ఓదార్చతరంకాని రోధన.. తల్లిదండ్రులను తలుచుకుని వెక్కివెక్కి ఏడ్చిన మంత్రి వేముల…
రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం తన మాతృమూర్తి మంజులమ్మ ద్వాదశదినకర్మ రోజున సాయంత్రం తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి ఘాట్ వద్ద ఓదార్చతరంకాని విధంగా రోధించారు. అక్కడ ప్రతి ఒక్కరూ కన్నీటి…
