Month: August 2023

దోస్త్‌ మేరా దోస్త్‌….. పీఆర్పీ నుంచి కాంగ్రెస్‌ దాకా… ఆర్మూర్‌ నుంచి రాజేందర్‌కు కాంగ్రెస్ టికెట్‌ ఇప్పించేందుకు ఈరవత్రి అనిల్‌ మధ్యవర్తిత్వం… వినయ్‌రెడ్డికి మానాల మోహన్‌రెడ్డి అండ… ఇద్దరు బీసీలు.. ఇద్దరు రెడ్ల మధ్య కాంగ్రెస్‌లో పోరు…

ప్రజారాజ్యం పార్టీ వారి బంధాన్ని కలిపింది. స్నేహబంధంగా ఏర్పడింది. ఈరవత్రి అనిల్‌… గోర్త రాజేందర్‌. వీరిద్దరూ అప్పట్నుంచి ఇప్పటి దాకా స్నేహితులు. బాల్కొండ నుంచి పీఆర్పీ నుంచి టికెట్‌ తీసుకుని గెలిచిన ఈరవత్రి అనిల్ ఇప్పుడు ఆర్మూర్‌ కాంగ్రెస్‌ నుంచి గోర్త…

ఏ-1 ఆర్మూర్‌… నెంబర్‌ వన్‌ జీవన్‌రెడ్డి… జీవన్‌ ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్సీ కవిత… ఉద్యమ పార్టీతో విడదీయరాని సంబంధం ఉన్న విషయాన్ని యాది చేస్తూ జీవన్‌ను ప్రశంసించిన కవిత.. 60 వేల మెజారిటీతో మూడో సారి జీవన్ రెడ్డిని గెలిపించాలి ఆర్మూర్ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

అక్షర క్రమంలో ముందున్న ఆర్మూర్‌ లాగే.. జీవన్‌ కూడా అన్నింటా నెంబర్‌వన్‌గా ఉన్నాడని ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. శుక్రవారం ఆయన టికెట్‌ కన్ఫాం అయిన తర్వాతా నియోజకవర్గానికి వస్తున్న రాక నేపథ్యంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరై ప్రసంగించారు. జీవన్…

29న జాబ్‌మేళాకు వేలాదిగా తరలిరండి.. పెద్ద కంపెనీలు ఇందూరుకు క్యూ…. అంతా కవితమ్మ చలవే…. ఆర్టీసీ చైర్మన్ గోవర్దన్ పిలుపు… పోస్టర్ల విడుదల…

ఎమ్మెల్సీ కవిత పిలుపు మేరకు ఈనెల 29న నిరుద్యోగ యువతీ యువకుల కోసం భూమారెడ్డి కన్వెన్షన్‌ హాల్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహించబోతున్నామని ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం భూమారెడ్డి ఫంక్షన్‌ హాళ్లో తైక్వాండో రాష్ట్ర…

ఆకుల లలిత కు ఎమ్మెల్సీ పదవి.. ప్రకటించిన కవిత…. జీవన్‌రెడ్డి ర్యాలీలో లలితకు భవిష్యత్‌లో ఎమ్మెల్సీ పదివి ఖాయం.. జీవన్‌రెడ్డి గెలుపే ధ్యేయంగా పనిచేయాలని ఆకుల లలితకు సూచన….

ఆకుల లలిత బీఆరెస్‌ పార్టీలో అలక వహించిన నాయకురాలు. తనకు ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి రెన్యూవల్‌ చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని గత కొద్దికాలంగా గుస్సాగా ఉన్నది. అర్బన్‌ కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఇస్తే ఎమ్మెల్యే…

vastavam digital news paper, 25-08-2023, breaking news, nizamabad, www.vastavam.in

కాంగ్రెస్ అర్బన్‌ బరిలో ఆరుగురు…. దరఖాస్తులతో క్యూ… ఎక్కడా లేని విధంగా అర్బన్‌లో పోటాపోటీగా… ఎంతకైనా తెగిస్తా…. పెంచిన స్వరం… అడిగిందే తడువు వరాలు.. రెండు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ వైనం.. మెదక్‌ సభ నుంచి కేసీఆర్‌ శంఖారావం… మోటర్లకు మీటర్లు పెట్టనంటే……

