Tag: RTC CHAIRMAN BAJIREDDY GOVERDAN

చంద్రబాబు పైసలతో పీసీసీ చీఫ్‌ పదవిని రేవంత్‌ కొనుక్కున్నాడు… రేవంత్‌ నోట చంద్రబాబు మాట… మోసపోతే గోపపడతాం… మూడు గంటల కరెంటే దిక్కవుతుంది… కాంగ్రెస్‌ పాలనలో వ్యవసాయం చేస్తే రైతులకు మిగిలింది అల్లికి అల్లి సున్నకు సున్న…ఈ దరిద్రాన్ని రూపుమాపింది కేసీఆరే… తెలంగాణ కోసం పుట్టిన పార్టీతోనే అభివృద్ధి… కేసీఆర్‌ మళ్లీ వస్తే ప్రపంచవ్యాప్తంగా మనం నెంబర్‌ అవుతాం… – నిజామాబాద్‌ రూరల్‌ మండలం గుండారం రైతు మీటింగులో ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్…

రేవంత్‌రెడ్డి తనిప్పుడు ఉన్నపీసీసీ పదవిని చంద్రబాబు నాయుడు పైసలతో కొనుక్కున్నాడని, రేవంత్‌ చంద్రబాబుకు ప్రియ శిష్యుడని అన్నారు ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌. అందుకే చంద్రబాబు ఆనాడు వ్యవసాయం దండుగ అన్నట్టుగానే ఇప్పుడు అతని ఆత్మ అయిన…

విలీన పంచాయతీలకు మహర్దశ.. బాజిరెడ్డి చొరవతో రూ. 50 కోట్లతో అభివృద్ధి పనులు.. నగర శివారులోని పంచాయతీల్లో శరవేగంగా అభివృద్ధి.. ఇప్పటికే రూ.36 కోట్లతో అభివృద్ది పనులు పురోగతిలో.. మరో రూ. 15 కోట్లు కావాలని కోరిన బాజిరెడ్డి గోవర్దన్‌…. నిధుల విడుదలకు మంత్రి కేటీఆర్‌ ఆమోద ముద్ర… త్వరలో టెండర్లు.. పనులు షురూ… సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన బాజిరెడ్డి…. మరిన్ని నిధులతో విలీన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా… బాజిరెడ్డి గోవర్దన్‌…

విలీన పంచాయతీలకు మహర్దశ.. బాజిరెడ్డి చొరవతో రూ. 50 కోట్లతో అభివృద్ధి పనులు.. నగర శివారులోని పంచాయతీల్లో శరవేగంగా అభివృద్ధి.. ఇప్పటికే రూ.36 కోట్లతో అభివృద్ది పనులు పురోగతిలో.. మరో రూ. 15 కోట్లు కావాలని కోరిన బాజిరెడ్డి గోవర్దన్‌…. నిధుల…

వారసుడు రెడీ… సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నలే తరువాయి….. బాజిరెడ్డి వారసుడిగా జగన్‌ బరిలోకి…? గోవన్న కోరిక మేరకు గతంలో సూత్రప్రాయంగా ఓకే చెప్పిన అధినేత .. ఇప్పటికే నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు అహర్నిషలు కృషి చేస్తున్న యువనేత.. ఈనెల ౩౦న జగన్‌ బర్త్‌డే సందర్బంగా వాస్తవం ప్రత్యేక కథనం…

వారసుడు రెడీ… సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నలే తరువాయి….. బాజిరెడ్డి వారసుడిగా జగన్‌ బరిలోకి…? గోవన్న కోరిక మేరకు గతంలో సూత్రప్రాయంగా ఓకే చెప్పిన అధినేత ఇప్పటికే నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు అహర్నిషలు కృషి చేస్తున్న యువనేత.. బాజిరెడ్డి అందుబాటులో లేని…

పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం…. ఆందోళన చెందకండి… కేసీఆర్‌ ఎకరాకు పదివేల పరిహారం ఇస్తున్నారు… ఇది ప్రకృతి వైపరీత్యం.. అకాల వర్షాలతో పంట నష్టం చాలా బాధాకరం… తడిచిన ధాన్యాన్ని కొనమని పారా బాయిల్డ్ రైస్ మిల్లులకు ఆదేశాలిచ్చాం…- ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ భరోసా

పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం…. ఆందోళన చెందకండి… కేసీఆర్‌ ఎకరాకు పదివేల పరిహారం ఇస్తున్నారు… ఇది ప్రకృతి వైపరీత్యం.. అకాల వర్షాలతో పంట నష్టం చాలా బాధాకరం… తడిచిన ధాన్యాన్ని కొనమని పారా బాయిల్డ్ రైస్ మిల్లులకు ఆదేశాలిచ్చాం… రవాణా…

