Category: Local News

వస్తానంటే వద్దంటారా..! మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కాంగ్రెస్‌లో చేరుతానన్నా పట్టించుకోని ఇందూరు నేతలు.. అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా జిల్లాలో ఎందుకు ఆటంకం.. ? ఆర్మూర్‌ నుంచి కొరకరాని కొయ్యగా మారుతాడని వినయ్‌రెడ్డికి భయమా..? మార గంగారెడ్డి తరువాత డీ రాజేశ్వర్‌, తాజాగా 17 మంది ఆర్మూర్‌ కౌన్సిలర్లు చేరిక.. జిల్లా కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..? సుదర్శనుడి మాటే వేదవాక్కా…?

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: ఎవరైనా పార్టీలో చేరుతానంటే రారమ్మంటారు. అదీ పార్లమెంటు ఎన్నికల వేళ. కానీ మార్క్‌ఫెడ్ చైర్మన్‌ మార గంగారెడ్డి పరిస్థితి ఇక్కడ రివర్స్‌ అయ్యింది. బీఆరెస్‌ పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరుతానని తానే స్వయంగా ప్రకటించుకుని పది…

vastavam digital news paper, breaking news, 26-02-2024, www.vastavam.in

బీఆరెస్‌ నిన్ను మట్టుబెట్టొచ్చు.. ఒక అమాయకుడు దొరల పన్నాగంలో బలి కావొద్దు.. తెరపైకి కొత్తపేరు…దిల్‌రాజు అన్న నర్సింహారెడ్డి..! నిజామాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ టికెట్‌ కోసం అధిష్టానానికి నలుగురి పేర్లు.. బీసీ కోటాలో ఆకుల లలిత, ఈరవత్రి అనిల్‌.. సీనియర్‌ లిస్టులో జీవన్‌రెడ్డి..…

తెరపైకి కొత్తపేరు…దిల్‌రాజు అన్న నర్సింహారెడ్డి..! నిజామాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ టికెట్‌ కోసం అధిష్టానానికి నలుగురి పేర్లు.. బీసీ కోటాలో ఆకుల లలిత, ఈరవత్రి అనిల్‌.. సీనియర్‌ లిస్టులో జీవన్‌రెడ్డి.. పోటీకి దిల్‌రాజు అయిష్టత… అన్న పేరు ప్రతిపాదన..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: నిజామాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ టికెట్‌ విషయంలో అధిష్టానం ఇంకా క్లారిటీకి రాలేకపోతున్నది. తాజాగా ఈ లిస్టులో కొత్త పేరు వచ్చి చేరింది. దిల్‌ రాజు పేరు మొదటి నుంచి వినిపించినా.. చివరాఖరకు తనకు పోటీ…

నిందితురాలు.. కాదు కాదు బాధితురాలు.. లిక్కర్‌ స్కాం కేసులో కవితను కాపాడేయత్నంలో బీఆరెస్‌ శ్రేణుల రాంగ్ స్టెప్‌.. పేపర్‌ క్లిప్పింగ్‌తో వారే విస్తృత ప్రచారం చేస్తున్న వైనం.. సింపతీ కోసం తండ్లాడి మరింత బొక్కబోర్లా..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: ఎమ్మెల్సీ కవితను డ్యామేజీ చేసే విధంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుతో ప్రధాని మోడీ ఆడుకుంటున్నాడు. సీబీఐకి ఈ కేసు అప్పగించాడు. ఈనెల 26న హాజరుకావాలని సీబీఐ కవితకు నోటీసులు కూడా ఇచ్చింది. అయితే కొత్తగా…

కాంగ్రెస్‌ గూటికి డీ రాజేశ్వర్‌రావు.. ఎంపీ ఎన్నికల వేళ కీలక నేతలను లాగుతున్న సీఎం రేవంత్‌.. నిజామాబాద్‌ ఎంపీ సీటు గెలవడమే లక్ష్యం.. వరుసగా బీఆరెస్‌ను వీడుతున్న మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఫాలోవర్స్‌..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ దళిత నాయకుడు డీ రాజేశ్వర్‌రావు కాంగ్రెస్‌ గూటికి చేరారు. శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. చాలకాలం పాటు ఆయనకు ఎమ్మెల్సీగా కొనసాగిన అనుభవం ఉంది. దివంగత నేత…