కాంగ్రెస్ అర్బన్‌ బరిలో ఆరుగురు…. దరఖాస్తులతో క్యూ… ఎక్కడా లేని విధంగా అర్బన్‌లో పోటాపోటీగా…

కాంగ్రెస్‌ పార్టీ నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు క్యూ కట్టారు. శుక్రవారానికి చివరి తేదీ కావడంతో ఇప్పటి వరకు ఆరుగురు దరఖాస్తులు చేసుకున్నారు. ధర్మపురి సంజయ్‌, డాక్టర్ శివ ప్రసాద్‌, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, కేశవేణు, నరాల…

vastavam digital news paper, 24-08-2023, breaking news, nizamabad, www.vastavam.in

ఎంతకైనా తెగిస్తా…. పెంచిన స్వరం… అడిగిందే తడువు వరాలు.. రెండు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ వైనం.. మెదక్‌ సభ నుంచి కేసీఆర్‌ శంఖారావం… మోటర్లకు మీటర్లు పెట్టనంటే… 25 వేల కోట్ల నష్టం చేసి చూపారు…. అయినా వెనక్కి తగ్గలే… మోడీపై కేసీఆర్‌…

ఎంతకైనా తెగిస్తా…. పెంచిన స్వరం… అడిగిందే తడువు వరాలు.. రెండు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ వైనం.. మెదక్‌ సభ నుంచి కేసీఆర్‌ శంఖారావం… మోటర్లకు మీటర్లు పెట్టనంటే… 25 వేల కోట్ల నష్టం చేసి చూపారు…. అయినా వెనక్కి తగ్గలే… మోడీపై కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీని లైట్‌గా తీసుకుని, కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్న కేసీఆర్‌… పింఛన్ల పెంపుపై మరోసారి క్లారిటీ… అక్టోబర్‌ 16న ప్రకటిస్తానన్న సీఎం…

కేసీఆర్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు మెదక్‌ బహిరంగ సభ వేదికగా. టికెట్ల అనౌన్స్‌మెంట్‌ తర్వాత జరిగిన తొలి సభ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. ఏం మాట్లాడుతాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అంతా అనుకున్నట్టే కేసీఆర్‌ స్వరం పెంచాడు. అడిగిందే…

ఈవీఎంల ట్యాంపరింగు జరగుతోందనే అనుమానాలున్నాయి…. అర్వింద్‌ వ్యాఖ్యలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి…. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాం… ఎంపీ వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపనీయం.. నోటాకు ఓటేయాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం శోచనీయం.. అర్వింద్‌ వ్యాఖ్యలపై భగ్గుమన్న ఎమ్మెల్సీ కవిత… కవిత సంచలన కామెంట్స్‌తో డిఫెన్స్‌లో పడ్డ అర్వింద్‌

వాస్తవం: హైదరాబాద్‌ ఈవీఎంల ట్యాంపర్ జరుగుతోందని అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ నిరూపిస్తే ఆయనను ఆ పోస్టు నుంచి తీసేశారని, దానిపై దేశమంతా చర్చ జరుగుతోందని, అటువంటి సందర్భంలో బీజేపీ ఎంపీ అర్వింద్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనుమానాలను తావిస్తోందని బీఆరెస్‌ ఎమ్మెల్సీ…

vastavam digital news paper, 23-08-2023, breaking news, nizamabad, www.vastavam.in

మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా సత్యప్రకాశ్‌…? సీఎం వద్ద ఫైల్‌.. ఓకే చెప్పడమే తరువాయి… పింఛన్‌… ఓట్లు పంచెన్… బీఆరెస్‌, కాంగ్రెస్‌లకు ఇవే ఇప్పుడు ప్రధాన అస్త్రాలు… నాలుగువేల పింఛన్‌ ఇస్తామని రేవంత్ మళ్లీ ప్రకటన… సూర్యాపేట సభలో పింఛన్లు పెంచనున్నామని హింట్‌…