వార్ వన్సైడ్…! పాకిస్తాన్లో తిరుగుబాటు..!! భారత్ దూకుడు.. పాక్లో ప్రకంపనలు.. ప్రధాని షబా షరీఫ్ పారిపోతుండని ప్రతిపక్షాల ధ్వజం.. అల్లా రక్షించాలని కొందరు.. ఇమ్రాన్ఖాన్ కాపాడాలని ఇంకొందరు..!
మ్యాడం మధుసూదన్ సీనియర్ పాత్రికేయులు.. భారత్ దాడుల నుంచి పాకిస్తాన్ను అల్లానే రక్షించాలి…పాక్ ప్రధానమంత్రి చేతులెత్తేసి పారిపోతున్నారు… మోడీ దెబ్బకు వెన్నుచూపుతున్నారు. పాకిస్తాన్ అంతటా భారత్ డ్రోన్ల దాడి జరుగుతూనే ఉంది. పాక్లో పరిస్థితి ఏమాత్రం బాగలేదు. ఇదంటున్నది భారత్ కాదు..…