Category: Local News

కౌన్సిలర్ నుంచి రాష్ట్ర కార్పోరేషన్ దాకా .. నిరాడంబరంగా ఎదిగిన నేత డి రాజేశ్వర్ ..అందరూ బాగుంటేనే తాను బాగుంటానని నమ్మిన నాయకుడు ..రాజకీయాల్లో 36 సంవత్సరాల చిరునవ్వు ఆయన సొంతం ..చేయూనిచ్చిన వారిని చెప్పుకోవాల్సిందే అనే తత్వం

ఎమ్మెల్సీ డి రాజేశ్వర్ అనే పేరు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిందేమి కాదు. ఇదే మాట ఆయన వద్ద అంటే అందులో తనను ఆశీర్వదించిన వారి గొప్పతనమే లేకుంటే తన పేరు ఎక్కడిది అని మనసు లోతుల్లోంచి వెంటనే…

మళ్లీ 20 గేట్లకు పెరిగిన ఎస్సారెస్పీ నీటి విడుదల… అర్ధ రాత్రి కల్లా పెరిగిన వరద .. ప్రాజెక్టు లోకి 71558 క్యూసెక్కుల ప్రవాహం … 20 గేట్లు ఎత్తి 62 వేల 440 క్యూసెక్కుల విడుదల…

ఎస్సారెస్పీలోకి వరదరాక కొనసాగుతున్నది. ఆ వరద రాక, దాని ఉదృతి పగటికి రాత్రికి మారిపోతూ ఉన్నది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు ప్రాజెక్టు లోకి అటు ఇటుగా నిలకడగా కొనసాగిన వరద గురువారం అర్ధరాత్రి కి ముందు పెరిగింది.…

vastavam digital news paper, 08-09-2023, breaking news, nizamabad, www.vastavam.in

చెవిలో ఫ్లవరింగ్.. బాండ్ పేపర్ కవరింగ్ .. పసుపు బోర్డు పై బిజెపి ప్రచారం పట్ల రైతన్న పెదవి విరుపు .. అరవింద్ నయా గేమ్ గా రాజకీయ వర్గాల్లో ప్రచారం.. నో రికమండేషన్స్‌… అర్హులైన వారికే పట్టాలు.. మోర్తాడ్, ఏర్గట్ల…

చెవిలో ఫ్లవరింగ్.. బాండ్ పేపర్ కవరింగ్ .. పసుపు బోర్డు పై బిజెపి ప్రచారం పట్ల రైతన్న పెదవి విరుపు .. అరవింద్ నయా గేమ్ గా రాజకీయ వర్గాల్లో ప్రచారం..

”నాలుగున్నర సంవత్సరాల క్రితం నిజమని నమ్మిన బాండ్ పేపర్ పచ్చి అబద్ధమై అధికారమేలింది. అబద్ధం చెప్పామా.. నిజం చెప్పామా అన్నది కాదు.. అన్నదాత గుండెల్లో బాండ్ పేపర్ గుండు దించామా లేదా అన్నదే పాయింటు” అన్న చందంగా పసుపు బోర్డు పేరిట…

నో రికమండేషన్స్‌… అర్హులైన వారికే పట్టాలు.. మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లో 233 మందికి ఇంటి స్థలాల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి

మోర్తాడ్: ‘ మా దగ్గర రికమండేషన్లు నడవవు.. అర్హులైన వారికే పథకాలు అందుతాయి.. ఇప్పుడిచ్చే ఇంటి స్థలాల పట్టాలు కూడా అలాగే నిజమైన పేదలకు, అర్హులైన వారికే ఇచ్చాం.. మా లోకల్‌ లీడర్లు కూడా చాలా మంచోళ్లు.. రికమండేషన్లు చేయరు.. మా…