ఇందూరు ఇలాఖాలో బాజిరెడ్డి బలగం… మున్నూరుకాపు జిల్లా అధ్యక్షుడిగా గోవన్న తనయుడు బాజిరెడ్డి జగన్‌ ఏకగ్రీవ ఎన్నిక.. నిజామాబాద్‌ అర్బన్‌లో డీఎస్‌ కుటుంబ కులపెత్తనానికి ఇక చెక్‌…

మాస్‌ లీడర్‌గా తనకంటూ ఓ ముద్రవేసుకుని, ఓటమెరుగని నేతగా పేరుగడించి ఆర్టీసీ చైర్మన్‌గా రాణిస్తున్న బాజిరెడ్డి గోవర్దన్‌… ఇందూరు జిల్లాలో తన కుల బలగానికి పెద్ద దిక్కుగా నిలిచాడు. తన సామాజికవర్గమైన మున్నూరుకాపు కుల బలగం ఆయన తనయుడు బాజిరెడ్డి జగన్‌ను…

కవితపై కేంద్రం పెట్టిన కేసు బోగస్‌, బేకార్‌ కేసు…ఆమెను మానసికంగా వేధించేందుకు పెట్టిన కేసు.. ఇదేనా ఆడబిడ్డలకు బీజేపీ ఇచ్చే మర్యాద..? మోడీ పాలన జనాలకెవరికీ నచ్చడం లేదు.. తెలంగాణ బిడ్డ ప్రధాని అయితే మన రాష్టానికి, దేశానికి మంచిది- బీఆరెస్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌…..

ఢిల్లీ లిక్కర్‌ స్కాం పేరుతో ఎమ్మెల్సీ కవితపై బీజేపీ కేంద్ర ప్రభుత్వం బేకార్‌, బోగస్‌ కేసు పెట్టిందని ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ అన్నారు. ఈ కేసు పేరుతో ఆమెను మానసికంగా వేధించారన్నారు. రోజు పొద్దున్నే పిలిచి,…

నేను నివురు గప్పిన నిప్పునురా..! ముట్టుకోకండి… మసైపోతరు.. అర్వింద్‌, ఇందూరు బీజేపీ నేతలకు బాజిరెడ్డి గోవర్దన్‌ సీరియస్‌ వార్నింగ్‌…

ఆర్టీసీ చైర్మన్‌ , నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి భగ్గుమన్నారు. ఇందూరు బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్, ఇందూరు బీజేపీ నేతలనుద్దేశించి ఆయన ఘాటుగా వార్నింగ్‌ ఇచ్చారు. డిచ్‌పల్లిలో గురువారం కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, పెంచిన…

కార్పొరేటర్లకు లక్షల కోట్లు సబ్సిడీలు… సామాన్యులకు వేల కోట్ల భారాలు…. మోదీ అధికారంలోకి వచ్చే నాటికి 410 రూపాయలే.. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఇప్పుడు సబ్‌ క కార్పొరేటర్లకు లక్షల కోట్లు సబ్సిడీలు… సామాన్యులకు వేల కోట్ల భారాలు…. మోదీ అధికారంలోకి వచ్చే నాటికి 410 రూపాయలే.. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఇప్పుడు సబ్‌ కా పరేషానీ అనే విధంగా ప్రజల నడ్డి విరుస్తుంది…ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్

కేంద్ర ప్రభుత్వ వంట గ్యాస్ సిలెండర్ ధర పెంపునకు నిరసిస్తూ నిజామాబాద్‌ రూరల్ నియోజకవర్గంలోని డిచ్ పల్లి మండల కేంద్రంలో రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ , నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ , ఎమ్మెల్సీ వీజి గంగాధర్ గౌడ్…

ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి స్థల పరిశీలన జరిపిన మంత్రి,ఎమ్మెల్యేలు…సకల సదుపాయాలతో ప్రజలకు అన్నివిధాలుగా ఉపయోగకరంగా ఉండేలా అనువైన ప్రదేశంలో బస్టాండ్ నిర్మాణం

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించదల్చిన ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం కోసం సోమవారం రాత్రి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, కలెక్టర్…

నిజామాబాద్ కు కొత్త బస్టాండ్….రైల్వే స్టేషన్ పక్కన ఐదున్నర ఎకరాల్లో కొత్త బస్టాండ్ నిర్మాణానికి సీఎం కెసిఆర్ ఓకే… ఫలించిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి కృషి…. ఏడాదిలోగా నిర్మాణం పూర్తికి కసరత్తు….

నిజామాబాద్ కు కొత్త బస్టాండ్ రానున్నది. ఎన్నో రోజులుగా పెండింగ్ లో వున్న ఈ ఫైల్ పై సీఎం కెసిఆర్ సంతకం చేసినట్టు తెలిసింది.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పలు మార్లు సీఎం దృష్టికి ఈ…

You missed