Month: February 2024

నిందితురాలు.. కాదు కాదు బాధితురాలు.. లిక్కర్‌ స్కాం కేసులో కవితను కాపాడేయత్నంలో బీఆరెస్‌ శ్రేణుల రాంగ్ స్టెప్‌.. పేపర్‌ క్లిప్పింగ్‌తో వారే విస్తృత ప్రచారం చేస్తున్న వైనం.. సింపతీ కోసం తండ్లాడి మరింత బొక్కబోర్లా..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: ఎమ్మెల్సీ కవితను డ్యామేజీ చేసే విధంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుతో ప్రధాని మోడీ ఆడుకుంటున్నాడు. సీబీఐకి ఈ కేసు అప్పగించాడు. ఈనెల 26న హాజరుకావాలని సీబీఐ కవితకు నోటీసులు కూడా ఇచ్చింది. అయితే కొత్తగా…

కాంగ్రెస్‌ గూటికి డీ రాజేశ్వర్‌రావు.. ఎంపీ ఎన్నికల వేళ కీలక నేతలను లాగుతున్న సీఎం రేవంత్‌.. నిజామాబాద్‌ ఎంపీ సీటు గెలవడమే లక్ష్యం.. వరుసగా బీఆరెస్‌ను వీడుతున్న మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఫాలోవర్స్‌..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ దళిత నాయకుడు డీ రాజేశ్వర్‌రావు కాంగ్రెస్‌ గూటికి చేరారు. శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. చాలకాలం పాటు ఆయనకు ఎమ్మెల్సీగా కొనసాగిన అనుభవం ఉంది. దివంగత నేత…

‘పార్లమెంటు’ పరీక్ష… ఆ తరువాతే పదవులు.. నిజామాబాద్‌ సీటు గెవలడమే లక్ష్యంగా పనిచేసేలా వ్యూహం.. కేబినెట్‌ విస్తరణా అప్పుడే.. సుదర్శనుడి మంత్రి పదవికి మరిన్ని రోజుల వెయిటింగ్‌.. మరో పది రోజుల్లో ఎంపీ ఎన్నికల షెడ్యూల్‌.. జోరుగా వలసల వెల్లువ… బీఆరెస్‌ ను ఖాళీ అయ్యే చాన్స్‌.. ఇందూరులో రాజుకుంటున్న రాజకీయ వేడి..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: ఎప్పుడెప్పుడా అని పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ సీనియర్‌ నేతలందరికీ ‘పార్లమెంటు’ పరీక్ష పెట్టింది అధిష్టానం. ఎంపీ ఎన్నికలకు ముందే పదవులు వరిస్తాయని మరింత జోష్‌తో పనిచేయవచ్చని నేతలు భావించారు. కానీ ఊరించి…

మళ్లీ బాండుపేపర్లు రాస్తాడు.. అబద్దాల హామీలిస్తాడు.. నీకూ కవిత గతే పడుతుంది.. అర్వింద్‌పై విరుచుకుపడ్డ టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌.. బీజేపీని ఓవర్‌టేక్‌ చేస్తున్న కాంగ్రెస్‌.. రంగంలోకి దిగిన మహేశ్‌.. మున్సిపల్ బడ్జెట్ సమావేశాలకు హాజరు.. బల్దియాపై పట్టుకు యత్నం.. బీజేపీ స్పీడ్‌కు కళ్లెం.. ఓ వైపు వలసలు.. మరోవైపు మాటల దాడులు.. అర్వింద్‌ను డిఫెన్స్‌లో పడేసే యత్నం.. ఇందూరును స్మార్ట్‌ సిటీ చేయలేకపోయావెందుకు..? మతం ముసుగులో ఇంకెన్నాళ్లు రాజకీయం చేస్తావ్‌…? అర్వింద్‌ తీరుపై నిలదీతల పర్వం.. అర్వింద్‌ను బట్టలిప్పి కొడతామన్న డీసీసీ ప్రెసిడెంట్‌ మానాల మోహన్‌రెడ్డి..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: పార్లమెంటు ఎన్నికల వేడి రాజుకున్నది. అభ్యర్థులెవరో ప్రకటించకున్నా.. ఎవరికి వారే వారి మాటలతో క్లారిటీ ఇచ్చేసుకున్నారు. బీజేపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న అర్వింద్‌కే మళ్లీ అవకాశం ఇస్తారని తేలిపోయింది. కాంగ్రెస్‌ నుంచి జీవన్‌రెడ్డికి…

బీఆరెస్‌పై మోడీ ‘లిక్కర్‌ స్కాం’ అస్త్రం … కవితకు సీబీఐ నోటీసులతో కలకలం.. పార్లమెంటు ఎన్నికల వేళ.. మరింత ఇరకాటంలో పెట్టేందుకు కేంద్రం పావులు.. బీఆరెస్‌తో పొత్తు ప్రచారం నేపథ్యంలో తిప్పికొట్టేందుకు ఇదే సరైన సమయని భావన.. ‘కవిత అరెస్టు’తో గతంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నమా…? రెండు పార్టీల పోరును ఆసక్తిగా గమనిస్తున్న కాంగ్రెస్.. తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వలసలకు ఆహ్వానం..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా… అసలే కష్టాల్లో ఉన్న బీఆరెస్‌పై మోడీ దాడి మొదలైంది. పార్లమెంటు ఎన్నికల వేళ ఆ పార్టీని మరింత కిష్ట పరిస్థితులకు నెట్టేసేందుకు లిక్కర్‌ స్కాంను ఇక చివరి…