‘పార్లమెంటు’ పరీక్ష… ఆ తరువాతే పదవులు.. నిజామాబాద్‌ సీటు గెవలడమే లక్ష్యంగా పనిచేసేలా వ్యూహం.. కేబినెట్‌ విస్తరణా అప్పుడే.. సుదర్శనుడి మంత్రి పదవికి మరిన్ని రోజుల వెయిటింగ్‌.. మరో పది రోజుల్లో ఎంపీ ఎన్నికల షెడ్యూల్‌.. జోరుగా వలసల వెల్లువ… బీఆరెస్‌ ను ఖాళీ అయ్యే చాన్స్‌.. ఇందూరులో రాజుకుంటున్న రాజకీయ వేడి..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: ఎప్పుడెప్పుడా అని పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ సీనియర్‌ నేతలందరికీ ‘పార్లమెంటు’ పరీక్ష పెట్టింది అధిష్టానం. ఎంపీ ఎన్నికలకు ముందే పదవులు వరిస్తాయని మరింత జోష్‌తో పనిచేయవచ్చని నేతలు భావించారు. కానీ ఊరించి…

మళ్లీ బాండుపేపర్లు రాస్తాడు.. అబద్దాల హామీలిస్తాడు.. నీకూ కవిత గతే పడుతుంది.. అర్వింద్‌పై విరుచుకుపడ్డ టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌.. బీజేపీని ఓవర్‌టేక్‌ చేస్తున్న కాంగ్రెస్‌.. రంగంలోకి దిగిన మహేశ్‌.. మున్సిపల్ బడ్జెట్ సమావేశాలకు హాజరు.. బల్దియాపై పట్టుకు యత్నం.. బీజేపీ స్పీడ్‌కు కళ్లెం.. ఓ వైపు వలసలు.. మరోవైపు మాటల దాడులు.. అర్వింద్‌ను డిఫెన్స్‌లో పడేసే యత్నం.. ఇందూరును స్మార్ట్‌ సిటీ చేయలేకపోయావెందుకు..? మతం ముసుగులో ఇంకెన్నాళ్లు రాజకీయం చేస్తావ్‌…? అర్వింద్‌ తీరుపై నిలదీతల పర్వం.. అర్వింద్‌ను బట్టలిప్పి కొడతామన్న డీసీసీ ప్రెసిడెంట్‌ మానాల మోహన్‌రెడ్డి..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: పార్లమెంటు ఎన్నికల వేడి రాజుకున్నది. అభ్యర్థులెవరో ప్రకటించకున్నా.. ఎవరికి వారే వారి మాటలతో క్లారిటీ ఇచ్చేసుకున్నారు. బీజేపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న అర్వింద్‌కే మళ్లీ అవకాశం ఇస్తారని తేలిపోయింది. కాంగ్రెస్‌ నుంచి జీవన్‌రెడ్డికి…

పార్టీ మారే ఉద్దేశం లేదు.. ఈ వార్తలో ‘వాస్తవం’ లేదు.. – డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కుంట రమేశ్‌రెడ్డి

పార్టీ మారే ఉద్దేశం లేదు.. ఈ వార్తలో ‘వాస్తవం’ లేదు.. – డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కుంట రమేశ్‌రెడ్డి వాస్తవం-నిజామాబాద్‌: డీసీసీబీ చైర్మన్‌పై అవిశ్వాసం పెడుతున్నారని, తను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలు కేవలం వదంతులేనని డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కుంట…

ఎవరికి వారే ప్రకటించుకున్నారు… నిజామాబాద్‌ ఎంపీ టికెట్‌ పై క్లారిటీ ఇచ్చేసుకున్న రెండు పార్టీల నేతలు.. బీజేపీ నుంచి అర్వింద్‌.. కాంగ్రెస్‌ నుంచి జీవన్‌రెడ్డి.. పోటాపోటీగా కౌంటర్లు.. అర్వింద్‌ అహంకారంటూ జీవన్‌రెడ్డి తమ్ముడి ప్రచారం.. జీవన్‌రెడ్డిని రా చూసుకుందామంటూ కయ్యానికి కాలుదువ్వుతున్న అర్వింద్‌..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: అధిష్టానం అభ్యర్తులను ప్రకటించేదాక ఆగలేదు వీరిద్దరు. ఎవరికి వారే మా పార్టీ నుంచి నేనంటే.. మా పార్టీ నుంచి నేనని పరోక్షంగా చెప్పేసుకున్నారు. మీడియాకు ఎక్కేశారు. తిట్టేసుకున్నారు. విమర్శలు గుప్పించుకున్నారు. రా చూసుకుందామనే రీతిలో…

vastavam digital news, breaking news, 20-02-2024, www.vastavam.in, nizamabad

డుమ్మా మాస్టర్‌..! మంత్రి పదవి వచ్చే వరకు నో ఎంట్రీ.. అసెంబ్లీలో అడుగు పెట్టని మాజీ మంత్రి, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి.. ప్రమాణ స్వీకారం తరువాత అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వని సీనియర్‌ నేత.. బోధన్‌లో చర్చనీయాంశమైన సీనియర్‌ నేత వైఖరి.. ఇప్పటి…