Category: Local News

అంతకు మించి… మ్యానిఫెస్టో బూస్టింగ్… కేసీఆర్ నోటా కొత్త పథకాల విడుదల.. సర్వత్రా ఆసక్తి.. ప్రతిపక్షాలూ వేచి చూసే దోరణి.. బీఆరెస్‌ మ్యానిఫెస్టో అనంతరమే కాంగ్రెస్, బీజేపీల మ్యానిఫెస్టో..

మొన్నటి వరకు కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల స్కీమ్‌లపై దుమ్మెత్తిపోసిన బీఆరెస్‌ నాయకులు.. ఇప్పుడు ‘ అంతకు మించి’ సీఎం కేసీఆర్‌ పథకాల జాతరకు తెరలేపనున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. ఆదివారం కేసీఆర్‌ బీఆరెస్‌ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నాడు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల స్కీమ్‌లన్నీ…

కాంగ్రెస్‌ లిస్టులో ఆ ‘మూడు’ మిస్‌… అర్బన్‌, రూరల్‌, ఆర్మూర్‌ అభ్యర్థుల పేర్లు పెండింగ్‌… గెలుపు గుర్రాల కోసం అన్వేషణ.. అర్బన్‌ నుంచి ఆకుల లలిత ప్రయత్నం.. రూరల్‌ ‘మండవ’ కోసం వెయిటింగ్.. ఆర్మూర్‌ వినయ్‌రెడ్డా.. ? మహేశ్‌ గౌడా..? నిర్ణయం పెండింగ్‌..

కాంగ్రెస్‌ మొదటి లిస్టు ఆదివారం విడుదల కానుంది. దాదాపు 60 నుంచి 70 సీట్లను ప్రకటించునున్నారు. మలి విడత జాబితాను బస్సు యాత్ర అనంతరం ప్రకటించనున్నారు. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా నుంచి బోధన్‌ మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, బాల్కొండ ముత్యాల సునీల్‌రెడ్డి,…

కోలుకున్న బాజిరెడ్డి… వైరల్ ఫీవర్‌తో గత కొన్ని రోజులుగా అనారోగ్యం.. ఇవాళ డిశ్చార్జి… రేపు సీఎం కేసీఆర్‌ ప్రోగ్రాంకు హాజరు.. బీఫామ్‌ తీసుకుని ప్రచారంలో మళ్లీ అదే దూకుడు..

నిజామాబాద్‌ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ కోలుకున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారు. నిర్విరామంగా తన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు, కార్యక్రమాలు చేసిన ఆయన వైరల్ ఫీవర్‌కు గురయ్యారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో అడ్మిట్‌ అయ్యి కొన్ని రోజులుగా…

గెలుపు తీరాల కోసం…అన్నాచెళ్లెలు.. కామారెడ్డికి కేటీఆర్‌… ఇందూరుకు కవిత.. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఉమ్మడి నిజామాబాద్‌ క్లీన్‌ స్వీప్‌ కోసం …. అర్బన్‌, బోధన్‌లకు ఇన్‌చార్జిగా కవిత, కామారెడ్డి ఇన్చార్జిగా కేటీఆర్‌… ఓడిపోయే సీట్లపై నజర్.. జాకీలు పెట్టి లేపే యత్నం.. ఎలాగైనా అన్ని స్థానాలు గెలవాలనే లక్ష్యం..

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో తొమ్మిదింటికి తొమ్మిది నియోజకవర్గాలు కైవసం చేసుకుని క్లీన్ స్వీప్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ అన్నా చెళ్లెల్లకు బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్‌ జిల్లా కవితకు, కామారెడ్డి జిల్లా కేటీఆర్‌కు బాద్యతలు ఇచ్చారు కేసీఆర్. నిజామాబాద్‌ అర్బన్‌, బోధన్‌ నియోజకవర్గాలు…

మంజులమ్మకు కన్నీటి వీడ్కోలు .. హాజరై నివాళులర్పించిన సీఎం కేసీఆర్ .. మంత్రి మాతృమూర్తి కి అశ్రు నయనాలతో నివాళి .. అంత్యక్రియలకు హాజరైన వేలాది మంది జనం

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ శుక్రవారం వారి స్వగ్రామం వేల్పూర్ లో జరిగాయి. వేల సంఖ్యలో ప్రజలు వేముల కుటుంబం అభిమానులు అంత్యక్రియలకు హాజరయ్యారు. మంజులమ్మకు అశ్రు నయనాలతో వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రి…

మంత్రి ప్రశాంత్‌ రెడ్డి తల్లి అంత్యక్రియలకు సీఎం కేసీఆర్‌… ఏర్పాట్లు చేసిన అధికారులు..

వేల్పూర్‌లో శుక్రవారం జరగనున్న మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ అంత్యక్రియల కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారు. హైదరాబాద్‌ నుంచి ఉదయం ఆయన చాపర్‌ ద్వారా వేల్పూర్ చేరుకోనున్నారు. సీఎం రాక కోసం హెలిప్యాడ్‌ తదితర ఏర్పాట్లను అధికారులు పూర్తి…

అమ్మకు అశృ నివాళి… తండ్రి అడుగు జాడల్లో నడిచేలా ప్రశాంత్‌రెడ్డికి ఆమే ఊతం.. వేముల తల్లి మృతి పట్ల సీఎం కెసిఆర్ సంతాపం …

రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ మృతి వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. 2016లో మంత్రి తండ్రి దివంగత రైతు నేత సురేందర్ రెడ్డి మృతి చెందారు. తనకు ప్రజాసేవ మార్గాన్ని చూపించి దిశ…

మంత్రి ప్రశాంత్‌రెడ్డికి మాతృవియోగం… కన్నతల్లి ఆరోగ్యం కోసం క్షణక్షణం పరితపించిన వేముల…

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ (80) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆమె కొద్ది రోజులుగా వెంటిలేటర్‌పై ఉంటూ వచ్చారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో కన్నుమూశారు. దాదాపు ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతూ…

vastavam digital news paper, 12-10-2023, breaking news, www.vastavam.in

ఈసీ ఝలక్‌… ఎన్నికల వేళ సీపీ బదిలీ… బీఆరెస్‌కు బీజేపీ షాక్‌.. అధికార పార్టీకి అనుకూలమనే ఈ నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా పలువురి ఐపీఎస్‌ల బదిలీలతో వేడెక్కిన రాజకీయం.. పసుపు బోర్డు పై కేసీఆర్ ఆరా .. రైతుల్లో నైరాశ్యంపై నజర్…

పసుపు బోర్డు పై కేసీఆర్ ఆరా .. రైతుల్లో నైరాశ్యంపై నజర్ .. ఐదేండ్లుగా బోర్డు పరిణామాలపై ‘పంచ్’ లాంటి వ్యూహం సిద్ధమవుతోందా..?

జిల్లా బిజెపి నేతలు, అరవింద్ టీం ప్రధానమంత్రి తో పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన చేయించాక రాజకీయ పరిణామాలపై, బోర్డు విషయంలో.. ముఖ్యంగా ఎన్నికల వేళ ప్రకటన చేసిన నేపథ్యంలో రైతులు పెదవి విరుస్తున్న అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు…