కాంగ్రెస్ గూటికి మార గంగారెడ్డి.. పార్టీ విధివిధానాలపై తీవ్ర అసంతృప్తితో సీనియర్ లీడర్ గుడ్బై.. జీవన్రెడ్డికి సముచిత స్థానం ఇవ్వడం పై తీవ్ర అసహనం, అసంతృప్తి.. పార్టీ అధిష్టానం నిర్ణయాలు, పాలసీ లోపాలపై గత కొంతకాలంగా కినుక వహించిన మార్క్ఫెడ్ చైర్మన్.. మహేశ్ కుమార్ గౌడ్, సుదర్శన్రెడ్డితో చర్చలు.. రేవంత్ సమక్షంలో త్వరలో కాంగ్రెస్లో చేరనున్న మార..
దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రతినిధి: సిట్టింగులుగా పదేళ్లుగా చేసిన అరాచకాలు, వారినే సమర్థిస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు.. ఇప్పుడు బీఆరెస్కు శాపంలా మారాయి. ఎమ్మెల్యేలుగా సిట్టింగులు చేసిన దౌర్జన్యాలు, పార్టీకి పూర్తిగా నష్టం కలిగించే చర్యలను ఉపేక్షించడమే కాకుండా కేసీఆర్…
షకీల్ ప్యాడీకుంభ కోణం ఉదంతంలో.. డీఎస్వో చంద్రప్రకాశ్పై విచారణ.. ధాన్యం కేటాయింపులపై అభ్యంతరాలు.. డీఎస్వోపై శాఖపరమైన చర్యలకు రంగం సిద్ధం.. కలెక్టర్ సీరియస్… సివిల్ సప్లై శాఖలో కలకలం.. రూ. 81 కోట్ల ధాన్యాన్ని అమ్మేసుకున్న షకీల్.. కేసు నమోదు.. తీగ లాగితే డొంక కదులుతోంది..
దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రతినిధి: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ప్యాడీ కుంభకోణానికి పాల్పడ్డాడనేది స్పష్టమైంది. రూ. 81 కోట్ల ప్రభుత్వ ధాన్యాన్ని అమ్మేసుకున్నాడని సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. దీంతో రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగించినా…
vastavam digital news, 16-02-2024, breaking news, www.vastavam.in, nizamabad
శరత్ దెబ్బకు షకీల్ అజ్ఞాతవాసి.. షకీల్ను వేటాడి వెంటాడి.. అష్టదిగ్బంధనం చేసిన శరత్రెడ్డి.. రైస్మిల్లుల బాగోతాలు బట్టబయలు.. కేసు నమోదు చేసే దాకా వదలని వైనం.. మున్సిపల్ కమిషనర్తో పాటు ఏసీపీని బదిలీ చేయించి.. కొడుకు కారు యాక్సిడెంట్ కేసులో షకీల్ను…
శరత్ దెబ్బకు షకీల్ అజ్ఞాతవాసి.. షకీల్ను వేటాడి వెంటాడి.. అష్టదిగ్బంధనం చేసిన శరత్రెడ్డి.. రైస్మిల్లుల బాగోతాలు బట్టబయలు.. కేసు నమోదు చేసే దాకా వదలని వైనం.. మున్సిపల్ కమిషనర్తో పాటు ఏసీపీని బదిలీ చేయించి.. కొడుకు కారు యాక్సిడెంట్ కేసులో షకీల్ను ఉక్కిరిబిక్కిరి చేసి..
శరత్ దెబ్బకు షకీల్ అజ్ఞాతవాసి.. షకీల్ను వేటాడి వెంటాడి.. అష్టదిగ్బంధనం చేసిన శరత్రెడ్డి.. రైస్మిల్లుల బాగోతాలు బట్టబయలు.. కేసు నమోదు చేసే దాకా వదలని వైనం.. మున్సిపల్ కమిషనర్తో పాటు ఏసీపీని బదిలీ చేయించి.. కొడుకు కారు యాక్సిడెంట్ కేసులో షకీల్ను…
ఇందూరు రాజకీయాలపై మహేశ్ ముద్ర.. నేడు షబ్బీర్తో కలిసి భారీ ర్యాలీ.. సన్మానం.. నగరం కాంగ్రెస్మయం.. భారీ ఏర్పాట్లు చేసిన పార్టీ శ్రేణులు.. బీఆరెస్ కంచుకోటకు బీటలు.. ఇక ఇందూరు రాజకీయం ‘హస్త’గతం…
దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి: ఇందూరు మొన్నటి వరకు బీఆరెస్కు కంచుకోట. ఇప్పుడా కోటకు బీటలు వారాయి. పరిస్థితులు పూర్తిగా తారుమారాయ్యాయి. ఇప్పుడు ఇందూరు రాజకీయాలపై మహేశ్ ముద్ర పడనుంది. మొన్నటి వరకు కవిత ఏలిన ఈ నేలను మహేశ్ గౌడ్…
కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం… ‘బిగాల’..? నిజామాబాద్ ఎంపీ బరిలో నిలిచేందుకు మంతనాలు.. తన కీలక అనుచరగణాన్ని కాంగ్రెస్లోకి పంపి.. ఆ తరువాత గణేశ్ గుప్తా కాంగ్రెస్లోకి ఎంట్రీ.. బీఆరెస్లో తన ఖాతా క్లోజ్ అయ్యిందనే భావనలో మాజీ ఎమ్మెల్యే.. కవితతో ఇందూరు బీఆరెస్లో పొసగని రాజకీయం.. పార్టీ క్యాడర్తో తీవ్ర ప్రచారం.. ఇంత జరిగినా ఎవరూ స్పందించని వైనం..
దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రతినిధి: ఇందూరు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయాల్లో ఏవీ అసాధ్యం కాదు. బళ్లు ఓడలు కావొచ్చు. ఓడలు బళ్లు కావొచ్చు. తాజాగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ బీఆరెస్ కీలక నేతలు పార్టీ మారారు.…
vastavam digital news paper, 15-02-2024, breaking news, www.vastavam.in, nizamabad
అది కవిత ప్లాన్… తనకు టికెట్ ఇస్తే ఆత్మహత్య చేసుకుంటాననే డ్రామాకు ఆమే డైరెక్షన్.. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సంచలన కామెంట్స్.. తనకే ప్రజాశీస్సులు మెండుగా ఉన్నాయని ప్రకటన.. పార్టీ టికెట్ చాలా మంది అడుగుతారు… కానీ ప్రజలు వారి గురించి…
అది కవిత ప్లాన్… తనకు టికెట్ ఇస్తే ఆత్మహత్య చేసుకుంటాననే డ్రామాకు ఆమే డైరెక్షన్.. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సంచలన కామెంట్స్.. తనకే ప్రజాశీస్సులు మెండుగా ఉన్నాయని ప్రకటన.. పార్టీ టికెట్ చాలా మంది అడుగుతారు… కానీ ప్రజలు వారి గురించి ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి.. ఆర్మూర్లో బీజేపీ పార్లమెంటు కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ..
దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రతినిధి: తనకు మళ్లీ నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వొద్దని కార్యకర్తలతో ఆత్మహత్యలకు పాల్పడే డ్రామాకు ఎమ్మెల్సీ కవితదే డైరెక్షన్ అని ఎంపీ అర్వింద్ సంచలన కామెంట్స్ చేశారు. ఇదంతా ఆమె ప్లానే అంటూ వ్యాఖ్యానించారు. బుధవారం…
