Month: March 2023

లిక్కర్‌ స్కాం లేదు.. స్కీం లేదు.. అంతా రాజకీయ ప్రతీకార చర్య.. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆరెస్సే.. అందుకే కేంద్రానికి భయం.. కేసీఆర్‌ మనోబలాన్ని దెబ్బతీసేందుకు కవితను టార్గెట్ చేశారు… ఎవరికీ భయపడేది లేదు.. అరెస్టులకు బెదిరేది లేదు… అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా…

ఇది కేవలం రాజకీయ ప్రతీకార చర్య. కాంగ్రెస్‌ దేశంలో ఫెయిలయ్యింది బీజేపీ ప్రత్యామ్నాయం ఎవరూ లేరు. టీఆరెస్‌ ఉద్యమ పార్టీగా అవతరించి ఎవరూ సాధించలేని తెలంగాణను ప్రాణాలకు తెగించి కేసీఆర్ సాధించారు. తెలంగాణ సాధించడమే కాదు.. అరవై సంవత్సరాలుగా వెనుబడిన తెలంగాణను…

కవితపై వేధింపుల పర్వంపై మేదావుల మొద్దు నిద్ర.. ఇది టీఆరెస్‌ నాయకత్వ స్వయంకృతాపరాధం..అందుకే కత్తి వారి చేతిలో పెడితే , మేం యుద్దమెలా చేయాలని తెలంగాణ వాదులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు..

కవితపై మరికొందరి నేతలపై కేంద్రీయ సంస్థలు దాడులు సాగిస్తుంటే, ప్రజాస్వామ్యం మంటగలిసిపోతుంటే , కవులు, కళాకారులు, లబ్దప్రతిష్టులైన సాహితీవేత్తలు,మేధావులుగా చెలామణి అవుతున్న వారు ఏమి చేస్తున్నట్టు? ఇది తమకు సంబంధించిన వ్యవహారం కాదు, టీఆరెస్‌ తలనొప్పి అనుకుంటున్నారా? ఇదేనా మీ ఇంగిత…

కవితపై ఆరోపణలను ఏ విధంగా చూడాలి ? ప్రత్యర్థులను వేధించడానికి, ప్రజల ఆకాంక్షలను అణచివేయాలని నిరంకుశులు చూస్తారు. కవిత విషయంలోనూ జరుగుతున్నది ఇదే. కవితకు మద్దతుగా నిలుద్దాం… ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం..

కవితపై ఆరోపణలను ఏ విధంగా చూడాలి ? ఇది కొంతమంది అమాయకులను వేధిస్తున్న ప్రశ్న. నిజానికి ఇందులో ఎటువంటి సందిగ్ధానికి, సందేహాలకు తావు లేదు. కవితను కేంద్రంలోని ఫాసిస్టు ప్రభుత్వం వేధిస్తున్నదనేది వాస్తవం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవినీతి వ్యతిరేక వ్యతిరేక…

కవిత అరెస్టు…. బీజేపీకి పులిమీద స్వారీ.. ఎవరికి లాభం…? ఎవరికి నష్టం..? రాష్ట్రంలో కవిత అరెస్టు ఊహాగానాల రాజకీయ దుమారం…

ఎమ్మెల్సీ కవిత అరెస్టు దాదాపుగా ఖరారు చేసేసేంది కేంద్రం. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో లింకులున్న ఒక్కొక్క వేరును నరుక్కుంటూ వచ్చి.. చివరకు ముందుస్తు వ్యూహంగా కవిత అరెస్టుకు రంగం సిద్దం చేసింది. ఇందులో భాగంగానే ముహూర్తం ఖరారు చేసింది. ఈడీ నోటీసులిచ్చింది.…

ఎస్వీ క్రిష్ణారెడ్డి…ఎగిసిపడిన కెరటం.. లేచేందుకు విఫలయత్నం.. పట్టుమని ౩౦ ధియేటర్లలో కూడా విడుదల కాని వైనం.. అయినా మరో మజిలీకి సిద్దం.. గెలిచేనా.. నిలిచేనా..??

