Category: Local News

vastavam digital news, breaking news, 14-03-2024, www.vastavam.in, nizamabad, kamareddy

టీడీపీ ఆఫీసు స్థలం కోసం రంగంలోకి మండవ… సుభాష్‌నగర్‌లో ఇరవై ఏళ్ల కింద టీడీపీ కార్యాలయం కోసం వెయ్యి గజాల భూమి కేటాయింపు.. దీన్ని పట్టించుకోకపోవడంతో ఇంటెలిజెన్స్‌కు ఈస్థలాన్ని కేటాయించిన కలెక్టర్‌.. విషయం తెలుసుకుని గొడవకు దిగిన తెలుగు తమ్ముళ్లు.. మండవ…

టీడీపీ ఆఫీసు స్థలం కోసం రంగంలోకి మండవ… సుభాష్‌నగర్‌లో ఇరవై ఏళ్ల కింద టీడీపీ కార్యాలయం కోసం వెయ్యి గజాల భూమి కేటాయింపు.. దీన్ని పట్టించుకోకపోవడంతో ఇంటెలిజెన్స్‌కు ఈస్థలాన్ని కేటాయించిన కలెక్టర్‌.. విషయం తెలుసుకుని గొడవకు దిగిన తెలుగు తమ్ముళ్లు.. మండవ వెంకటేశ్వర్‌రావును రంగంలోకి దింపిన టీడీపీ లీడర్లు.. కలెక్టర్‌తో మాట్లాడిన మండవ.. అది టీడీపీకే కేటాయించాలని వినతి..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: నగరం నడిబొడ్డున సుభాష్‌నగర్‌లో గతంలో వెయ్యి గజాల స్థలాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం పార్టీ ఆఫీసు కోసం స్థలాన్ని తీసుకున్నది. దీనికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేసుకున్నది. కానీ ఆ స్థలంలో…

vastavam digital news, 13-03-2024, breaking news, www.vastavam.in, nizamabad, kamareddy

కేసీఆర్‌ ఓ వైపు .. మీడియా ఓ వైపు.. రేవంత్‌ లైవ్‌లకే చానళ్ల ప్రయార్టీ.. టీ న్యూస్‌లోనే కేసీఆర్‌ లైవ్‌.. ఎంతటి మార్పు.. అధికారంలో ఉన్నప్పుడు మీడియాను దొడ్లె కట్టేసుకున్న కేసీఆర్‌.. బీఆరెస్‌ పని ఖతమంటూ ప్రచారం చేస్తున్నారని అదే మీడియాపై…

కేసీఆర్‌ ఓ వైపు .. మీడియా ఓ వైపు.. రేవంత్‌ లైవ్‌లకే చానళ్ల ప్రయార్టీ.. టీ న్యూస్‌లోనే కేసీఆర్‌ లైవ్‌.. ఎంతటి మార్పు.. అధికారంలో ఉన్నప్పుడు మీడియాను దొడ్లె కట్టేసుకున్న కేసీఆర్‌.. బీఆరెస్‌ పని ఖతమంటూ ప్రచారం చేస్తున్నారని అదే మీడియాపై మండిపాటు..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఎంతటి మార్పు. ఈనాడు, ఈటీవీ నుంచి అన్ని చానళ్లు మొన్నటి దాకా కేసీఆర్‌ పాట అందుకున్నవే. లైవ్‌లు గంటలు గంటలు ఇచ్చినవే. పేపర్ల నిండా వార్తలు కుమ్మరించినవే. అలా మీడియాను తన దొడ్లె…

vastavam digital news, 12-03-2024, breaking news, www.vastavam.in, nizamabad

అర్వింద్‌ నెత్తిన పసుపు.. విపరీతంగా పెరిగిన ధరను తన ఖాతాలో వేసుకున్న ఎంపీ.. లోక్‌సభ ఎన్నికల వేళ అర్వింద్‌కు కలిసివచ్చిన కాలం.. బీఆరెస్‌, కాంగ్రెస్‌ ప్రేక్షకపాత్ర.. మేయర్‌ దంపతులు కాంగ్రెస్‌ గూటికి.. మరో ముగ్గురు బీఆరెస్‌ కార్పొరేటర్లు కూడా.. ఎంపీ ఎన్నికల…

