Category: Local News

 బాబు @ ఖైదీ నంబర్ 7691… ఎందరో పౌరహక్కుల నేతలు, ప్రజాస్వామిక వాదులనీ నల్లదండు ముఠాలు, బ్లాక్ టైగర్స్, గ్రీన్ టైగర్స్ పేరుతో ప్రాణాలు తీసిన చరిత్ర అందరి కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది…

న్యాయ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకొని దశాబ్దాల పాటు ఆధిపత్యాన్ని ప్రదర్శించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవడం సాధారణ విషయం కాదు. ఎందుకంటే స్థానిక న్యాయస్థానాల నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం దాకా తన వాళ్ళను చొప్పించేసుకుని బలంగా…

vastavam digital news paper, 11-09-2023, breaking news, www.vastavam.in

‘కోరుట్ల’పై కోరిక…. ‘పార్లమెంటు’పై పలాయనం… డోలాయమానంలో అర్వింద్‌ ‘రాజకీయం’.. పడిపోయిన బీజేపీ గ్రాఫ్‌… కవిత యాక్టివ్‌ పాలి’ట్రిక్స్‌’తో ఎంపీ భవితవ్యంపై నీలినీడలు… ఓట్ల కోసం ‘చందమామ కథలు’ .. మభ్యపెట్టి మాటలు చెప్పి మోసం చేస్తరు…. రైతులను మోసం చేసి గెలిచిన…

‘కోరుట్ల’పై కోరిక…. ‘పార్లమెంటు’పై పలాయనం… డోలాయమానంలో అర్వింద్‌ ‘రాజకీయం’.. పడిపోయిన బీజేపీ గ్రాఫ్‌… కవిత యాక్టివ్‌ పాలి’ట్రిక్స్‌’తో ఎంపీ భవితవ్యంపై నీలినీడలు…

ఓ సారి కాలం కలిసివచ్చింది. ఆ తరువాత వాస్తవం ప్రజలకు అవగతమైంది. కానీ అదే ఊహాలోకంలో విహరిస్తే.. తనకు తిరిగే లేదనే అహంకారం మితిమీరితే… ఓటమి తప్పదు. నేల విడిచి సాము చేయడం ఆపేశాడు ఎంపీ అర్వింద్‌. వాస్తవం తెలుసుకున్నాడు. మొన్నటి…

ఓట్ల కోసం ‘చందమామ కథలు’ .. మభ్యపెట్టి మాటలు చెప్పి మోసం చేస్తరు…. రైతులను మోసం చేసి గెలిచిన అర్వింద్‌… ఈ ప్రాంతానికి చేసిందేమిటో చెప్తావా..? కాంగ్రెస్‌, బీజేపీలపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఫైర్‌..

బాల్కొండ: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ప్రజలకు చందమామ కథలు చెప్పి మభ్యపెట్టి మోసం చేస్తాయని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ఈరెండు పార్టీల మాటలు వినొద్దన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ,ముప్కాల్ మండలాల్లో ఆదివారం…

vastavam digital news paper, 10-09-2023, breaking news, nizamabad, www.vastavam.in

బీఆరెస్ తప్ప ఆ ఊరికి ఏ పార్టీ నాయకులు అడుగు పెట్టొద్దట… వేరే జెండాలకు అనుమతే లేదట… రుద్రూరు మండలం రాణంపల్లి గ్రామస్తుల వింత తీర్మానం… ఇందూరు కాంగ్రెస్‌లో చిచ్చు రేపిన ఆర్మూర్‌..!! వినయ్‌ అభ్యర్థిత్వాన్ని రేవంత్‌ ప్రకటించడం పట్ల భగ్గుమన్న…

బీఆరెస్ తప్ప ఆ ఊరికి ఏ పార్టీ నాయకులు అడుగు పెట్టొద్దట… వేరే జెండాలకు అనుమతే లేదట… రుద్రూరు మండలం రాణంపల్లి గ్రామస్తుల వింత తీర్మానం…

ఏకగ్రీవ తీర్మానాలంటూ కుల సంఘాలన్నీ అధికారపార్టీ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. ఇది కామనే. షరా మామూలే. ఎన్నికల సమయం రాగానే ఇలా సంఘాలకు సంఘాలు తీర్మానాలు చేసేసుకుంటూ ఉంటాయి. నేతలకు కలుస్తూ ఉంటారు. దీని వెనుక తమ డిమాండ్ల చిట్టాను కూడా…

