Tag: termeric board

పసుపు బోర్డు పై కేసీఆర్ ఆరా .. రైతుల్లో నైరాశ్యంపై నజర్ .. ఐదేండ్లుగా బోర్డు పరిణామాలపై ‘పంచ్’ లాంటి వ్యూహం సిద్ధమవుతోందా..?

జిల్లా బిజెపి నేతలు, అరవింద్ టీం ప్రధానమంత్రి తో పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన చేయించాక రాజకీయ పరిణామాలపై, బోర్డు విషయంలో.. ముఖ్యంగా ఎన్నికల వేళ ప్రకటన చేసిన నేపథ్యంలో రైతులు పెదవి విరుస్తున్న అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు…

నోటిఫికేషన్ లో ప్రతిఫలించని ఆకాంక్ష ..పసుపు బోర్డు పెట్టేది మన తెలంగాణలో కాదా ? .. మద్దతు ధర ఊసేది ? .. కార్యాచరణలో మతలబులున్నాయా ? .. రైతులను వీడకున్న సందిగ్ధం .. రాజకీయ క్రీడలో మళ్లీ రైతులు ఓడిపోనున్నారా..?

పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్‌ నగర్ సభలో ప్రకటించగానే రైతుల్లో ఆశలు చిగురించిన మాట వాస్తవం. ఆటు తర్వాత ఈనెల 3 న నిజామాబాద్ బహిరంగ సభలో ప్రధాని మహబూబ్‌ నగర్‌ ప్రకటనను పునరుద్ఘాటించారు. దీంతో…

కేసీఆర్‌పై మోడీ డైరెక్ట్‌ అటాక్‌… కేటీఆర్‌ను సీఎంను చేస్తానన్నాడు.. నేనొప్పుకోలేదు… ఎన్డీయేలో చేరుతాననన్నాడు.. నో చెప్పాను… ఐదేళ్లు బీజేపీకి అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రజలను విజ్ఞప్తి చేసిన మోడీ… మొత్తం అక్రమార్జనంతా బయటకు తీస్తానంటూ సంచలన వ్యాఖ్యలు… ఇందూరు వేదికగా మోడీ ఎన్నికల శంఖారావం…

ప్రధాని మోడీ ఇందూరు వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించాడు. పక్కాగా ఆయన పర్యటన, స్పీచ్‌ ఎన్నికల ప్రచారాన్ని తలపించాయి. ఆయన ప్రసంగం వాడి పెరిగింది. ఘాటు, సంచలన వ్యాఖ్యలకు ఇందూరు సభ వేదికగా మారింది. మంగళవారం నిజామాబాద్‌ నగరంలోని గిరిరాజ్‌ కాలేజీలో…

‘ఎన్నికల’ బోర్డు .. ఓట్లు గుంజే అస్త్రంగా మారిన పసుపు బోర్డు అంశం ..సాగుపై.. బోర్డుపై ఆశలు వదులుకుంటూ వస్తున్న రైతులు .. బోర్డ్ హామీల పరంపరలో క్రమంగా తగ్గిపోతున్న పసుపు సాగు విస్తీర్ణం .. ప్రధాని ప్రకటనతో ఒకవైపు బిజెపి సంబరాలు ..మరోవైపు ఐదేళ్లు గడిపేసి ఎన్నికల ముందు ఓట్ల కోసం ఎత్తుగడగా బిజెపిపై విపక్షాల మండిపాటు ..దిగాలు గానే కనిపిస్తున్న పసుపు రైతు ముఖచిత్రం

రైతులు దశాబ్దాలుగా పసుపు బోర్డును డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా దేశంలో ఉత్పత్తి అయ్యే పసుపులో 30 నుంచి 40 శాతం పసుపును అందిస్తున్న నిజామాబాద్ జిల్లా రైతులు, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల రైతులతో కలిసి తమకు పసుపు బోర్డు కావాలని…

పసుపు బోర్డు పేరుతో రైతులను ఇంకా ఎన్ని సార్లు మోసం చేయాలని చూస్తారు… ప్రధాని పసుపు బోర్డు ప్రకటన ఎన్నికల్లో లబ్ది కోసమే.. మీ ఓట్ల రాజకీయం కోసం రైతులను ఇంకా ఎన్ని ఏండ్లు మభ్య పెడతారు…- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

ప్రధాని పసుపు బోర్డు ప్రకటన ఎన్నికల్లో లబ్ది కోసమే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాలి మీకు నిజంగా రైతుల మీద ప్రేమ, చిత్తశుద్ది ఉండి ఉంటే మొన్నటి ప్రత్యేక సమావేశాల్లో ఎందుకు పసుపు బోర్డు…

అంబాసిడర్ ‘కారే’ బెటరు… ఎట్టకేలకు మోడీ నోట ‘జాతీయ పసుపు బోర్డు’ ఏర్పాటు మాట… పాలమూరు సభలో ప్రకటించిన ప్రధాని… అనూహ్యంగా ఇందూరు నుంచి పాలమూరుకు మారిన ప్రకటన….రైతులు నమ్ముతున్నారా..?