పార్టీ మారే ఉద్దేశం లేదు.. ఈ వార్తలో ‘వాస్తవం’ లేదు.. – డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కుంట రమేశ్‌రెడ్డి

పార్టీ మారే ఉద్దేశం లేదు.. ఈ వార్తలో ‘వాస్తవం’ లేదు.. – డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కుంట రమేశ్‌రెడ్డి వాస్తవం-నిజామాబాద్‌: డీసీసీబీ చైర్మన్‌పై అవిశ్వాసం పెడుతున్నారని, తను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలు కేవలం వదంతులేనని డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కుంట…

ఎవరికి వారే ప్రకటించుకున్నారు… నిజామాబాద్‌ ఎంపీ టికెట్‌ పై క్లారిటీ ఇచ్చేసుకున్న రెండు పార్టీల నేతలు.. బీజేపీ నుంచి అర్వింద్‌.. కాంగ్రెస్‌ నుంచి జీవన్‌రెడ్డి.. పోటాపోటీగా కౌంటర్లు.. అర్వింద్‌ అహంకారంటూ జీవన్‌రెడ్డి తమ్ముడి ప్రచారం.. జీవన్‌రెడ్డిని రా చూసుకుందామంటూ కయ్యానికి కాలుదువ్వుతున్న అర్వింద్‌..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: అధిష్టానం అభ్యర్తులను ప్రకటించేదాక ఆగలేదు వీరిద్దరు. ఎవరికి వారే మా పార్టీ నుంచి నేనంటే.. మా పార్టీ నుంచి నేనని పరోక్షంగా చెప్పేసుకున్నారు. మీడియాకు ఎక్కేశారు. తిట్టేసుకున్నారు. విమర్శలు గుప్పించుకున్నారు. రా చూసుకుందామనే రీతిలో…

vastavam digital news, breaking news, 20-02-2024, www.vastavam.in, nizamabad

డుమ్మా మాస్టర్‌..! మంత్రి పదవి వచ్చే వరకు నో ఎంట్రీ.. అసెంబ్లీలో అడుగు పెట్టని మాజీ మంత్రి, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి.. ప్రమాణ స్వీకారం తరువాత అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వని సీనియర్‌ నేత.. బోధన్‌లో చర్చనీయాంశమైన సీనియర్‌ నేత వైఖరి.. ఇప్పటి…

డుమ్మా మాస్టర్‌..! మంత్రి పదవి వచ్చే వరకు నో ఎంట్రీ.. అసెంబ్లీలో అడుగు పెట్టని మాజీ మంత్రి, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి.. ప్రమాణ స్వీకారం తరువాత అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వని సీనియర్‌ నేత.. బోధన్‌లో చర్చనీయాంశమైన సీనియర్‌ నేత వైఖరి.. ఇప్పటి వరకు లెటర్‌ ప్యాడ్‌ కూడా కొట్టించుకోని నేత.. మంత్రివర్గ విస్తరణలో కుల సమీకరణలు సుదర్శన్‌రెడ్డికి కలిసి వచ్చేనా..? చేతిచ్చేనా..??

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: వయస్సు పెరిగే కొద్దీ చాదస్తం కూడా పెరుగుతుందంటారు..! సీనియర్లు కూడా అప్పడప్పుడు అల్పంగా ప్రవర్తిస్తారు…!! తమను తాము పెద్దగా ఊహించుకుంటారు. కొన్ని కండిషన్లు పెట్టుకుంటారు. గిరిగీసుకుని కూర్చుంటారు. అలాగే ఉంది మాజీ మంత్రి, బోధన్‌ ఎమ్మెల్యే…

ఇందూరు పార్లమెంటు కోసం… అర్వింద్‌ టార్గెట్‌…. ఇరకాటంలో పెట్టేందుకు పసుపుబోర్డు అస్త్రాన్ని ప్రయోగిస్తున్న కాంగ్రెస్‌.. తాజాగా కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. కోడ్‌ పడకముందే బోర్డు ఏర్పాటు చేయండి.. నిజామాబాద్‌ పార్లమెంటు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పావులు.. ఇప్పటికే అర్వింద్‌పై వ్యక్తిగతంగా నెగిటెవ్‌ ప్రచారం… బోర్డు పేరుతో పార్టీని, అర్వింద్‌ను ఇరకాటంలో పెట్టేందుకు కాంగ్రెస్‌ యత్నాలు…

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: గతంలో అర్వింద్‌ ఆడిన డ్రామా ఇప్పుడు రిపీట్‌ కానుంది. కానీ అది అర్వింద్‌పైనే రివర్స్‌ అయ్యేలా ఉంది. గత పార్లమెంటు ఎన్నికల్లో అర్వింద్‌ పసుపుబోర్డు ఏర్పాటు ప్రయోగాన్ని కీలకంగా వాడుకున్నాడు. బాండు పేపర్‌ కూడా…

You missed