ఇందూరు కాంగ్రెస్‌లో చిచ్చు రేపిన ఆర్మూర్‌..!! వినయ్‌ అభ్యర్థిత్వాన్ని రేవంత్‌ ప్రకటించడం పట్ల భగ్గుమన్న ఇందూరు నేతలు…. ముందే పేరెలా ప్రకటిస్తాడు… ఇందులో మతలబేమిటీ..? లోపాయికారి ఒప్పందమా..? రెడ్లకే అగ్రతాంబూలమా..? స్వపక్షంలోనే తీవ్ర చర్చకు తెరలేపిన ఆర్మూర్‌ వినయ్‌ టికెట్‌ అంశం..

ఆర్మూర్‌ ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువే. అది ఏ పార్టీ అయినా. ఏ ఇష్యూ అయినా. ఇప్పుడు కాంగ్రెస్‌ వంతు వచ్చింది. ఆగి ఆగి ఎలాగోలా రేవంత్‌ సమక్షంలో గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నాడు బీజేపీకి గుడ్‌ బై చెప్పిన పొద్దుటూరి…

తొలిసభ ‘మెడికల్‌ కాలేజీ’ సంబురంతో షురూ… కామారెడ్డి మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవ సంబురాలకు ముస్తాబు… కేటీఆర్‌ పిలుపుతో పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయడానికి సన్నాహాలు చేస్తున్న బీఆరెస్‌ శ్రేణులు.. కేసీఆర్‌ పోటీతో ప్రాధాన్యత సంతరించుకున్న కార్యక్రమం… పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత… అట్టహాసంగా ప్రారంభోత్సవ వేడుకలు చేసుందుకు ఏర్పాట్లను సమీక్షిస్తున్న లోకల్ లీడర్లు…. పనుల పురోగతిని పరీశీలించిన జిల్లా కలెక్టర్‌ వీ జితేష్‌ పాటిల్‌

కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పోటీ చేయనున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంతో భారీ సభ పెట్టి … అదే ఉత్సాహంతో ప్రచారం షురూ చేయాలని బీఆరెస్‌ శ్రేణులు భావించారు. ఎమ్మెల్సీ కవిత రాక కూడా దాదాపు ఖరారైంది. కానీ లోకల్ ఎమ్మెల్యే గంప…

జిల్లాపై రేవంత్‌ పెత్తనం… మహేశ్‌ రికమండేషన్లకు చెక్‌… ఇద్దరి మధ్య టికెట్ల వార్‌… అర్బన్‌లో తనకు లేదా.. అనిల్‌కు ఇవ్వాలని మహేశ్‌ డిమాండ్‌… ఆర్మూర్‌ నుంచి రెండో బీసీకి ఇవ్వాలని, వినయ్‌రెడ్డికి ఇవ్వొద్దని వాదన… కాంగ్రెస్‌లో క్యాడర్‌ అయోమయం… మధుయాష్కీ, మహేశ్‌ ఓ సైడు.. రేవంత్‌ మరోవైపు…

కాంగ్రెస్‌లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అంతా తానై టికెట్ల పంపకాల్లో వ్యవహారించాలని చూస్తున్నారు. ఇందూరులో కూడా తనదే హవా నడవాలని తనకు కావాల్సిన వారికే టికెట్లు ఇప్పించుకునే పనిలో ఉన్నాడు. అయితే…

vastavam digital news paper, 09-09-2023, breaking news, nizamabad, www.vastavam.in

కౌన్సిలర్ నుంచి రాష్ట్ర కార్పోరేషన్ దాకా .. నిరాడంబరంగా ఎదిగిన నేత డి రాజేశ్వర్ ..అందరూ బాగుంటేనే తాను బాగుంటానని నమ్మిన నాయకుడు ..రాజకీయాల్లో 36 సంవత్సరాల చిరునవ్వు ఆయన సొంతం ..చేయూనిచ్చిన వారిని చెప్పుకోవాల్సిందే అనే తత్వం లోబడ్జెట్‌ సినిమాలు….…