Author: Vastavam Reporter

పేదల భూములను కబ్జా చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల‌ లలిత

నిజామాబాద్ న‌గ‌ర శివారులోని దాస్‌న‌గ‌ర్ వ‌డ్డెర బ‌స్తీ ప్ర‌జ‌ల‌కు సంబంధించిన భూముల‌ను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల ల‌లిత క‌బ్జా చేశార‌ని బీఎల్ఎఫ్ రాష్ట్ర క‌న్వ‌నీర్ దండి వెంక‌ట్ ఆరోపించాడు. మున్సిప‌ల్ కార్పొరేష‌న్ రెండో డివిజ‌న్ ప‌రిధిలోని దాస్‌న‌గ‌ర్‌కు…

తాగుడుకు బానిసైన కొడుకును చంపిన తండ్రి..

నిత్యం తాగొచ్చి నానా ర‌భ‌స చేస్తూ మ‌న‌శ్శాంతి లేకుండా చేస్తున్న క‌న్న కొడుకును తండ్రి క‌త్తితో త‌ల‌పై దాడి చేసి దారుణంగా హ‌త‌మార్చాడు. ఈ సంఘ‌ట‌న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీన‌గ‌ర్‌లో జ‌రిగింది. ప‌నిపాటా లేకుండా జులాయిగా తిరుగుతున్న కొడుకు చాలా…

ల‌క్ష‌న్న‌ర న‌గ‌దున్న బ్యాగును దొంగిలించిన బిచ్చ‌గ‌త్తె…

పెళ్లి షాపింగ్ కోసం ల‌క్ష‌న్న‌ర రూపాయ‌లు క‌లిగిన బ్యాగ్‌ను తీసుకొని వ‌స్తుండ‌గా న‌గ‌రంలోని కోర్టు చౌర‌స్తా వ‌ద్ద బ్యాగు మాయ‌మైన‌ట్లు బాధితులు గ‌గ్గోలు పెడుతున్నారు. పెర్కిట్ గ్రామినికి చెందిన గంగామోహ‌న్ కూతురి పెళ్లి ఈ నెల 25న నిశ్చ‌య‌మైంది. పెళ్లి షాపింగ్…

రైతుల అవ‌స‌రం మేర‌కు యూరియా అందుబాటులో ఉంచుతాం… మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి

జిల్లా రైతులకు అవసరం మేరకు యూరియా అందుబాటులో ఉంటుందని మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ సీ నారాయ‌ణ‌రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ప్ర‌భుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. రైతులు అవసరం మేరకే యూరియా తీసుకోవాలి.…

ఇందూరు నీల‌కంఠేశ్వ‌రాల‌య భూములు అన్యాక్రాంతం…

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చారిత్ర‌త్మాక, పురాత‌న దేవాల‌య‌మైన నీల‌కంఠేశ్వ‌ర ఆల‌య భూములు పూర్తిగా అక్ర‌మార్కుల చేతుల్లోకి వెళ్లాయ‌ని బీజేవైఎం ఆందోళ‌న చేప‌ట్టింది. స్టేట్ సెక్రెట‌రీ ప‌టేల్ ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ధ‌ర్నా నిర్వ‌హించారు. అన్యాక్రాంతంలో ఉన్న దేవాల‌యాల స్థ‌లాల‌ను త‌క్ష‌ణ‌మే…

సోష‌ల్ మీడియాలో వాంబో వెర్రిత‌ల‌లు….

టిక్‌టాడ్‌వొడు తెచ్చిన మ‌రో కొత్త యాప్ జ‌నాల‌ను వెర్రెత్తిస్తుంది. టిక్‌టాక్‌తో ఆడ‌మ‌గ తేడా లేకుండా అంద‌రినీ పిచ్చివారిని చేసినా చైనావొడు మ‌రో సోష‌ల్ వైర‌ల్ వైర‌స్‌ను వ‌దిలాడు. వాంబో అనే పేరుతో వ‌చ్చిన ఈ కొత్త యాప్ నెటిజ‌న్ల‌ను వెర్రెత్తిస్తుంది. ఒక…

కూతురు పెళ్లి రోజే తండ్రి మ‌ర‌ణం… ఆ ఇంట్లో విషాదం…

అల్లారుముద్దుగా పెంచిన చిన్న కూతురు ఆమె. అంద‌రి పెళ్ళిళ్లు అయిపోయాయి. ఆ కుటుంబంలో ఇది చివ‌రి పెళ్లి. అంగ‌రంగ వైభ‌వంగా చేయాల‌ని ఏర్పాట్ల‌న్నీ పూర్తి చేశారు. పెళ్లి రోజు రానే వ‌చ్చింది. అదే రోజు ఆ తండ్రికి బీపీ ఎక్కువై ఆసుప‌త్రి…

భూమి కోసం క‌న్న‌త‌ల్లిని హ‌త‌మార్చిన కొడుకు…

లింగంపేట మండలం శేట్‌ప‌ల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన వరిగొంతం ఎల్లవ్వ (48)ను త‌న కొడుకు చేతిలోనే హ‌త్య‌కు గురైంది. భూమి కోసం క‌నిపెంచిన క‌న్న‌త‌ల్లిని గొంతునులిమి చంపేశాడు ఆ దుర్మార్గుడు. ఎల్ల‌వ్వ పేరుమీదున్న భూమిని త‌న పేరు మీద‌కు మార్చాల‌ని చాలా…

ఈట‌ల మోకాలుకు ఆప‌రేష‌న్… పాద‌యాత్ర‌కు మ‌రింత ఆల‌స్యం

ఇన్‌ఫెక్ష‌న్ వ‌ల్ల ఈట‌ల రాజేంద‌ర్‌కు ఈ రోజు మోకాలి ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. త్వ‌ర‌లో మ‌ళ్లీ పాద‌యాత్ర ప్రారంభించాల‌ని అనుకున్న ఈట‌ల‌కు ఈ ఆప‌రేష‌న్ బ్రేక్ వేసిన‌ట్ల‌యింది. ప‌న్నెండు రోజుల పాటు రోజుకు…

ఇందూరు బీజేపీలో ఆకుల శ్రీ‌నివాస్ రెండో పెళ్లి ర‌చ్చ‌….

నిజామాబాద్ న‌గ‌ర బీజేపీ కార్పొరేట‌ర్ భ‌ర్త ఆకుల శ్రీ‌నివాస్ ఓ డాక్ట‌ర్‌ను రెండో పెళ్లి చేసుకునే నిమిత్తం ఆ మ‌హిళ‌ను ఇంట్లో నుంచి తీసుకువెళ్ల‌డంతో వివాదం రేగింది. ఆ మ‌హిళ తండ్రి ఫిర్యాదు చేయ‌డంతో ఈ విష‌యం ర‌చ్చ‌కెక్కింది. జిల్లా రాజ‌కీయాల్లో…

You missed