అర్వింద్‌ నెత్తిన పసుపు.. విపరీతంగా పెరిగిన ధరను తన ఖాతాలో వేసుకున్న ఎంపీ.. లోక్‌సభ ఎన్నికల వేళ అర్వింద్‌కు కలిసివచ్చిన కాలం.. బీఆరెస్‌, కాంగ్రెస్‌ ప్రేక్షకపాత్ర..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: పసుపుబోర్డు పేరు చెప్పి ఎంపీ అయ్యాడు. కానీ ఇప్పటి వరకు బోర్డు లేదు గీర్డు లేదు. పార్లమెంటు ఎన్నికల వేళ బోర్డు ఏర్పాటుకు ఓ ప్రకటన ఇప్పించేసి మళ్లీ ఎన్నికల్లోకి దిగాలనుకున్నాడు. అదేందో…

మేయర్‌ దంపతులు కాంగ్రెస్‌ గూటికి.. మరో ముగ్గురు బీఆరెస్‌ కార్పొరేటర్లు కూడా.. ఎంపీ ఎన్నికల వేళ బీఆరెస్‌ ఖాళీ అవుతున్నా పట్టింపులేని నాయకత్వం..

దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: నిజామాబాద్‌ మేయర్‌ దంపతులు నీతూ కిరణ్‌, దండు శేఖర్‌లు కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారు. ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది. ఈనెల 14న హైదరాబాద్‌లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌,…

vastavam digital news paper, 11-03-2024, breaking news, www.vastavam.in, nizamabad

కామారెడ్డికి తొమ్మిది మంది ఇన్చార్జిలు..! మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ను నమ్మని కేటీఆర్‌.. గంప పై లీడర్లలో తీవ్ర వ్యతిరేకత.. అందుకే ఇన్చార్జిగా ఇచ్చినట్టే ఇచ్చి సమన్వయ కమిటీని కూడా తగిలించిన వర్కింగ్ ప్రెసిడెంట్‌.. కామారెడ్డిలో ఇదో చర్చ.. ! బీఆరెస్‌…

కామారెడ్డికి తొమ్మిది మంది ఇన్చార్జిలు..! మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ను నమ్మని కేటీఆర్‌.. గంప పై లీడర్లలో తీవ్ర వ్యతిరేకత.. అందుకే ఇన్చార్జిగా ఇచ్చినట్టే ఇచ్చి సమన్వయ కమిటీని కూడా తగిలించిన వర్కింగ్ ప్రెసిడెంట్‌.. కామారెడ్డిలో ఇదో చర్చ.. !

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఒక నియోజకవర్గానికి ఒకరు ఇన్చార్జిగా ఉంటారు. ఓడిన ఎమ్మెల్యేనే ఇన్చార్జిగా ప్రటించింది కూడా బీఆరెస్ అధిష్టానం. కానీ కామారెడ్డిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. ఏకంగా ఇక్కడ తొమ్మిది మంది ఇన్చార్జిలుగా ఉంటారు.…

బీఆరెస్‌ ఓడినందుకు బీసీలకు వచ్చిన చాన్స్‌.. ఇద్దరు మున్నురుకాపులకు అవకాశం ఇచ్చిన కేసీఆర్‌.. నిజామాబాద్‌కు బాజిరెడ్డి.. జహీరాబాద్‌కు గాలి అనిల్‌ కుమార్‌..! డిసైడ్‌ చేసిన బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌.. ప్రకటనే తరువాయి..

దండగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: బీఆరెస్‌ ఓడినందుకు, ప్రభుత్వం పోయినందుకు బీసీలకు చాన్స్‌ వచ్చింది. రెండు లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీ అధినేత ఇద్దరు బీసీలకు అవకాశం ఇచ్చారు. అందులో ఇద్దరూ మున్నూరుకాపులే కావడం…