Category: Local News

vastavam digital news paper, 06-09-2023, breaking news, nizamabad, www.vastavam.in

బాండు పేపర్‌ మోసగాడు ఎంపీ అర్వింద్‌… బాండ్‌ పేపర్‌ రాసిచ్చి పసుపు రైతులను మోసం చేసిన చీటర్‌.. నేను చేసిన అభివృద్ధి ఇదీ… నువ్వేం చేశావో ప్రజలకు చెప్తావా..? అర్వింద్‌కు సవాల్‌ విసిరిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి… ప్రజలను మభ్యపెట్టే హామీలతో వస్తున్న…

ఎస్సారెస్పీకి లక్ష క్యూసెక్కుల వరద.. సాయంత్రానికల్లా తగ్గుముఖం ..16 గేట్ల ద్వారా కొనసాగుతున్న విడుదల

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. సోమవారం ఉదయం నుంచి వరద ఉధృతి పెరుగుతూ వచ్చింది. 65 వేల క్యూసెక్కుల వరకు వరద రాక పెరగడంతో సోమవారం రాత్రి 25 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు.…

బాండు పేపర్‌ మోసగాడు ఎంపీ అర్వింద్‌… బాండ్‌ పేపర్‌ రాసిచ్చి పసుపు రైతులను మోసం చేసిన చీటర్‌.. నేను చేసిన అభివృద్ధి ఇదీ… నువ్వేం చేశావో ప్రజలకు చెప్తావా..? అర్వింద్‌కు సవాల్‌ విసిరిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి… ప్రజలను మభ్యపెట్టే హామీలతో వస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి

బాల్కొండ: ఎంపీ అర్వింద్‌ బాండ్‌ పేపర్‌ మోసగాడని ధ్వజమెత్తారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి. బాండు పేపర్‌ రాసిచ్చి పసుపు బోర్డు తెస్తానని రైతులను నిండా ముంచిన చీటర్‌ అని ఘాటుగా విమర్శించారు. అబద్దపు హామీలతో ఎంపీగా గెలిచిన అర్వింద్‌ బాల్కొండ, నిజామాబాద్‌ ప్రజలకు…

వాస్తవం ఫ్లాష్‌ న్యూస్: 26 గేట్ల ద్వారా ఎస్సారెస్సీ నీటి విడుదల… 99 వేల క్యూసెక్కుల దిగువకు నీటి విడుదల…

ఆగస్టు నెలలో మొఖం చాటేసిన వరణుడు సెప్టెంబర్ లో మళ్లీ భారీ వర్షాలతో పలుకరించాడు. నెల రోజుల క్రితం లేకుండా కురిసిన వర్షాలు మళ్లీ దాదాపు నెల రోజులపాటు లేకుండా పోయాయి. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాభావం తొలగని ప్రాంతాల్లో వానల…

vastavam digital news paper, breaking news, 05-09-2023, www.vastavam.in

ఇందూరు రాజకీయాలకు రాన్‌ రాన్‌… ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేస్తానన్న మధుయాష్కీ… వ్యతిరేకిస్తున్న అక్కడి లోకల్‌ లీడర్లు.. విస్తారంగా వర్షాలు .. ఆశాజనకంగా జలాశయాలు .. 16 గేట్ల ద్వారా ఎస్సారెస్సీ నీటి విడుదల… 46వేల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో… 64…

ఇందూరు రాజకీయాలకు రాన్‌ రాన్‌… ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేస్తానన్న మధుయాష్కీ… వ్యతిరేకిస్తున్న అక్కడి లోకల్‌ లీడర్లు..

మాజీ ఎంపీ మధుయాష్కీ ఇందూరు రాజకీయాలకు రాం.. రాం అంటున్నాడు. ఇక ఇక్కడ్నుంచి పోటీ చేసేదే లేదని డిసైడ్‌ అయిపోయాడు. తనకు ప్రచార కమిటీ చైర్మన్‌గా ఇచ్చినా.. రాజకీయంగా భవిష్యత్తును ఇచ్చింది ఇందూరే. నిజామాబాద్‌ ఎంపీగా ఆయన రాజకీయ తెరంగేట్రం చేసి…

వాస్తవం ఫ్లాష్‌ న్యూస్: 26 గేట్ల ద్వారా ఎస్సారెస్సీ నీటి విడుదల… 46వేల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో… 99 వేల క్యూసెక్కుల దిగువకు నీటి విడుదల…

ఆగస్టు నెలలో మొఖం చాటేసిన వరణుడు సెప్టెంబర్ లో మళ్లీ భారీ వర్షాలతో పలుకరించాడు. నెల రోజుల క్రితం లేకుండా కురిసిన వర్షాలు మళ్లీ దాదాపు నెల రోజులపాటు లేకుండా పోయాయి. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాభావం తొలగని ప్రాంతాల్లో వానల…

vastavam digital news paper, 04-09-2023, breaking news, nizamabad, www.vastavam.in

ప్రగతి పథం.. ప్రచారం మితం .. ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వని బాజిరెడ్డి ..రూరల్ నియోజకవర్గం లో అభివృద్ధి జోరు .. ప్రచారంలోనూ వేయాలి టాప్ గేరు .. చేసిన అభివృద్ధిని చెప్పకపోతే ఎలా అంటున్న పార్టీ శ్రేణులు..? మంత్రి వేముల @…

మంత్రి వేముల @ మెగా జాబ్ న్యూస్ .. బాల్కొండ నియోజక వర్గ యువతకు మెగా జాబ్ మేళా .. 12 న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు .. ఏ ఎన్ జి ఫంక్షన్ హాల్ లో … 4000 + ఉద్యోగాలతో 70 + కంపెనీల రాక ..అవకాశాన్ని అందిపుచ్చుకోండి – యువతకు మంత్రి పిలుపు

బాల్కొండ నియోజకవర్గ నిరుద్యోగ యువతీ యువకులకు రాష్ట్ర ఆర్ & బి మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి భారీ జాబ్ న్యూస్ అందించారు. 70 కి పైబడి కంపెనీలు..4000 కు పైగా ఉద్యోగాలు కల్పించేలా ఈనెల 12వ తారీఖున నియోజకవర్గంలోని వేల్పూరు…