ఎస్వీ క్రిష్ణారెడ్డి… ఒక ట్రెండ్‌ సెట్టర్‌. కే అచ్చిరెడ్డి నిర్మాణ సారథ్యంలో మనీషా ఫిలమ్స్‌ బ్యానర్‌నై ఎన్నో విజయవంతమైన సినిమాలు డైరెక్ట్‌ చేసి తనకంటూ ఓ ట్రెండ్‌ సృష్టించుకున్నవాడు. సంగీతంలో కొత్త బాణీలు పలికించినవాడు. చిన్నపెద్దా తేడా లేకుండా అందరి మన్ననలు…

ఇక్కడి పాతబస్తీ మంగళ హాట్ రాహుల్ ఎక్కడో ఆస్కార్ వేదిక పై మైక్ పట్టుకుని నా పాట చూడు అంటూ దంచితే మనకి సౌండ్ మామూలుగా ఉండదు.

ఇంట్లో ఉండే పిల్లాడు హుషారుగా గిన్నెలు, ప్లేట్ల మీద గరిటలు, చెంచాలు పెట్టీ బోల్డంత సౌండ్ వచ్చేలా వాయించేస్తూ మాంచి ఫోక్ సాంగ్స్ పాడేస్తుంటే ఇది పనికాదని వాళ్ళ నాన్న తీసుకెళ్ళి సంగీతం నేర్చుకోమని తెలిసున్న గజల్ మేష్టారి దగ్గర జాయిన్…

నేను నివురు గప్పిన నిప్పునురా..! ముట్టుకోకండి… మసైపోతరు.. అర్వింద్‌, ఇందూరు బీజేపీ నేతలకు బాజిరెడ్డి గోవర్దన్‌ సీరియస్‌ వార్నింగ్‌…

ఆర్టీసీ చైర్మన్‌ , నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి భగ్గుమన్నారు. ఇందూరు బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్, ఇందూరు బీజేపీ నేతలనుద్దేశించి ఆయన ఘాటుగా వార్నింగ్‌ ఇచ్చారు. డిచ్‌పల్లిలో గురువారం కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, పెంచిన…

కార్పొరేటర్లకు లక్షల కోట్లు సబ్సిడీలు… సామాన్యులకు వేల కోట్ల భారాలు…. మోదీ అధికారంలోకి వచ్చే నాటికి 410 రూపాయలే.. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఇప్పుడు సబ్‌ క కార్పొరేటర్లకు లక్షల కోట్లు సబ్సిడీలు… సామాన్యులకు వేల కోట్ల భారాలు…. మోదీ అధికారంలోకి వచ్చే నాటికి 410 రూపాయలే.. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఇప్పుడు సబ్‌ కా పరేషానీ అనే విధంగా ప్రజల నడ్డి విరుస్తుంది…ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్

కేంద్ర ప్రభుత్వ వంట గ్యాస్ సిలెండర్ ధర పెంపునకు నిరసిస్తూ నిజామాబాద్‌ రూరల్ నియోజకవర్గంలోని డిచ్ పల్లి మండల కేంద్రంలో రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ , నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ , ఎమ్మెల్సీ వీజి గంగాధర్ గౌడ్…

మహిళా రిజర్వేషన్ కోసం 10న ఢిల్లీలో కవిత నిరాహార దీక్ష… జంతర్ మంతర్ వద్ద భారీ దీక్ష.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలి.. మూడు నల్ల రైతు చట్టాలను పార్లమెంటులో ఆమోదించగలిగిన బీజేపీ ప్రభుత్వం, మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదించట్లేదు..? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత…

హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ సాధన కోసం ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడుతున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. గురువారం నాడు తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో…

కేసీఆర్ ధైర్యం గా ప్రశ్నిస్తున్నందుకే బిఆర్ఎస్ నేతలను వేదింపులకు గురిచేస్తున్నారు.. కేసిఆర్ బిడ్డా కవితను ఇబ్బంది పెడుతున్నారు..నిజామాబాద్ అక్కా చెల్లెళ్ళు బీజేపీకి బుద్ది చెప్తారు.

బిఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరల పై బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్…

You missed