కామారెడ్డికి కేసీఆర్‌ తొలివరం… మిషన్‌ భగీరథ పైపుల కోసం 195 కోట్లు… పన్నేండ్ల క్రితం వేసిన నాసిరకం పైపుల స్థానంలో ఇక నాణ్యతతో కూడిన పైపులు పోచాంపాడ్‌ నుంచి కామారెడ్డి మల్లన్నగుట్ట వరకు 45 కి.మీ వరకు పైప్‌లైన్లకు టెండర్లు పూర్తి… ఆరు నెలల్లో పనులు పూర్తి… కామారెడ్డి మంచినీటిపై ఆరా తీసిన కేసీఆర్‌.. వెనువెంటనే శాశ్వత పరిష్కారం… మరో యాభై ఏండ్ల వరకు కామారెడ్డి ప్రజల నీటికి డోకా లేదు…

అది కాంగ్రెస్‌ జమానా. షబ్బీర్‌ అలీ కాలం. ఆయనదే హవా. పోచంపాడ్‌ నుంచి కామారెడ్డికి మంచినీటిని అందించే పథకానికి మల్లన్నగుట్ట వద్ద ట్యాంకులు ఏర్పాటు చేశారు. పైప్‌లైన్లు వేశారు. కానీ అవి నాసిరకం. పన్నేండేండ్లయ్యింది. ఎప్పడూ మరమ్మతులే. జనాలకు కల్తీనీళ్లే. కామారెడ్డి…

vastavam digital news paper, 07-09-2023, breaking news, nizamabad, www.vastavam.in

ఓటరు నమోదుకు 19 చివరి తేదీ… ఇదే లాస్ట్‌ చాన్స్‌… ఓటరు నమోదుతో పనాటు అభ్యంతరాలు, ఆక్షేపణనలకు అవకాశాలు, సవరణాలకూ ఓకే… అక్టోబర్‌ 4న ప్రకటించే జాబితానే ఒక ఫైనల్‌.. ఆ తర్వాత నో చాన్స్‌… ఇప్పటికే చాలా చోట్ల తప్పుల…

ఈనెల 12న బాల్కొండ యువత కోసం జాబ్ మేళా .. బాల్కొండ నియోజకవర్గ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ..మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

వేల్పూర్: ఈనెల 12న బాల్కొండ నియోజకవర్గ యువత కోసం జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. బుధవారం జాబ్ మేళాకు సంబందించిన అంశాలను ప్రెస్ మీట్ నిర్వహించి వివరించారు.…

ఓటరు నమోదుకు 19 చివరి తేదీ… ఇదే లాస్ట్‌ చాన్స్‌… ఓటరు నమోదుతో పనాటు అభ్యంతరాలు, ఆక్షేపణనలకు అవకాశాలు, సవరణాలకూ ఓకే… అక్టోబర్‌ 4న ప్రకటించే జాబితానే ఒక ఫైనల్‌.. ఆ తర్వాత నో చాన్స్‌… ఇప్పటికే చాలా చోట్ల తప్పుల తడకలుగా ఓటర్ల నమోదు… నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా కలెక్టర్లకు ఇదో చాలెంజ్‌… బోగస్‌ ఓటర్ల విషయంలో ఇందూరులో విమర్శలెదుర్కుంటున్న జిల్లా యంత్రాంగం..

ఓ వైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. జిల్లా యంత్రాంగం ఎన్ని సార్లు అవగాహన కల్పించినా ఓటర్ల నుంచి అంతంత మాత్రమే స్పందన లభిస్తోంది. దీంతో బోగస్‌ ఓటర్లను ఏరి వేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు ఎదుర్కొంటున్నది. ఇప్పటి వరకు కొత్తగా ఓటర్ల…

నిజామాబాద్ జిల్లా బిఆర్ఎస్ నాయకుడు ఈగ గంగారెడ్డిని పరామర్శించిన మంత్రి వేముల….

హైదరాబాద్: అనారోగ్యంతో హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నిజామాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు,జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డినీ బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం పరామర్శించారు.…