టాండ్ నిర్మాణానికి సీఎం కెసిఆర్ ఓకే… ఫలించిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి కృషి…. ఏడాదిలోగా నిర్మాణం పూర్తికి కసరత్తు….

నిజామాబాద్ కు కొత్త బస్టాండ్ రానున్నది. ఎన్నో రోజులుగా పెండింగ్ లో వున్న ఈ ఫైల్ పై సీఎం కెసిఆర్ సంతకం చేసినట్టు తెలిసింది.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పలు మార్లు సీఎం దృష్టికి ఈ…

రెండు నెలల్లో ఇందూరు సుందర నగరంగా మారాలే.. కావాల్సిన అభివృద్ధి పనులు చెయ్యండి…. నేనే వస్తా… పనులు చూస్తా… ఖమ్మం సిటీలాగా నిజామాబాద్ మారాలె…..సీఎం కెసిఆర్ దిశానిర్దేశం…

నిజామాబాద్ పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలె – సిఎం కెసిఆర్ ప్రగతి పథంలో దూసుకుపోతున్న నిజామాబాద్ నగరంలో అభివృద్ధి మరింత ద్విగుణీకృతమై కండ్లకు కట్టాలె అని సిఎం స్పష్టం చేశారు. రెండున్నర నెల్లల్లో ప్రణాళికాబద్దంగా పనులను పూర్తిచేయాలనీ, తాను పర్యటించి పనులను పరిశీలిస్తానని…

అర్వింద్ ఓ టైంపాస్ ఎంపీ. అబ‌ద్ద‌పు ప్ర‌చారాలు, తిట్ల దండ‌కాలు… ఇవే అత‌నికి వ‌చ్చు. ఐదు రోజుల్లో ప‌సుపుబోర్డు తెస్తాన‌ని ఇప్ప‌టి వ‌ర‌కు దాని ఊసే ఎత్త‌ని మోస‌కారికి జిల్లా ప్ర‌జ‌లు త‌గిన గుణ‌పాఠం చెబుతారు – నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే, టీఆస్ ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్…

నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌ను ఓ టైంపాస్ ఎంపీగా అభివ‌ర్ణించారు నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే, టీఆఎస్ ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్. ఐదు రోజుల్లో ప‌సుపు బోర్డు తెస్తాన‌ని చెప్పి..గెలిచిన అర్వింద్‌… ఆ ఊసే ఇప్ప‌టి వ‌ర‌కు ఎత్త‌కుండా.. రోజూ సోష‌ల్…

నిజామాబాద్ లో శ్రీ బిగాల కృష్ణమూర్తి భవన్… ప‌ట్ట‌ణ ఆర్య వైశ్య సంఘం పేరు ఇక నుంచి బిగాల కృష్ణ‌మూర్తి భ‌వ‌న్‌గా నామ‌క‌ర‌ణం… భ‌వ‌నానికి 25,51,116/- విరాళం ప్ర‌క‌టించిన అర్బ‌న్ ఎమ్మెల్యే బిగాల గ‌ణేశ్ గుప్తా, టీఆరెస్ గ్లోబ‌ల్ కో ఆర్డినేట‌ర్ బిగాల మ‌హేశ్‌….

నిజామాబాద్ పట్టణ ఆర్య వైశ్య సంఘానికి 25,51,116/- రూ. ల విరాళాన్ని అందించిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు మరియు TRS పార్టీ NRI గ్లోబల్ కో ఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాల గారు… నిజామాబాద్ పట్టణ…

జిల్లా రాజ‌కీయాల‌పై ఇక క‌విత త‌న‌దైన ముద్ర‌… ఎల్లారెడ్డి నుంచి శ్రీ‌కారం… బీజేపీపై స‌మ‌ర‌శంఖం… కార్య‌క‌ర్త‌ల ఆత్మీయ స‌మ్మేళ‌నంలో గ‌ర్జించిన క‌విత‌… ఇందూరు రాజ‌కీయాల్లో క‌ద‌లిక‌.. టీఆరెస్ శిబిరంలో నూత‌నోత్తేజం….

