చంద్రబాబు పైసలతో పీసీసీ చీఫ్ పదవిని రేవంత్ కొనుక్కున్నాడు… రేవంత్ నోట చంద్రబాబు మాట… మోసపోతే గోపపడతాం… మూడు గంటల కరెంటే దిక్కవుతుంది… కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం చేస్తే రైతులకు మిగిలింది అల్లికి అల్లి సున్నకు సున్న…ఈ దరిద్రాన్ని రూపుమాపింది కేసీఆరే… తెలంగాణ కోసం పుట్టిన పార్టీతోనే అభివృద్ధి… కేసీఆర్ మళ్లీ వస్తే ప్రపంచవ్యాప్తంగా మనం నెంబర్ అవుతాం… – నిజామాబాద్ రూరల్ మండలం గుండారం రైతు మీటింగులో ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్…
రేవంత్రెడ్డి తనిప్పుడు ఉన్నపీసీసీ పదవిని చంద్రబాబు నాయుడు పైసలతో కొనుక్కున్నాడని, రేవంత్ చంద్రబాబుకు ప్రియ శిష్యుడని అన్నారు ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్. అందుకే చంద్రబాబు ఆనాడు వ్యవసాయం దండుగ అన్నట్టుగానే ఇప్పుడు అతని ఆత్మ అయిన…