పంచాంగ శ్రవణంలో అధికారం కోల్పోయిన బీజేపీ…!
(దండుగుల శ్రీనివాస్) డా. కాకునురి సూర్యనారాయణ మూర్తి.ఈయన బతకనేర్చిన పంతులు కాదు. ఎవరీ పంతులు…? బీజేపీ ఆఫీసులో ఉగాది సందర్బంగా పంచాంగ శ్రవణం చెప్పాడు. కాంగ్రెస్, బీఆరెస్ పార్టీ ఆఫీసుల్లో పంచాంగం చెప్పిన పంతుళ్లు లోకజ్ఞానం తెలిసినవాళ్లు. అందుకే ఏ రోటికాడ…