మొన్న ఎంపీ అర్వింద్‌పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ క‌విత‌… నిజామాబాద్ చౌర‌స్తాలో చెప్పుతో కొడ‌తాన‌ని క‌ళీకావ‌తారం ఎత్తిన క‌విత‌… ఇప్పుడు రంగంలోకి దిగారు. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో త‌న ప‌ట్టును నిలుపుకుని త‌న‌దైన ముద్ర‌ను వేసేందుకు రెడీ అయ్యారు. ఎల్లారెడ్డి నంచి…

అర్వింద్‌…ఆడబిడ్డలను అవమానించే రీతిగా మాట్లాడే నీ భాష ఇకనైనా మార్చుకో..! ఇక నుండి నీ గురించి మాట్లాడటమే మానేస్తం…ప్రజలే నీకు తగిన బుద్ది చెప్తారు.. అభివృద్ధిలో పోటీ పడు… ఫేస్ బుక్ తిట్లలో కాదు…-మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని పల్లెలన్నీ ప్రగతి పథంలో పయనిస్తున్నాయని రాష్ట్ర రోడ్లు-భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై అవాస్తవ, అర్ధరహిత విమర్శలకు స్వస్తి పలికి అభివృద్ధిలో తమతో పోటీ పడాలని…

నిఖత్ జరీన్ కు అర్జునా అవార్డు రావడం పట్ల మంత్రి వేముల,ఒలంపిక్ అసోసియేష‌న్ హర్షం

హైదరాబాద్/ నిజామాబాద్‌: నిజామాబాద్ బిడ్డ, ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కు ప్రతిష్టాత్మక అర్జున అవార్డు రావడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఉమ్మ‌డి జిల్లా ఎమ్మెల్సీ కల్వ‌కుంట్ల క‌విత‌, నిజామాబాద్…

నెంబర్ వన్,నెంబర్ 2 లకు కేసిఆర్ భయం పట్టుకుంది…ఢిల్లీ పీఠం కదులుతుందని ఆందోళనతో ప్రధాని మోడీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు..తెలంగాణలో పండిన వడ్లు కొనడానికి చేతగాని బీజేపీ..ఒక్కో తెలంగాణ ఎమ్మేల్యేకు 100 కోట్లు ఇచ్చి కొంటారట-  బీజేపీ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్

నిజామాబాద్, వేల్పూర్: బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్,ఏర్గట్ల,మోర్తాడ్,భీంగల్, కమ్మర్పల్లి,బాల్కొండ మండలాల నుండి బీజేపీ,కాంగ్రెస్,బీఎస్పీ పార్టీలకు చెందిన సుమారు వెయ్యిమంది పైగా రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో సోమవారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ…

స్నేహ‌మంటే ఇదేరా..! బాజిరెడ్డి, సంజీవ్‌రెడ్డి రాజ‌కీయాల్లో ఒక‌రికొక‌రు…. న‌ల‌భై ఏళ్ల దోస్తానా ప్ర‌స్థానం వీరిది. టీఆరెస్ పార్టీ కి ఎంతో సేవ చేసిన సంజీవ్‌రెడ్డి…. దాదాపు రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న స‌మ‌యంలో పిలిచి మ‌రీ యాక్టివ్ చేసిన బాజిరెడ్ది… ఒలంపిక్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ ను చేసి త‌న మిత్రుడికి చిరు కానుకు అందించిన గోవ‌న్న‌….

స్నేహం అంటే ఇలా ఉంటుంది. ఒక్క‌సారి మ‌న‌సులు ఒక్క‌టై… ఒక‌రికొక‌రు అర్థం చేసుకుని, క‌ష్ట‌సుఖాల్లో పాలుపంచుకుని .. అలా జీవిత కాలం కొన‌సాగుతారు. అలాంటి స్నేహ‌మే బాజిరెడ్డి, సంజీవ్‌రెడ్డిల‌ది. వీరిద్ద‌రి స్నేహ‌బంధం న‌ల‌భై ఏళ్ల‌ది. పార్టీలు వేరైనా … వేర్వేరు ప‌ద‌వులు…