బాండుపేపర్‌ రాసిచ్చి మరీ ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానన్న అర్వింద్‌.. ఆ తర్వాత చాలా మాటలు మార్చాడు. ఎన్నో అబద్దాలు వళ్లెవేశాడు. పసుపుబోర్డు అనేది ఓ అంబాసిడర్ కారులాంటిందని, తను తీసుకొచ్చిన స్పైస్‌ బోర్డు బెంజ్‌కారు, టయోటకారులాంటిదని ఏవేవో వర్ణనలు చేసి…

ఈ మౌనం వెనుక వ్యూహమిదేనా..? పసుపుబోర్డు సాధన కమిటీ సైలెన్స్‌పై భిన్నాభిప్రాయాలు.. మోడీ ఏమంటారో చూద్దాం..అని వేచి చూసే దోరణి పట్ల రైతుల్లో ఒకింత అసంతృప్తి..

నిజామాబాదులో ఈనెల 3 న జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ సభ నిర్వహిస్తున్న కారణం ఏదైనా పసుపు బోర్డు అంశంతో మాత్రం ముడి పడిపోయింది. ప్రధాని సభను ఆర్మూర్ లో నిర్వహించి పసుపు బోర్డు పై ప్రధానిచే మాట్లాడించే వ్యూహంలో బిజెపి…

సైడ్ అయిపోనున్న బాండ్ పేపర్ హామీ.. ప్రచారంలో కొస్తున్న ‘ప్రధాని బ్రాండ్’ హామీ.. పసుపు బోర్డు నష్ట నివారణ ప్లాన్ లో అరవింద్ టీం.. ఆర్మూర్ లో మోదీ నోట పసుపు బోర్డు ప్రకటన రానున్నట్లు జోరందుకుంటున్న ప్రచారం…

పసుపు బోర్డు రాజకీయం మరోసారి కొత్త ఎత్తులను సంతరించుకొని ఎన్నికలవేళ రైతుల ముంగిటకు రానున్నట్లు బిజెపి వర్గాల్లో కొన్ని రోజులుగా అంతర్గతంగా జోరందుకున్నది. ప్రధాని నరేంద్ర మోడీ సభను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో నిర్వహింపజేసి ఈ సభలో ప్రధానితో పసుపు…

చెవిలో ఫ్లవరింగ్.. బాండ్ పేపర్ కవరింగ్ .. పసుపు బోర్డు పై బిజెపి ప్రచారం పట్ల రైతన్న పెదవి విరుపు .. అరవింద్ నయా గేమ్ గా రాజకీయ వర్గాల్లో ప్రచారం..

”నాలుగున్నర సంవత్సరాల క్రితం నిజమని నమ్మిన బాండ్ పేపర్ పచ్చి అబద్ధమై అధికారమేలింది. అబద్ధం చెప్పామా.. నిజం చెప్పామా అన్నది కాదు.. అన్నదాత గుండెల్లో బాండ్ పేపర్ గుండు దించామా లేదా అన్నదే పాయింటు” అన్న చందంగా పసుపు బోర్డు పేరిట…

పసుపురైతులు నిండా మునిగారు.. వ్యాపారుల పంట పండింది… 90 శాతం నష్టపోయిన పసుపు రైతులు… ఆరువేలకు క్వింటాలుకు అమ్మేసుకున్నారు… ఇప్పుడు ఎనిమిదివేలు పలుకుతున్న ధర… మహారాష్ట్రలో దిగుబడి లేకపోవడం.. ఇక్కడ ఈ సీజన్‌కు విస్తీర్ణం తగ్గడంతో చివరలో పెరిగిన రేటు.. కష్టం రైతులది… లాభం వ్యాపారులకు.. ఇదీ జిల్లాలో పసుపురైతుల దుస్థితి…

పసుపు రైతులకు గడ్డుకాలం వచ్చేసింది. రాజకీయ నాయకులు ఇచ్చిన హామీ పసుపబోర్డు మాట అటకెక్కించడంతో వచ్చినకాడికి అమ్మేసుకుంటున్నారు. స్పైస్ బోర్డు పేరిట రీజరల్ ఆఫీసు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్న అర్వింద్‌… ఆ తర్వాత పసుపుబోర్డు ఊసెత్తలేదు. దీంతో వచ్చిన ధరకు…

You missed